siddipet

బడిఈడు పిల్లలందరిని బడిలో చేర్పించాలి : కలెక్టర్ ​మనుచౌదరి

సిద్దిపేట రూరల్: బడి ఈడు పిల్లలందరిని తప్పకుండా బడిలో చేర్పించేలా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ మనుచౌదరి సూచించారు. సిద్దిపేట కలెక్టర్ ఆఫీ

Read More

అక్కన్నపేట తహసీల్దార్ ​ఆఫీస్ ఎదుట రైతు నిరసన

కోహెడ, (హుస్నాబాద్) వెలుగు: భూ సమస్య పరిష్కారం చేయడం లేదని అక్కన్నపేట తహసీల్దార్ ఆఫీస్​ఎదుట సోమవారం గౌరవెల్లికి చెందిన సంపత్ నిరసన తెలిపాడు. ఆయన మాట్ల

Read More

చిట్కూల్​లో నీలం మధును కలిసిన మూడు జిల్లాల యువకులు

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: కాంగ్రెస్​సీనియర్​నేత నీలం మధును సోమవారం కామారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున తర

Read More

ప్రజావాణిలో ఫిర్యాదులను పెండింగ్​లో పెట్టొద్దు : కలెక్టర్​ మనుచౌదరి

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్​లో పెట్టొద్దని కలెక్టర్​ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్

Read More

ఎవరి కడుపు నింపేందుకు అందాల పోటీలు..? హరీష్ రావు

సిద్దిపేట: హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న మిస్ వరల్డ్ పోటీలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. అందాల పోటీల కోసం రూ.200

Read More

నకిలీ విత్తనాలను అరికట్టడానికి టాస్క్​ఫోర్స్​ టీమ్స్​ : కలెక్టర్​ రాహుల్​రాజ్

​మెదక్​ టౌన్, వెలుగు: జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టడానికి టాస్క్​ఫోర్స్​టీమ్స్​ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​రాహుల్​రాజ్​తెలిపారు. శుక్రవారం ఆయన మ

Read More

జహీరాబాద్ పట్టణంలో భూమి కేటాయించాలని సీఎంకు వినతి

సీఎం రేవంత్​రెడ్డికి వినతిపత్రం ఇచ్చిన లింగాయత్ సమాజ సభ్యులు జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ పట్టణంలో అత్యధిక సంఖ్యలో ఉన్న వీరశైవ లింగాయత్ సమాజాన

Read More

ఇందిరమ్మ తరహాలో రేవంత్ పాలన : నీలం మధు

పటాన్​చెరు, వెలుగు: మెదక్ ఎంపీగా పనిచేసిన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తే సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రగతిని మరింత

Read More

దరఖాస్తులు దండిగా..రెవెన్యూ సదస్సులకు పోటెత్తుతున్న అర్జీలు

భూ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు విన్నపాలు మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు:రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూభారతి చట్టం అమలులో

Read More

కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం రూ. 90 లక్షలు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయ 48 రోజుల హుండీ ఆదాయం రూ. 90,09,170 వచ్చినట్లు ఈవో అన్నపూర్ణ తెలిపారు. గురువారం దేవస్థానంలో లెక్కించిన ఆదా

Read More

ట్రిపుల్ఆర్ పరిహారంలో పారదర్శకత ఉండాలి : కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: త్రిపుల్ఆర్ కోసం భూములు ఇచ్చిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. పరిహారం చెల్లింపుల్లో పారదర్శకత

Read More

శివ్వంపేట మండలంలో వైభవంగా వేణుగోపాలస్వామి రథోత్సవం

శివ్వంపేట, వెలుగు: మండలంలోని దొంతి గ్రామంలో వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం జరిగింది. ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథా

Read More

మెదక్ జిల్లాలో కృషికల్పతో ఎఫ్​పీవో ఒప్పందం : కలెక్టర్​ మనుచౌదరి

కోహెడ (హుస్నాబాద్​), వెలుగు: జిల్లాలోని ఫార్మర్​ ప్రొడ్యూసర్​ ఆర్గనైజేషన్​(ఎఫ్​పీవో)ను మరింత అభివృద్ధి చేయడానికి సభ్యుల సంఖ్యను పెంచాలని కలెక్టర్​ మను

Read More