TDP
ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా గోవింద్ నాయక్ మృతి
హైదరాబాద్: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ (88) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతోన్న ఆయన దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలోని సొ
Read Moreఅమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ... స్ట్యాచూ ఆఫ్ శాక్రిఫైజ్ గా నామకరణం...
అమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి సందర్భంగా అమరావతిలోని శాఖమూరులో పొట్టి శ్రీరాములు ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. 58అడ
Read Moreడిన్నర్ చేయడానికే మొయినాబాద్ ఫామ్ హౌస్ కు వెళ్ళా: ఎంపీ పుట్టా మహేష్
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ పార్టీపై అందిన సమాచారంతో ఫామ్ హౌస్ పై దాడి చేసిన
Read Moreఎంపీ పుట్టా మహేష్ పై టీడీపీ అధిష్టానం సీరియస్...
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో అరెస్టైన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశాల
Read Moreమొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ఈగల్ టీం కీలక ప్రకటన..
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై దాడి చేసిన ఈగల్ టీం
Read Moreమొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు పాజిటివ్
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన పార్ట
Read Moreతిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా అని పిటిషన్
Read More13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ : చంద్రబాబు సంచలన ప్రకటన
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇంట్లో పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు కఠిన నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. 13 ఏళ్లలోపు
Read Moreఆంధ్రప్రదేశ్ ను తెలుగునాడుగా మార్చాలి... రాష్ట్రం పేరులోనే తెలుగుదనం లేదు: గరికపాటి
ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చాలని డిమాండ్ చేశారు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలుగుదనం లేదని.. ఏపీ పేరు
Read Moreరాయలసీమ ప్రాజెక్ట్పై ఏపీ అసెంబ్లీలో రచ్చ.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
తెలంగాణతో టీడీపీ ప్రభుత్వం లాలూచీ పడిందన్న వైసీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబుతో మాట్లాడి ప్రాజెక్టు ఆపించానని రేవంత్ అంటున్నారని వ్యాఖ్
Read Moreఏపీ శాసన మండలిలో తెలంగాణ నీళ్ల లొల్లి.. రాయలసీమ లిఫ్ట్ పై టీడీపీ వర్సెస్ వైసీపీ..
తాము చెప్తే జగన్ ఆపారని హరీశ్ అసెంబ్లీలోనే చెప్పారన్న టీడీపీ రేవంత్ సర్కారుతో చంద్రబాబు లాలూచీ పడ్డారన్న వైసీపీ వైసీపీ హయాంలోనే ఆ ప్రాజెక
Read Moreకాళేశ్వరం ప్రాజెక్ట్కు మేం అభ్యంతరం చెప్పలే.. నల్లమల సాగర్కు తెలంగాణ అడ్డుపడొద్దు: సీఎం చంద్రబాబు
హైదరాబాద్: నల్లమల సాగర్ ప్రాజెక్ట్పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం (ఫిబ్రవరి 26) అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ సంద
Read Moreమార్కాపురంను ఉద్యానవనంగా మారుస్తా: సీఎం చంద్రబాబు
మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టులో ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో మాట్లాడుతూ కీలక వ్య
Read More












