rain
నాగారం మున్సిపాలిటీలో కాలనీలోకి వరద.. బాధితుల ధర్నా
కీసర, వెలుగు: మెయిన్రోడ్డు నుంచి వెళ్లాల్సిన వరద కాలనీలోకి రావడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నాగారం మున్సిపాలిట
Read Moreవెంకటేశ్వరస్వామి గుడిపై పిడుగు : శిఖరాగ్రహం ధ్వంసం
నిర్మల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మామడ మండలం కోరటికల్ గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఆ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతాయి. నిత్యం వందల మంది భక్
Read Moreనీట మునిగిన హయత్ నగర్ బంజారా కాలనీ.. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపిన కాలనీవాసులు
హైదరాబాద్: సిటీ శివారులో ఆదివారం (సెప్టెంబర్ 21) రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరద నీరు ఇళ్లలోకి ర
Read Moreఆసిఫ్ నగర్లో ఇద్దరు గల్లంతు.. నాలాలో కొట్టుకుపోయిన మామ అల్లుడు
హైదరాబాద్లో ఆదివారం (సెప్టెంబర్ 14) రాత్రి వర్షం దంచికొట్టింది. గంట వ్యవధిలోనే ఏకంగా 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. రికార్డ్ స్థాయిలో కురిసిన భారీ
Read Moreఅమిత్ షాతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ.. రూ.16 వేల కోట్లు ఇవ్వాలని రిక్వెస్ట్
న్యూఢిల్లీ: తెలంగాణకు రూ.16 వేల కోట్ల వరద సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రిక్వెస్ట్ చేశారు. గురువారం (సెప్టెంబర్
Read Moreశ్రీశైలం డ్యామ్ రెండు గేట్లు లీక్.. వృధాగా పోతున్న వరద నీరు
శ్రీశైలం డ్యామ్ రెండు గేట్లు లీక్ అయ్యాయి. 3, 10వ నంబర్ క్రస్ట్ గేట్లు లీక్ కావడంతో ప్రాజెక్ట్ నుంచి దిగువకు వరద నీరు వృధాగా పోతుంది. వర్షాకాలం దృష్ట్
Read Moreగ్రేటర్ హైదరాబాద్కు ఎల్లో అలెర్ట్ జారీ.. సిటీలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో వచ్చే మూడు రోజులు (శని, ఆది, సోమవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగర వాసులు అ
Read Moreప్రాజెక్టుల దగ్గర హై అలర్ట్.. కృష్ణా, గోదావరి బేసిన్లకు పోటెత్తుతున్న వరద
కృష్ణా, గోదావరి బేసిన్లకు పోటెత్తుతున్న వరద శ్రీశైలం, నాగార్జునసాగర్కు 2.50 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్ఫ్లో ఎల్లంపల్లికి ఉదయం 7.5 లక్షల క్యూ
Read Moreవందేండ్ల ప్రాజెక్టు నిలబడ్డది.. రెట్టింపు వరద వచ్చినా చెక్కుచెదరని పోచారం
సైడ్ వాల్ వద్ద ఏర్పడిన గుంతను పూడ్చిన అధికారులు 70 వేల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా నిజాం కాలంలో డిజైన్ 1.82 లక్షల క్యూసెక్కులు వచ్చినా ఆపిన ప
Read Moreకామారెడ్డిలో వరదలు తగ్గాయి.. 1200 మందిని కాపాడాం: డీజీపీ జితేందర్
హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు, వరదలపై డీజీపీ జితేందర్ కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ ఫోర్స్ అప్రమత్తంగా ఉందన్నారు. కామారెడ్డి, రామ
Read Moreసిరిసిల్లలో ఎయిర్ ఫోర్స్ రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్.. ఐదుగురు రైతులు సేఫ్
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. గంభీరావుపేట మండలం నర్మాల వాగులో చిక్కుకున్న ఐదుగ
Read Moreలోయర్ మానేరు డ్యామ్కు భారీగా పెరిగిన వరద
కరీంనగర్: రాష్ట్రంలో కురుస్తోన్న వర్షాలతో లోయర్ మానేరు డ్యామ్ ( ఎల్ఎండీ)కు వరద ఉధృతి భారీగా పెరిగింది. మిడ్ మానేరు గేట్ల ద్వారా 45 వేల క్యూసెక్కు
Read More












