
siddipet
హస్తాల్ పూర్లో తాగునీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు ఆందోళన
వెల్దుర్తి, వెలుగు: వెల్దుర్తి మండలం హస్తాల్ పూర్ గ్రామస్తులు అయిదు రోజులుగా తాగునీరు రావడం లేదని ఆందోళన చేట్టారు. రాష్ట్ర అవతరణ వేడ
Read Moreకొంతన్ పల్లి గ్రామంలో నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
శివ్వంపేట, వెలుగు: శివ్వంపేట మండలం కొంతన్ పల్లి గ్రామ శివారులో ఏర్పాటైన వృంధా వ్యాలీ ఫామ్ ల్యాండ్ వెంచర్ నిర్వాహకులు దాదాపు న
Read Moreరాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రత్యేక విజన్ : మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట, వెలుగుః తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆదర్శవంతమైన లక్ష్యాలతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డ
Read Moreఓ వైపు చెత్తకుప్పలు.. మరోవైపు అప్పుల కుప్పలు : ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేట రూరల్, వెలుగు: నేడు పల్లెలు పారిశుధ్యం లోపించి చెత్త కుప్పలుగా, మరో వైపు పంచాయతీలు అప్పులకుప్పగా మరాయాని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్
Read Moreరాఘవపూర్ చెరువు నుంచి బండల కుంటలోకి నీటి విడుదల
సిద్దిపేట రూరల్, వెలుగు: రాఘవపూర్ పెద్ద చెరువు నుంచి బండల కుంటకు నీటిని వదిలినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ తెలిపారు. గురువారం &n
Read Moreనకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టాలి : కలెక్టర్ మనుచౌదరి
సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువుల సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్మనుచౌదరి అధికారులను ఆదేశించారు. గుర
Read Moreపిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలి : వలీమహ్మద్
చేర్యాల, వెలుగు: పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని టీఎస్యూటీఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు వలీమహ్మద్ పిలుపునిచ్చారు.
Read Moreఅల్లాదుర్గం మండలంలో ధాన్యం తరలించాలని రైతుల నిరసన
అల్లాదుర్గం, వెలుగు: మండలంలోని గడి పెద్దాపూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకంవేసి నెల రోజులు గడుస్తున్నా రైస్ మిల్లులకు తరలించడ
Read Moreగౌరవెల్లి కాల్వ పనులు కంప్లీట్ చేయాలి : సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్ట్ ఎడమ కాల్వ పనులను వెంటనే పూర్తిచేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్చేశారు. గ
Read Moreఎమ్మెల్యే హరీశ్ రావు పాటల సీడీ ఆవిష్కరణ
సంగారెడ్డి టౌన్, వెలుగు: జూన్3న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు బర్త్డేను పురస్కరించుకొని కోహ్లీ పీఏసీఎస్చైర్మన్ స్రవంతి అరవింద్ రెడ్డి ఆధ్వర్యంల
Read Moreగత సీజన్ కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, వెలుగు: గత సీజన్ కంటే ఈ సీజన్ లో 25 వేల టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేసినట్టు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం హవేలీ
Read Moreపెండింగ్ హామీలన్నీ అమలు చేస్తాం : ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి
చేర్యాల, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ప్రజలకు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని, వచ్చే ఆరు నెలల్లో పెండింగ్హామీలన్నింటినీ అమలు చేస్
Read Moreజోగిపేటలో జీలుగ విత్తనాల కోసం రైతులు పడిగాపులు
జోగిపేట, వెలుగు: జీలుగ విత్తనాల కోసం రైతులు జోగిపేట వ్యవసాయశాఖ కార్యాలయం ముందు క్యూ కట్టారు. సోమవారం ఉదయం 5 గంటల నుంచే పాస్బుక్కులు పట్టుకొని లైన్లో
Read More