TDP

నూకరాజు కుటుంబం కేసుపై సీబీఐ, NIA దర్యాప్తు జరపాలి: విజయసాయిరెడ్డి 

పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసుపై సీబీఐ లేదా NIA దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.  ఈ ఘటన వెనక పెద్ద కుట్ర ఉంద

Read More

అన్ని దేశాలకు పాప్ కార్న్ ముసునూరు నుంచే వెళ్ళాలి: సీఎం చంద్రబాబు 

ప్రపంచ దేశాలకు పాప్ కార్న్ ముసునూరు నుంచే వెళ్లాలని అన్నారు చంద్రబాబు. సోమవారం ( ఆగస్టు 24 ) ఏలూరు జిల్లా ముసునూరులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్

Read More

రేపు ( ఆగస్టు 22 ) కేరళకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. భుజానికి ఆయుర్వేద థెరపీ కోసం..

డిప్యూటీ సీఎం పవన్ కేరళ పర్యటనకు వెళ్లనున్నారు. వైద్యుల సూచన మేరకు భుజానికి ఆయుర్వేద థెరపీ కోసం శనివారం ( ఆగస్టు 21 ) కేరళ వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్.

Read More

డీఎస్సీపై సీబీఐ విచారణకు నేను రెడీ... నువ్వు, నీ కొడుకు రెడీనా...?: చంద్రబాబుకు జగన్ సవాల్

డీఎస్సీ 2025 నియామకాలపై ఏపీలో అధికార,ప్రతిపక్షాల వార్ పీక్స్ కి చేరింది. డీఎస్సీలో అవకతవకలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైసీపీ నిరసన కార్యక్రమాలు చ

Read More

మేయర్, మున్సిపల్ చైర్మన్‌ లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు... కీలక బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం..

మేయర్, మున్సిపల్ చైర్మెన్ ల ఎంపికకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనములు 4వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది ఏపీ

Read More

విశాఖ ఎయిర్ పోర్టు దగ్గర మహిళా కార్మికుల ఆందోళన...

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేతకు నిరసనగా మహిళా కార్మికులు ఆందోళనకు దిగారు. బుధవారం ( ఆగస్టు 19 ) ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎయిర్ పోర్టు పోలీస్ స్ట

Read More

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్... ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ క్యాబినెట్. మంగళవారం ( ఆగస్టు 18 ) సీఎం చంద్రబాబు అధ్యక్షత

Read More

ఏపీలో బాధితులే నిందితులైతున్నరు.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు: YS జగన్

అమవరాతి: ఏపీలో బాధితులే నిందితులవుతున్నారని.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర

Read More

గ్రాఫిక్స్ అన్నవాళ్లే తలదించుకునేలా అమరావతి: సీఎం చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతికి రాజమార్గమైన సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించారు సీఎం చంద్రబాబు. గురువారం ( ఆగస్టు 13 ) జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చే

Read More

కూటమి ప్రభుత్వం హెరిటేజ్, ప్రైవేట్ డెయిరీల కోసం... విజయ డెయిరీని బలి తీసుకుంటోంది: సీపీఎం

విజయ పాల ధర పెంపునకు నిరసనగా విజయవాడలో ఆందోళన చేపట్టింది సీపీఎం. కూటమి ప్రభుత్వం హెరిటేజ్ ,ప్రైవేటు డెయిరీ ప్రయోజనాల కోసం విజయ  డయరీని బలి తీసుకు

Read More

అరకులో ప్రశాంతంగా బంద్.. మద్దతుగా అనకాపల్లిలో గిరిజనుల ర్యాలీ..

ఆదివాసీల హక్కులు, జీవో 3 కి ప్రత్యామ్నాయంగా కొత్త జీవో కోరుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసీ సంఘాలు, జేఏసీ పిలుపు మేరకు అరకులో బంద్ ప్రశాంతంగా క

Read More

విజయవాడలో మళ్ళీ హైటెన్షన్... వైసీపీ, టీడీపీ పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత..

ఏపీలో డీఎస్సీ 2025 నియామకాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. విజయవాడలో వైస

Read More

పేదల కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలని అనుకున్నా... కానీ ఖజానా ఖాళీగా ఉంది: సీఎం చంద్రబాబు

పేదలకు ఎంతైనా ఖర్చు పెట్టాలని అనుకున్నా కానీ... ఖజానా ఖాళీగా ఉందని అన్నారు సీఎం చంద్రబాబు. శుక్రవారం ( ఆగస్టు 7 ) బాపట్లలో నేతన్న సేవలో పథకం ప్రారంభం

Read More