TDP

సెప్టెంబర్ 2న పాయకరావుపేటకు సీఎం చంద్రబాబు...జలహారతి ఏర్పాట్లపై మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష...

సెప్టెంబర్ 2న సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పర్యటించనున్న క్రమంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు అధికారులు. ఈ సందర్భంగా సీఎం పర్యటనను విజయవం

Read More

ఏపీలో నియోజకవర్గాల విజన్ ప్లాన్ అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఏపీలో నియోజకవర్గాల విజన్ ప్లాన్ అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. శుక్రవారం ( ఆగస్టు 28 ) సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో

Read More

కృష్ణా జలాలతో కరవు ప్రాంతాలకు ఊరట: వెలిగొండ ప్రాజెక్టు పూర్తి... మూడు దశాబ్దాల కల సాకారం..

ఏపీలో కరువు ప్రాంతాలైన ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల దశాబ్దాల కల సాకారమైంది.పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మూడు దశాబ్దాల తర్వాత

Read More

ఏపీ అసెంబ్లీ భవనానికి ప్రపంచస్థాయి రూపకల్పన...నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ కంపెనీతో సర్కార్ చర్చలు...

ఏపీ రాజధానిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న గవర్నమెంట్ కంప్లెక్స్ లోని శాసనసభ భవన నిర్మాణం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. ప్రపంచస్థాయి ప

Read More

మంగళగిరిలో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్... శంకుస్థాపన చేయనున్న లోకేష్..

ఏపీలోని మంగళగిరిలో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతోంది. ఈ పనులకు సంబంధించి గురువారం ( ఆగస్టు 26 ) మంత్రి లోకేష్ శంకుస్థా

Read More

నూకరాజు కుటుంబం కేసుపై సీబీఐ, NIA దర్యాప్తు జరపాలి: విజయసాయిరెడ్డి 

పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసుపై సీబీఐ లేదా NIA దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.  ఈ ఘటన వెనక పెద్ద కుట్ర ఉంద

Read More

అన్ని దేశాలకు పాప్ కార్న్ ముసునూరు నుంచే వెళ్ళాలి: సీఎం చంద్రబాబు 

ప్రపంచ దేశాలకు పాప్ కార్న్ ముసునూరు నుంచే వెళ్లాలని అన్నారు చంద్రబాబు. సోమవారం ( ఆగస్టు 24 ) ఏలూరు జిల్లా ముసునూరులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్

Read More

రేపు ( ఆగస్టు 22 ) కేరళకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. భుజానికి ఆయుర్వేద థెరపీ కోసం..

డిప్యూటీ సీఎం పవన్ కేరళ పర్యటనకు వెళ్లనున్నారు. వైద్యుల సూచన మేరకు భుజానికి ఆయుర్వేద థెరపీ కోసం శనివారం ( ఆగస్టు 21 ) కేరళ వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్.

Read More

డీఎస్సీపై సీబీఐ విచారణకు నేను రెడీ... నువ్వు, నీ కొడుకు రెడీనా...?: చంద్రబాబుకు జగన్ సవాల్

డీఎస్సీ 2025 నియామకాలపై ఏపీలో అధికార,ప్రతిపక్షాల వార్ పీక్స్ కి చేరింది. డీఎస్సీలో అవకతవకలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైసీపీ నిరసన కార్యక్రమాలు చ

Read More

మేయర్, మున్సిపల్ చైర్మన్‌ లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు... కీలక బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం..

మేయర్, మున్సిపల్ చైర్మెన్ ల ఎంపికకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనములు 4వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది ఏపీ

Read More

విశాఖ ఎయిర్ పోర్టు దగ్గర మహిళా కార్మికుల ఆందోళన...

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేతకు నిరసనగా మహిళా కార్మికులు ఆందోళనకు దిగారు. బుధవారం ( ఆగస్టు 19 ) ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎయిర్ పోర్టు పోలీస్ స్ట

Read More

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్... ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ క్యాబినెట్. మంగళవారం ( ఆగస్టు 18 ) సీఎం చంద్రబాబు అధ్యక్షత

Read More

ఏపీలో బాధితులే నిందితులైతున్నరు.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు: YS జగన్

అమవరాతి: ఏపీలో బాధితులే నిందితులవుతున్నారని.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర

Read More