parliament
జనాభా నియంత్రణ విధానాన్ని దేశంలో అమలు చేయాలి : కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
న్యూఢిల్లీ : కుల, మత వర్గాలతో భేదం లేకుండా జనాభా నియంత్రణ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. జనాభా నియంత
Read Moreరాజ్యాంగంలోని ఆర్టికల్ 200లో సవరణలు చేయాలి : వినోద్
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200లో సవరణలు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అయితే ఆజ్ సూన్ ఆజ్ ప
Read Moreపార్లమెంట్ సమావేశాలను స్పీకరే డిసైడ్ చేస్తరు: మంత్రి కౌశల్ కిషోర్
కొత్త పార్లమెంట్ భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నామని, రాబోయే శీతాకాల సమావేశాలు అక్కడే నిర్వహించాలా లేక ప్రస్తుత భవనంలో నిర్వహించాలా అనేది లోక్&zwnj
Read Moreఈడబ్ల్యూఎస్పై సుప్రీంకోర్టు తీర్పు బాధాకరం
మన వ్యవస్థకు పట్టిన వివక్ష, ఆధిపత్యపు చీడకు సుప్రీం కోర్టు అతీతం కాదని ఈడబ్ల్యూఎస్పై వెలువడిన ప్రమాదకరమైన తీర్పు చెప్తున్నది! అసలు అన్యాయాన్ని న్యాయం
Read Moreన్యాయసేవలు అందరికీ అందుబాటులో ఉండాలి
పార్లమెంట్ న్యాయ సేవాధికారత సంస్థల చట్టాన్ని1978లో తీసుకొచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా యోగ్యత గల న్యాయసేవలు అందరికీ ఒకే విధంగా అందుబాటులోకి
Read Moreహిందువులపై సడెన్ గా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది - బీజేపీ
కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేశ్ బొమ్మలు ప్రింట్ చేయాలన్న కేజ్రీవాల్ డిమాండ్ పై బీజేపీ స్పందించింది. ఇదంతా ఎన్నికల స్టంట్ అని ఆ పార్టీ నేత సంబి
Read Moreరాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు.. శత్రువులు కాదు: వెంకయ్య
మహబూబ్ నగర్: రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని... శత్రువులు ఉండరని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. జిల్లాలో నిర్వహించిన ఓ కార్
Read Moreజాతీయ పార్టీగా గుర్తించాలంటే ఉండాల్సిన అర్హతలివీ..
త్వరలో ‘టీఆర్ఎస్’ పార్టీ ‘బీఆర్ఎస్’ గా మారనుందని సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. దసరా రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా ఖమ్మం కార్పొరేషన్/రూరల్, వెలుగు: 12 మంది దళితులను కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత బీజేపీదేనని దళిత మోర
Read Moreకేంద్రం ఎస్టీ రిజర్వేషన్ బిల్లును వెంటనే పాస్ చేయాలె
హైదరాబాద్: గిరిజనుల హక్కుల కోసం బీఎస్పీ నిరంతరం పోరాటం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ చౌహాన్ అన్నారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణ
Read Moreసీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్రు
హైదరాబాద్: పార్లమెంట్ కొత్త భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 17న ఎన్టీఆర్ గ
Read Moreసెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్: నూతనంగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయానికి భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధి
Read Moreబ్రిటన్ పార్లమెంట్లో కింగ్ చార్లెస్ 3
లండన్: బ్రిటన్ చక్రవర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పార్లమెంట్ను ఉద్దేశించి కింగ్ చార్లెస్ 3 మాట్లాడారు. తన ప్రియమైన మాతృమూర్తి,
Read More












