students

కేరళ ప్రభుత్వం వెంటనే స్పందించాలి

కొల్లం/న్యూఢిల్లీ : అమ్మాయిల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరించిన నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్​టీఏ) అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కేరళ ఉన్నత విద్యా శ

Read More

ఉస్మానియా వర్సిటీకి ఉత్తమ ర్యాంక్ రావటం సంతోషాన్నిచ్చింది

ఓయూ, వెలుగు: ప్రభుత్వ విద్యాసంస్థల నుంచే ప్రతిభావంతులైన స్టూడెంట్లు బయటకు వస్తున్నారని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.  ఉస్మానియా వర్స

Read More

సమస్యలు పరిష్కరించకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తం

ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లోనే అభివృద్ధి కనిపిస్తుంది తప్ప... చేతల్లో లేదని  టీ.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు  రవీందర్ రెడ్డి అన్నారు. విద్య

Read More

నీట్ పరీక్షలో విద్యార్థినులకు తీవ్ర అవమానం

వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా జులై 17న నీట్ పరీక్ష జరిగింది. అయితే కొన్ని పరీక్షా కేంద్రాల్లో చెకింగ్ ల పేరుతో అవమాన కర ఘటనలు చోటుచేసుక

Read More

భైంసా గవర్నమెంట్​ స్కూల్​లో ఊడుతున్న పెచ్చులు

ప్రమాదకరంగా మారిన 87 ఏండ్ల నాటి భవనం  పురాతన బిల్డింగ్​లోనే 400మందికి చదువు  ఆందోళనలో టీచర్లు, స్టూడెంట్లు భైంసా, వెలుగు: ప

Read More

బాసర ఘటన తర్వాత కూడా తీరు మారని సర్కారు

రోజుకో చోట రోడ్డెక్కుతున్న విద్యార్థులు హాస్టళ్లు, గురుకులాల్లో ఎప్పట్లాగే  క్వాలిటీ లేని ఫుడ్  ఏడాదిగా చాలాచోట్ల దొడ్డు బియ్యమే దిక్

Read More

గిరిజన గురుకుల విద్యార్థుల ఆందోళన

నిర్మల్ జిల్లా: ముథోల్ గిరిజన గురుకుల విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్ లో వసతులు సరిగ్గా లేవని ఆరోపించారు. ఐదు రోజులుగా నీళ్లు వస్తలేవని.... ప్రి

Read More

నీట్‌‌‌‌కు 95శాతం హాజరు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: నేషనల్‌‌‌‌ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్‌‌‌‌ టెస్ట్‌‌‌&zwnj

Read More

నేటి నుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు

హైదరాబాద్, వెలుగు: వారం రోజుల సెలవుల తర్వాత సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో సర్కార్ రెండు విడతలుగా సెలవులు ఇచ్చింద

Read More

ఎంసెట్ పరీక్ష... నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సోమవారం నుంచి టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష ప్రారంభం కానుంది. మూడ్రోజుల పాటు జరిగే ఈ ఎగ్జామ్.. రోజూ 2 సెషన్లలో

Read More

మెస్లో పిల్లలతో పాటు ఫ్యాకల్టీ భోజనం చేయాలి

ఫుడ్ పాయిజన్ ఘటనపై చింతిస్తున్నామని ట్రిపుల్ ఐటి డైరెక్టర్ సతీష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ వల్ల దాద

Read More

మీరు పెట్టిన కల్తీ ఆహారం తిని దవాఖాన్ల పాలయ్యిన్రు

బాసర ట్రిపుల్ ఐటీలో మీరు పెట్టిన కలుషితమైన, కల్తీ ఆహారం తిని 800మంది దవాఖాన్ల పాలయ్యారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వంప

Read More

బాసర ట్రిపుల్ ఐటీ కిచెన్ పరిస్థితి ఇది

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో ట్రిపుల్ ఐటీ మెస్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుత

Read More