POLITICS
కాంగ్రెస్ లో చేరిన గద్వాల జడ్పీ చైర్ పర్సన్
బీఆర్ఎస్ లో అవమానాలు భరించలేకనేనని వెల్లడి గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార
Read Moreకాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్మన్గా రేవంత్
భట్టి సహా 28 మందికి చోటు న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్&zwn
Read Moreబీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం దారెటు?
అయోమయంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో డోర్లు క్లోజ్.. కాంగ్రెస్లో డైలమా సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తికే నకిరేకల్ టికెట
Read Moreకిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. వర్షంలోనే రోడ్డుపై నిరసన... ఓఆర్ఆర్పై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
శంషాబాద్ ఓఆర్ఆర్కి భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు కల్వకుంట్ల కుటుంబం జైలులో గదులు రెడీ చేసుకోవాలి: డీకే అరుణ కేసీఆర్ పాలనలో పేదల ఆశల
Read Moreబీజేపీ నేతల హౌస్ అరెస్టులు.. కిషన్ రెడ్డి పర్యటన వేళ ఉద్రిక్తత
బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలనకు వెళ్లాలని నిర్ణయించిన బీజేపీ నేతలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడికక్కడ అణచివేస్తోంది. &
Read Moreబీసీలను తిడితే ఊరుకోం: తలసాని
బీసీలను కించపరిస్తే బుద్ధి చెప్తాం: తలసాని కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తాం: శ్రీనివాస్ గౌడ్ ఆత్మగౌరవం వదులుకోం: గంగుల మంత్రి గంగులపై ఇట
Read Moreబీసీ బిల్లు కోసం రేపు పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన
ఎంపీ ఆర్ కృష్ణయ్య ముషీరాబాద్, వెలుగు: బీసీ బిల్లు కోసం ఈ నెల 21న పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన చేపడుతున్న ట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్ష
Read Moreఇవాళ బాటసింగారానికి కిషన్ రెడ్డి
డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలన భారీ కాన్వాయ్తో వెళ్లనున్న బీజేపీ శ్రేణులు హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డ
Read Moreమేము రాజకీయ అంటరాని వాళ్లమా?
ప్రతిపక్షాల మీటింగ్కు పిలవకపోవడంపై ఎంఐఎం ఫైర్ ముంబై: బెంగళూరులో జరిగిన ప్రతిపక్షాల మీటింగ్కు ఏఐఎంఐఎంను పిలవకపోవడంపై ఆ పార్టీ అసహనం వ్యక
Read Moreసీఎం కేసీఆర్ డైలాగ్.. సీఎండీ నోటి వెంట
ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభల్లో తరచూ రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా గురించి చెప్పాల్సి వచ్చిన సందర్భంలో చెప్పే డైలాగ్ ఒకటి ఉంది. మీకు గుర్తుందా.. అదే
Read Moreమహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్ ... శరద్ పవార్ తో అజిత్ పవార్ భేటి
మహారాష్ట్రలోని ఎన్సీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తన మేనమామ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవా
Read Moreప్రభుత్వం బోనాలకు ఆహ్వానించలేదు.. : గవర్నర్ తమిళి సై
దేశ ప్రజలంతా సుఖ శాంతులతో సుభిక్షంగా ఉండాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆకాంక్షించారు. జులై 16న ఆషాఢ మాసం బోనాల వేడుకలను ఆమె అధికారులతో కలి
Read Moreమణిపూర్పై రాహుల్ గాంధీ.. బీజేపీ మాటల యుద్ధం
ప్రధాని మాటైనా మాట్లాడలేదు: రాహుల్ రాహుల్.. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నడు: స్మృతి ఇరానీ న్యూఢిల్లీ: మణిపూర్ అల్లర్లపై కాంగ్రెస్, బీజేపీ
Read More












