secunderabad
నమ్మించి ప్రాణం తీసిన్రు..వారం కింద సికింద్రాబాద్ పరిధిలో వ్యక్తి హత్య
ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు పద్మారావునగర్, వెలుగు : నమ్మించి తీసుకెళ్లి ఇద్దరు యువకులు కలిసి ఓ వ్యక్తిని దారుణంగా హత్య
Read More‘గాంధీ’లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి డాక్టర్లు క్లిష్టమైన కిడ్నీ మార్పిడి సర్జరీని సక్సెస్ చేశారు. ముషీరాబాద్ పరిధిలోని భోలక్&zw
Read Moreసికింద్రాబాద్లో రూ.300 కోసం హత్య.. జేబులో డబ్బులు చూసి రాళ్లతో కొట్టి సంపిర్రు..!
పద్మారావునగర్, వెలుగు: కేవలం రూ.300 కోసం ఓ యువకుడిని తలపై బండరాయితో మోది హత్య చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్ నిలయం
Read Moreజేబీఎస్ దగ్గర ఆర్టీసీ బస్సు బీభత్సం
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్(జేబీఎస్) వద్ద బుధవారం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్టాండ్నుంచి అతివేగంగా
Read Moreఎబోలా ముప్పును తిప్పికొట్టేందుకు గాంధీ ఆసుపత్రి సిద్ధం
25 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు వైద్యారోగ్య శాఖ పూర్తి సన్నద్ధత.. రాష్ట్రంలో ఒక్క కేసూ నమోదు కాలేదని వెల్లడి ఎన్&
Read Moreబాధితుడి ప్రాణం నిలిపిన ఏసీపీ... గాంధీ- మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదం.. పెట్రోలింగ్ వాహనంలో దవాఖానకు తరలింపు
పద్మారావునగర్, వెలుగు : అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి గురై రక్తపు మడుగులో పడి ఉన్న ఓ వ్యక్తిని పోలీస్ వాహనంలో దవాఖానకు తరలించి ప్రాణదాతగా నిలిచా
Read Moreమెడికవర్ వెల్నెస్ సెంటర్ ప్రారంభం..ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తాం
పద్మారావునగర్, వెలుగు: మెడికవర్ హాస్పిటల్స్ మరో కీలక అడుగు వేసింది. సికింద్రాబాద్లోని అనెక్స్ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికవర్ వెల్నెస్ యూనిట్
Read Moreసికింద్రాబాద్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ.. న్యూబోయిన్ పల్లిలో డ్రగ్స్ స్వాధీనం
400 గ్రాముల ఓపీఎం, 450 గ్రాముల పాపీ స్ట్రా స్వాధీనం పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ పరిధిలో టాస్క్&z
Read Moreసికింద్రాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రాజస్థాన్ యువకుడు అరెస్ట్
సికింద్రాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నిషేధిత ఓపియం, పాపీ స్ట్రా డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడంతో పాటు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.
Read Moreసికింద్రాబాద్లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు
సికింద్రాబాద్ రేతి ఫైల్ బస్ స్టాప్ దగ్గర ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు ఒక్కసా
Read Moreఇందల్వాయి-సిర్నపల్లి ఆర్వోబీకి ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా గుర్తింపు
న్యూఢిల్లీ, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో ఇందల్వాయి~సిర్నపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి లైన్ క్లియరైంది. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో
Read Moreరైళ్లలో పోగొట్టుకున్న 126 ఫోన్ల రికవరీ.. సికింద్రాబాద్ లో బాధితులకు అందజేసిన పోలీసులు
పద్మారావునగర్, వెలుగు: రైలు ప్రయాణాల్లో పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్లను రైల్వే పోలీసులు రికవరీ చేశారు. సీఈఐఆర్ పోర్టల్ సాయంతో దేశవ్యాప్తంగా వివిధ
Read Moreకామారెడ్డి జిల్లాలో వ్యక్తిపై ఎలుగుబంటి దాడి
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలానికి చెందిన ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. స్కూల్ తండాకు చెందిన దంపతులు స
Read More












