
siddipet
గజ్వేల్లో మంత్రి వివేక్ వెంకట స్వామికి సన్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
శివ్వంపేట, వెలుగు: గజ్వేల్ లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ కు హాజరైన మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకట స్వామిని నర్సాపూర్ నియ
Read Moreసిద్దిపేట మున్సిపాలిటీని సందర్శించిన కర్నాటక బృందం
సిద్దిపేట టౌన్, వెలుగు: కర్నాటక స్టేట్ లోని రామ్ దుర్గ్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు శనివారం సిద్దిపేటలో పర్యటించారు. పట్టణంలో ఉన్న స్వచ్ఛ బడితో పాటు, ర
Read Moreపామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఇక్కడే అమ్ముకోవచ్చు.. సిద్ధిపేటలో తొలి ఫ్యాక్టరీ రెడీ!
365 ఎకరాల్లో..రూ.300 కోట్లతో ఏర్పాటు తుది దశకు చేరిన పనులు ఈ నెలాఖరులో ప్రారంభించేందుకు సన్నాహాలు స్థానికంగానే రైతుల
Read Moreసేంద్రియ వ్యవసాయంపై దృష్టిపెట్టాలి : కలెక్టర్ మనుచౌదరి
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలని కలెక్టర్మనుచౌదరి సూచించారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ లో మూడు రోజులుగా జరు
Read Moreకొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం నుంచి ఆలయనికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయం మల్లన్న
Read Moreభక్తులతో సందడిగా మారిన మెదక్ చర్చి
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ చర్చికి ఆదివారం భక్తులు ఎక్కువగా తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు, గీతాలాపనలు చేయగా ప్రెసిబిటరీ ఇన్చార్జి శాం
Read Moreసర్కార్ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
రామాయంపేట, వెలుగు: జిల్లాలోని సర్కార్ దవాఖానలు మెరుగైన వైద్య సేవలకు నిలయాలుగా మారాయని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం రామాయంపేట మండలంలో విస్తృత
Read Moreమంత్రి వివేక్ వెంకటస్వామికి .. సిద్దిపేట కాంగ్రెస్ నేతల సన్మానం
సిద్దిపేట, వెలుగు: మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ వెంకట స్వామిని సిద్దిపేట కాంగ్రెస్ నేత సాకి ఆనంద్ నేతృత్వంలో కలిశారు. ఆ
Read Moreముగ్గురు సూసైడ్ .. భార్య కాపురానికి రావట్లేదని ఒకరు.. ఆర్థిక ఇబ్బందులతో మరోకరు
పర్వతగిరి(గీసుగొండ): మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ మహేందర్ తెలిపిన ప్రకారం.. వరంగల్జిల్లా గీసుగొండ మండలం రెడ్డిపాలెం గ్రామాని
Read Moreట్రిపులార్ పరిహారంపై నిర్వాసితుల్లో ఆందోళన.. నోటీసులు తీసుకోని నర్సన్నపేట రైతులు
మెరుగైన పరిహారం కోసం డిమాండ్ ఏడు గ్రామాల్లోని రైతులకు నోటీసులు జారీ సిద్దిపేట, వెలుగు: ట్రిపులార్ ఉత్తర భాగంలో భూములు కోల్పోతున్న రైతుల
Read Moreపోతిరెడ్డిపల్లిలో రద్దు చేసిన పట్టాలు పునరుద్ధరించాలి : అందె అశోక్
చేర్యాల, వెలుగు: పోతిరెడ్డిపల్లిలో దళితులకు కేటాయించిన భూములకు సంబంధించి రద్దు చేసిన పట్టాలను పునరుద్ధరించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశో
Read Moreఅధికారుల అండతో మా ప్లాట్లు కబ్జా చేసిన్రు .. సాయికృష్ణ రియల్ ఎస్టేట్ వెంచర్ బాధితులు ఆవేదన వ్యక్తం
సిద్దిపేట టౌన్, వెలుగు: కష్టపడి కొనుక్కున్న ప్లాట్లను అధికారుల అండతో కాంగ్రెస్ నాయకుడు ఆలకుంట మహేందర్ కబ్జా చేసి, తమపైనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని
Read Moreరాష్ట్రస్థాయి కిసాన్ మేళా ఏర్పాట్లు పరిశీలన : డీఏవో రాధిక
కోహెడ(హుస్నాబాద్), వెలుగు: హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 6 నుంచి 8 వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కిసాన్ మేళా ఏర్పాట్లను డీఏవో ర
Read More