siddipet

ఇందిరమ్మ తరహాలో రేవంత్ పాలన : నీలం మధు

పటాన్​చెరు, వెలుగు: మెదక్ ఎంపీగా పనిచేసిన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తే సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రగతిని మరింత

Read More

దరఖాస్తులు దండిగా..రెవెన్యూ సదస్సులకు పోటెత్తుతున్న అర్జీలు

భూ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు విన్నపాలు మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు:రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూభారతి చట్టం అమలులో

Read More

కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం రూ. 90 లక్షలు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయ 48 రోజుల హుండీ ఆదాయం రూ. 90,09,170 వచ్చినట్లు ఈవో అన్నపూర్ణ తెలిపారు. గురువారం దేవస్థానంలో లెక్కించిన ఆదా

Read More

ట్రిపుల్ఆర్ పరిహారంలో పారదర్శకత ఉండాలి : కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: త్రిపుల్ఆర్ కోసం భూములు ఇచ్చిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. పరిహారం చెల్లింపుల్లో పారదర్శకత

Read More

శివ్వంపేట మండలంలో వైభవంగా వేణుగోపాలస్వామి రథోత్సవం

శివ్వంపేట, వెలుగు: మండలంలోని దొంతి గ్రామంలో వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం జరిగింది. ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథా

Read More

మెదక్ జిల్లాలో కృషికల్పతో ఎఫ్​పీవో ఒప్పందం : కలెక్టర్​ మనుచౌదరి

కోహెడ (హుస్నాబాద్​), వెలుగు: జిల్లాలోని ఫార్మర్​ ప్రొడ్యూసర్​ ఆర్గనైజేషన్​(ఎఫ్​పీవో)ను మరింత అభివృద్ధి చేయడానికి సభ్యుల సంఖ్యను పెంచాలని కలెక్టర్​ మను

Read More

లారీల సంఖ్య పెంచి ధాన్యం తరలించాలి : కలెక్టర్ ​రాహుల్ ​రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో లారీల సంఖ్యను పెంచి వెంటనే ధాన్యం తరలించాలని కలెక్టర్​ రాహుల్​ రాజ్​ లారీ కాంట్రాక్టర్లను ఆదేశించా

Read More

మైనార్టీ గురుకుల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనారిటీ గురుకుల స్కూల్​లో5వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప

Read More

బోడ్మట్ పల్లిలో వీరభద్ర స్వామిని దర్శించుకున్న మంత్రి దామోదర

టేక్మాల్, వెలుగు: మండలంలోని బోడ్మట్ పల్లిలో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వార్షికోత్సవం వైభవంగా జరుగుతోంది. బుధవారం మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గ

Read More

మెదక్ జిల్లాలో రైల్వే సేవలను మెరుగుపరుస్తాం : ఎంపీ రఘునందన్ రావు

మెదక్, వెలుగు: మెదక్ లో రైల్వే సేవల మెరుగుకు కృషి చేస్తానని ఎంపీ రఘునందన్ రావ్ చెప్పారు. బుధవారం ఆయన మెదక్ రైల్వే స్టేషన్‌‌ను సందర్శించారు.

Read More

అంగన్​వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : డీడబ్ల్యూవో హైమావతి

మెదక్​టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్​వాడీల సేవలను చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని డీడబ్ల్యూవో  హైమావతి సూచించ

Read More

వాగునుతి గ్రామంలో రామాలయానికి రూ.50 వేల విరాళం

ములుగు, వెలుగు: ములుగు మండలం వాగునుతి గ్రామంలోని రామాలయం, హనుమాన్ టెంపుల్ కి ఏ టూ జెడ్ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ పాషా మంగళవారం రూ.50వేల విరాళం అంది

Read More

 మెదక్​ పట్టణంలో హోటళ్లు, బేకరీలపై అధికారుల దాడులు

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​ పట్టణంలోని హోటళ్లు, బేకరీలలో మంగళవారం మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నక్షత్ర గ్రాండ్​ ఫ్యామిలీ రెస్టారెంట్​లో కిచెన

Read More