TDP
మెడికల్ కాలేజీల టెండర్లపై తగ్గేది లేదు.. దేశవ్యాప్తంగా పీపీపీ విధానం అమల్లో ఉంది: సీఎం చంద్రబాబు
ఏపీలో మెడికల్ కాలేజీల ఎపిసోడ్ అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీ మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. మెడికల్ కాలేజీలను పీపీపీ వి
Read Moreశ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్: వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట..
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేస్తున్నట్లు తెలిపింది టీటీడీ. డిసెంబర్ 30 నుంచి
Read Moreనేను ఉన్నప్పుడే నెంబర్ 1.. టీడీపీ, జనసేనది తప్పుడు ప్రచారం : జగన్
పారిశ్రామిక తయారీ రంగం.. అంటే మ్యానిఫ్యాక్చరింగ్ రంగంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందంటూ డేటాతో సహా Xలో పోస్ట్ చేశారు మాజీ స
Read Moreఉత్తరాంధ్రపై చంద్రబాబు కన్ను పడింది.. భూములు దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ
సీఎం చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. మంగళవారం ( డిసెంబర్ 23 ) మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈమేరకు వ్యాఖ్యలు చే
Read Moreఅధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు.. ఇప్పుడేం చేస్తారు.. జగన్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటే.. తాము అధికారంలోకి వ
Read Moreశ్రీశైలం ఆలయంలో స్పర్శదర్శన వేళలు మార్పు.. ఈవో శ్రీనివాసరావు కీలక నిర్ణయం..
ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో భక్తులకు ప్రత్యేకంగా స్పర్శదర్శనం పొందే అరుదైన అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. స్పర్శ దర్శన వేళల్లో మార్పు
Read Moreకాంగ్రెస్లో జోష్!.. మెజార్టీ సర్పంచ్ లను గెల్చుకొని సత్తాచాటిన హస్తం పార్టీ
రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోని బీజేపీ కొన్ని మండలాల్లో పోరాడిన కమ్యూనిస్టులు ఖమ్మం/ భద్
Read Moreమూడు విడతల్లో కాంగ్రెస్దే పైచేయి
ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 1,487 జీపీలకు ఎన్నికలు 948 స్థానాల్లో విజయం సాధించిన అధికార పార్టీ 375కు పరిమితమైన
Read Moreమెడికల్ కాలేజీలు ప్రైవేటుకు కట్టబెట్టడం పెద్ద స్కాం.. అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం: వైఎస్ జగన్
ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి మార్చుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెల
Read Moreకరెంట్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
అమరావతి: కరెంట్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచమని ఆయన ప్రకటించారు. రూ.9 వేల కోట్
Read Moreతిరుమల కల్తీ నెయ్యి కేసు..సిట్ కస్టడీకి మరో ఇద్దరు నిందితులు
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరో ఇద్దరిని తమ కస్టడీలోకి తీసుకుంది కస్టడీ. ఈ కేసులో కీలక నిందితులైన అజయ్, సుబ్రహ్మ
Read Moreఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలతో ప్రభుత్వం చర్చలు.. ఆందోళన విరమింపజేసేందుకు చర్యలు..
లారీ ఓనర్స్ తలపెట్టిన బంద్ నివారించేందుకు చర్యలు చేపట్టింది ఏపీ సర్కార్. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆందోళన విరమింపజేసేందుకు చర్యలు చేపట్టింది రవాణాశాఖ. ఈ క
Read Moreఅమరావతిలో రైతులకు ఇచ్చిన ప్లాట్లపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు...
అమరావతిలో రైతులకు ఇచ్చిన ప్లాట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ. మంగళవారం ( డిసెంబర్ 9 ) మీడియాతో మాట్లాడిన ఆయన ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. రైతులక
Read More












