students

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ పై అధికారుల విచారణ

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ పై అధికారుల విచారణ కొనసాగుతోంది. రెండు క్యాంటీన్లపై కేసు నమోదు చేసిన అధికారులు వాటి టెండర్లు రద్దు చేస

Read More

నీట్ ఎగ్జామ్ కు రాష్ట్రం నుంచి 50వేల మంది స్టూడెంట్లు

హైదరాబాద్‌‌, వెలుగు: మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌‌ (నీట్‌‌) ను ఆది

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం E 1, E 2 మెస్ లో ఫ్రైడ్ రైస్ తిన్న దాదాపు 60 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆర్జీయూకేటీ

Read More

టీచర్ బదిలీపై విద్యార్థుల కన్నీటి పర్యంతం

మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. తల్లిదండ్రులు జన్మనిస్తే..గురువులు ఆ జన్మను సార్థకం చేసుకోవడానికి అవసరమైన దారులు వేస్తారు. జీవితంలో జ

Read More

విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేలా పైలట్ ప్రాజెక్ట్

విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఓ పైలట్ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చింది. ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూ

Read More

బడులకు కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా.. 

మూడేండ్లుగా స్కూల్ సేఫ్టీ, స్పోర్ట్స్, లైబ్రరీ గ్రాంట్స్ ఇస్తలేదు హైదరాబాద్, వెలుగు: ‘‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు”

Read More

ఈసెట్ ఎగ్జామ్ వాయిదా..త్వరలోనే కొత్త డేట్

ఈ సెట్ ఎగ్జామ్ వాయిదా పడింది. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు. త్వరలోనే క

Read More

స్టూడెంట్లే కాదు టీచర్లు యూనిఫాంలో వస్తున్రు

బీహార్: ఎన్ని స్ట్రిక్ట్  రూల్స్ పెట్టినా ప్రైవేట్ పాఠశాలల్లో  వందకు వంద శాతం విద్యార్థులు స్కూల్ యూనిఫామ్ లో రావడం చాలా కష్టం. ఇక ప్రభుత్వ

Read More

ఆసీఫాబాద్ జిల్లాలో స్టూడెంట్స్ ​లేక వెలవెలబోతున్న కేజీబీవీలు

కేజీబీవీల్లో ఇంకా మొదలుకాని క్లాసులు ఏం చదవాలి? ఏంతినాలంటున్న స్టూడెంట్స్​ ఇంటి వద్దే ఉంటున్న అమ్మాయిలు ఆసిఫాబాద్,వెలుగు: ఆడపిల్లలు చ

Read More

సర్కారు బడుల్లో క్లాస్ రూమ్​లు, టీచర్ల కొరత

హైదరాబాద్, వెలుగు: సిటీలోని గవర్నమెంట్ ​స్కూళ్లలో క్లాస్ రూమ్​లు, టీచర్ల కొరత వేధిస్తోంది. హైదరాబాద్ ​జిల్లా పరిధిలో 690 గవర్నమెంట్ స్కూల్స్ ఉండగా అంద

Read More

వరదల్లో చిక్కుకున్న స్కూల్ బస్సు. .30 మంది విద్యార్థులు సేఫ్

మహబూబ్ నగర్ జిల్లా: రూరల్ మండలం సుగుర్ గడ్డ తండా మన్యకొండ రైల్వే స్టేషన్ మధ్య రైల్వే అండర్ బ్రిడ్జ్ మధ్యలో స్కూల్ బస్సు చిక్కుకుపోయింది. సగం వరకు స్కూ

Read More

సంక్షేమ హాస్టళ్లలో ఆకలి కేకలు

కుళ్లిన కూరగాయలు ముక్కిన బియ్యం తినలేక ఉపాసముంటున్న పిల్లలు..సంక్షేమ హాస్టళ్లలో ఆకలి కేకలు ఐదేండ్లుగా మెస్​చార్జీలు పెంచని సర్కారు.. తగ్గుతున్న

Read More

కర్ణాటకలో దంచికొడుతున్న వానలు

కర్ణాటక వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి.ఈనెల 9 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటకలోని 3 కోస్తా జిల్లాల్లో రెడ్ అలెర్

Read More