pm modi
నోరు జారొద్దు ..ఎన్డీయే నేతలకు ప్రధాని మోదీ వార్నింగ్
కీలక విషయాలపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి పాకిస్తాన్ సీజ్ ఫైర్ లో మూడోపక్షం ప్రమేయం లేదని వెల్లడి ఢిల్లీలో ఎన్డీయే సీఎం
Read Moreకేంద్రం, రాష్ట్రాలు టీమిండియాలా పనిచేద్దాం: మోదీ
నీతి ఆయోగ్ సమావేశంలో సీఎంలకు ప్రధాని మోదీ పిలుపు 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం అవుతుంది ప్రపంచ స్థాయి టూరిస్ట్ సెంటర్ను ప్రతి రాష్ట్రం డె
Read Moreమరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్.. ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ టైమ్ నీతి ఆయోగ్ మీటింగ్కు హాజరు
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం (మే 23) రాత్రి 8 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు.
Read Moreసినిమా డైలాగులేనా.. పార్లమెంట్లో చర్చించరా..? ప్రధాని మోడీని నిలదీసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టినట్లు సభల్లో ప్రధాని మోదీ చెప్తున్నారని.. అదే అంశంపై చర్చించేందుకు పార్లమెంట్సమావేశాలను ఎందుకు ఏర
Read Moreనా నరాల్లో ప్రవహించేది రక్తం కాదు మరుగుతున్న సిందూరం: మోదీ
మా ఆడబిడ్డల జోలికొస్తే ఎట్లుంటదో పాక్కు చూపించినం: మోదీ 22 నిమిషాల్లో ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేసి పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టినం ఇంకా దాడి
Read Moreచెత్త సినిమా డైలాగులు కాదు.. మా ప్రశ్నలకు ఆన్సర్ చెప్పండి: ప్రధాని మోడీపై జైరాం రమేష్ ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మరోసారి ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ప్రశ్నల
Read Moreనా మైండ్ కూల్గా ఉన్నా.. రక్తం మరుగుతూనే ఉంటుంది: ప్రధాని మోదీ
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో పేలిన బుల్లెట్లు 140 కోట్ల భారతీయులను తాకాయని ప్రధాని మోదీ అన్నారు. ఆ ఘటన చూసిన తర్వాత తన రక్తం మరిగిపోయిందని చెప్పారు. ‘
Read MoreVideo భలే ముచ్చటగా ఉందే : ప్రెట్టీ లిటిల్ బేబీ సాంగ్ కు.. AI ఇండియన్ పొలిటికల్ లీడర్స్
AI మ్యాజిక్ చేస్తుంది.. మైమరిపిస్తుంది అంటే ఏమో అనుకున్నాం.. ఇప్పటి వరకు చెత్త చెత్తగా.. ఒకరిపై ఒకరు విద్వేషాలతో వీడియోలు చేస్తున్న టైంలో.. ఫస్ట్ టైం
Read Moreతెలంగాణలో మూడు అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ
తెలంగాణలో మూడు రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోదీ. అమృత్ భారత్ స్కీంలో భాగంగా అభివృద్ధి పరిచిన వరంగల్, కరీంనగర్, బేగంపేట్ రైల్వే
Read Moreవరంగల్ రైల్వేస్టేషన్లో లిఫ్ట్లు, ఎస్కలేటర్లు.. రూ.25.41 కోట్లతో అభివృద్ధి
మౌలిక వసతులతో పాటు కాకతీయుల సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు ఇయ్యాల వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ వరంగల్/కరీమాబాద్, వ
Read Moreప్రధాని ముందుకు పోలవరం పంచాది! ముంపుపై మోదీకి వివరించనున్న రాష్ట్ర అధికారులు
ఈ నెల 28న ప్రగతి మీటింగ్లో పోలవరం ప్రాజెక్ట్పై చర్చ ముంపు, పరిహారంలాంటి విషయాలపై 4 రాష్ట్రాల వివరణ తీసుకోనున్న మోదీ 954 ఎకరాల ముంపుపై తేల్చాల
Read Moreయుద్ధం చేయలేక రాహుల్పై విమర్శలా ? ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
ట్రంప్ ఒత్తిడికి తలొగ్గే.. మోదీ కాల్పుల విరమణ ప్రకటించారు మోదీ వెనుక ఉంటానన్న కిషన్ రెడ్డి ఇంట్లో పడుకున్నడు దేశం కోసం ప్రాణాలర్పించిన చర
Read Moreముద్ర రుణాల్లో వివక్ష తగదు
జనాభా ప్రాతిపదికన, జాతీయ సగటుతోపాటు సమానంగా ముద్ర రుణాలు పొందడం తెలంగాణ ప్రజల హక్కు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నాయకత్వం దీనిపై నిజ
Read More












