
siddipet
వెల్దుర్తి మండలంలో కొనుగోలు ప్రారంభించాలని రైతుల ఆందోళన
వెల్దుర్తి, వెలుగు: ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం మండలంలోని కుకునూరు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్య
Read Moreకెనడాలో బొప్పాపూర్వాసి మృతి
దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లా అక్భర్పేట, భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ములుగు లక్ష్మిబాయి రాజేశ్వరావు దంపతుల కుమారుడు ప్రవీణ్రావు
Read Moreప్రతి రూపాయి ప్రజలకు చేరాలి .. దిశ మీటింగ్ లో ఎంపీ సురేశ్ షెట్కార్
సంగారెడ్డి, వెలుగు: ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి ప్రజలకు చేరాలని ఎంపీ, దిశా కమిటీ అధ్యక్షుడు సురేశ్ షెట్కార్ సూచించారు. వివిధ శాఖల అధికారులు
Read Moreతడిసిన ధాన్యాన్ని కొంటున్నాం : కలెక్టర్ మనుచౌదరి
సిద్దిపేట రూరల్, వెలుగు: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించేందుకు లారీల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ మనుచౌదరి తహసీల్దార్సలీం మియాను ఆదేశించ
Read Moreఅందాల పోటీలపై కాదు.. అన్నదాతలపై శ్రద్ధ పెట్టండి : ఎమ్మెల్యే హరీశ్రావు
రైతు మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే... సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సిద్దిపేట, వెలుగు : ప్రభుత్వానికి అందాల పోటీలప
Read Moreసిద్దిపేట జిల్లాలో గాలివాన బీభత్సం
జిల్లా వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన వడ్లు కూలిన దుద్దెడ టోల్ గేట్ పైకప్
Read Moreప్లెక్సీలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఫొటోపై రచ్చ
సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం సంగారెడ్డిలోని ఓ హోటల్ లో నిర్వహించారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
Read Moreప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్రాహుల్రాజ్వైద్య సిబ్బందికి సూచించారు. ఆదివారం ఆయన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశ
Read Moreరంగనాయక సాగర్ రిజర్వాయర్లో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మిస్సింగ్.. ఒకరు మృతి
సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. చిన్నకోడూర్ మండలంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్లో శనివారం (మే 3) నలుగురు గల్లంతయ్యారు. వీరంతా ఒకే కుట
Read Moreనామినేటెడ్ పోస్టులపై నేతల నారాజ్
సిద్దిపేట, దుబ్బాక నేతలకు తప్పని నిరీక్షణ గజ్వేల్, హుస్నాబాద్ నేతలకు అవకాశాలు పలు జాబితాలు పెండింగ్ లోనే సిద్దిపేట, వెలుగు: నామినేటెడ్ ప
Read Moreపీహెచ్సీని తనిఖీ చేసిన డీఎంహెచ్ వో
జిన్నారం, వెలుగు: మండల కేంద్రంలోని పీహెచ్సీని డీఎంహెచ్ వో గాయత్రి దేవి గురువారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలపై రోగులతో మాట్లాడి తెలుసుకున్
Read Moreదేశవ్యాప్త కులగణన కాంగ్రెస్ విజయమే : కాంగ్రెస్నేత నీలం మధు
పటాన్చెరు, వెలుగు: దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్రం ప్రకటించడం కాంగ్రెస్ విజయమేనని కాంగ్రెస్నేత నీలం మధు అన్నారు. శుక్రవార్ &nb
Read Moreమోడల్ విలేజీని సందర్శించిన అడిషనల్ కలెక్టర్
బెజ్జంకి, వెలుగు: మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్ల మోడల్ విలేజీ అయినా వీరాపూర్ గ్రామన్ని గురువారం అడిషనల్కలెక్టర్ గరిమ అగర్వాల్ సందర్శించారు. లబ్ధిదార
Read More