parliament

చనిపోయిన రైతుల డేటా లేదనడం అవమానించడమే

రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు సాయమందించలేమన్న వ్యవసాయ మంత్రి తోమర్ వ్యాఖ్యలను రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే తీవ్రంగా ఖండించారు. తోమ

Read More

చనిపోయిన రైతుల సమాచారమే లేదు.. సహాయం ఎలా?

న్యూఢిల్లీ: రైతు ఉద్యమంలో చనిపోయినవారికి సాయం అందించే ప్రసక్తే లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. బుధవారం ఈ మేరకు పార

Read More

పార్లమెంట్ వద్ద సస్పెన్షన్ ఎంపీల ఆందోళన

పార్లమెంట్ విపక్ష సభ్యుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. పార్లమెంట్ ఆవరణలో సస్పెన్షన్ కు గురైన రాజ్యసభ ఎంపీలు నిరసకు దిగారు. గాంధీ విగ్రహం వద్ద బైఠాయిం

Read More

బిట్‌‌కాయిన్‌‌ను కరెన్సీగా గుర్తించం

అలాంటి ఆలోచన లేదని తేల్చిన నిర్మలా సీతారామన్‌‌ 68 శాతం పెరిగిన డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ ఇంకా రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్‌

Read More

ఒకే కొనుగోలు పాలసీ తేవాలె

పార్లమెంట్​లో టీఆర్ఎస్ ఎంపీల డిమాండ్ న్యూఢిల్లీ, వెలుగు: వడ్ల కొనుగోలు విషయంలో ‘నేషనల్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్‌‌‌&zwnj

Read More

వలస కార్మికుల కోసం 330 కోట్లు ఖర్చు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌ హైదరాబాద్, వెలుగు: కరోనా కష్టాల నుంచి రాష్ట్రంలోని వలస కార్మికులను గట్టెక్కించేంద

Read More

12మంది ఎంపీల సస్పెన్షన్

సభా కార్యక్రమాలను ఉద్దేశ పూర్వకంగా అడ్డుకున్నందుకు వేటు న్యూఢిల్లీ: రాజ్యసభలో 12 మంది విపక్షాల సభ్యులు సస్పెండ్ అయ్యారు. గత వర్షాకాల సమావేశాల్

Read More

ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్ లో పోరాడాలె

వరి ధాన్యం కొనుగోళ్ల విషయంపై పార్లమెంట్ వేదికగా పోరాడాలని ఎంపీలను ఆదేశించారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్. రాష్ట్ర ప్రయోజనాల కోసం బలంగా వాణి విన

Read More

పార్లమెంట్‌లో 37 బిల్లులు పెట్టాలని కేంద్రం ప్రతిపాదన

కేంద్ర ప్రభుత్వం సభలో 37 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిందని తెలిపారు టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు. గతంలో మాదిరిగా బిల్లులు పెట్

Read More

సాగు చట్టాలు, కనీస మద్దతు ధరపై చర్చ

ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండడంతో కేంద్రం ఈ సమావేశం నిర్వహిస్తోంది. పార్లమెంటరీ వ్య

Read More

20 రోజుల పాటు పార్లమెంట్ సెషన్స్

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంటు వింటర్ సెషన్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు సమావేశాలు జరగనున్నాయి. దాదాపు 20 ర

Read More

రాజ్యాంగాన్ని కాగితాలకే పరిమితం చేయొద్దు

న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని కాగితాలకే పరిమితం చేయొద్దని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. 72వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్

Read More