pm modi

రాహుల్ డిమాండ్తోనే..కులగణనకు కేంద్రం ఒప్పుకుంది: సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ డిమాండ్ తోనే దేశ వ్యాప్తంగా కులగణనకు కేంద్రం ఒప్పుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  దేశ ప్రజల అభిప్రాయాన్ని రాహుల్ గ

Read More

94 ఏళ్ల తర్వాత దేశ వ్యాప్తంగా కుల గణన : కేంద్రం సంచలన నిర్ణయం

దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.. 2025లో జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టాలని నిర్ణయించింది కేంద్రం. ప్రధాని

Read More

జనాభా లెక్కల్లోనే కులగణన: కేంద్రం సంచలన నిర్ణయం..

భారతదేశంలో జనం ఎంత మంది.. ఆ జనంలో ఏ కులం వాళ్లు ఎంత మంది ఉన్నారు.. ఈ విషయాలు అన్నింటినీ త్వరలోనే తేల్చేస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ట

Read More

రష్యా పర్యటన రద్దు చేసుకున్న మోదీ : సూపర్ కేబినెట్ భేటీ తర్వాత నిర్ణయం

ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు అయ్యింది. షెడ్యూల్ ప్రకారం 2025, మే 9వ తేదీన రష్యాలో పర్యటించాల్సి ఉంది మోదీ. మే 9వ తేదీ.. రష్యా విజయ దినోత్సవ వేడుకలు

Read More

యుద్ధానికి సిద్ధమేనా : మోదీ అధ్యక్షతన సూపర్ కేబినెట్ భేటీ : ఆరేళ్ల తర్వాత ఇలాంటి మీటింగ్

ఢిల్లీలో పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. జమ్మూకాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై తీసుకోవాల్సిన చర్యలపై వరస భేటీలు జరుగుతున్నాయి. నిన్నటి

Read More

సింహాచలం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గోడ కూలి మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ ఘటనలో గాయపడిన వారికి

Read More

మే 2 ప్రధాని మోదీ ఏపీ టూర్​: అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం

ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్​ లో పర్యటించనున్నారు.  మే 2 వ తేదీన  43 వేల కోట్ల  విలువైన అమరావతి పునర్నిర్మాణ  పనులు ప్రారంభిస్తా

Read More

పహల్గాం ఉగ్రదాడి..పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం..సైన్యమే డిసైడ్ చేస్తుంది:ప్రధాని మోదీ

ఉగ్రవాదం లేకుండా చేయడమే లక్ష్యమని  ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదుల అణచివేతకు సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు.

Read More

పహల్గాం ఉగ్రదాడిపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం పెట్టండి.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ..

పహల్గాం ఉగ్రదాడిపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ ఉభయ సభలలో ఉగ్రదాడిపై ప్రత్యేక స

Read More

టెర్రరిస్టుతో బంగ్లాదేశ్​ నేత భేటీ.. పహల్గాం​ దాడి జరిగిన మరుసటిరోజే సమావేశం

న్యూఢిల్లీ: పహల్గాం​ దాడిని ప్రపంచం మొత్తం ఖండిస్తుంటే.. పొరుగుదేశం బంగ్లాదేశ్​మాత్రం భారత వ్యతిరేక వైఖరిని కనబరుస్తోంది. జమ్మూకాశ్మీర్​లోని బైసరన్​లో

Read More

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ: రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్

ప్రిపరేషన్స్​లో మన సైన్యం ప్రధాని మోదీకి వివరించిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​ న్యూఢిల్లీ:పాకిస్తాన్​ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురైనా దీటుగా ఎదుర్

Read More

మన్​ కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నాయకులు

ఆర్మూర్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ మన్ కి బాత్ కార్యక్రమాన్ని దేశ పౌరులందరూ చూడాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ఆర్మూర్​లో

Read More

రక్తం మరుగుతోంది.. పహల్గాం టెర్రర్ ఎటాక్‎పై ప్రధాని మోడీ హాట్ కామెంట్స్

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో ప్రతి భారతీయుడు రక్తం మరిగిపోతుందని ప్రధాని మోడీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆదివార

Read More