TDP
మా టైమ్ లోనే స్పీడ్ గా రాయలసీమ లిఫ్ట్..వెయ్యి కోట్లు ఖర్చు చేసి వేగంగా పనులు చేశాం:జగన్
వెయ్యి కోట్లు ఖర్చు చేసి వేగంగా పనులు చేశాం: వైఎస్ జగన్ రాయలసీమ, నెల్లూరుకు ఆ ప్రాజెక్టు సంజీవని &n
Read Moreతిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్ర బయటపెట్టిన పోలీసులు
కలియుగ వైకుంఠం తిరుమలలో కలకలం రేపిన మద్యం బాటిళ్ల కేసును ఛేదించారు పోలీసులు. తిరుమల పవిత్రతకు భంగం కలుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు శ్రీవారి భక్తులు,
Read Moreరాయలసీమ ఎత్తిపోతలను చంద్రబాబు దగ్గరుండి ఖూనీ చేశారు: వైఎస్ జగన్
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం చంద్రబాబు దగ్గరుండి ఖూనీ చేశారని అన్నారు వైసీపీ అధినేత జగన్. గురువారం ( జనవరి 8 ) ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సీఎం చ
Read Moreసంక్రాంతికి ఏపీ ప్రజలకు ఊహించని షాక్.. ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్ల సమ్మె
సంక్రాంతికి ఏపీ ప్రజలకు ఊహించని షాక్ తగిలింది. పండగకు సొంతూళ్లకు వెళ్లి ఆనందంగా గడపాలని అనుకున్నవారికి ఆర్టీసీ అద్దె బస్సుల రూపంలో ఊహించని షాక్ తగిలిం
Read Moreతెలంగాణలో కాళేశ్వరం కడితే.. నేను అడ్డుపడలేదు.. తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యత కావాలి: సీఎం చంద్రబాబు
సోమవారం ( జనవరి 5 ) మూడవ ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న నదీ జలాల వివాదంపై స్పందించారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి ఏపీ
Read Moreకేంద్రంపైన, చంద్రబాబుపైన ఒత్తిడి తెచ్చి...రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆపించిన :సీఎం రేవంత్
కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా కేసీఆర్ పై అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంపైన, ఏపీ సీఎం చంద్రబాబుపైన ఒత్తిడి తెచ్చి
Read Moreకృష్ణా నీళ్లు ఎక్కువ తోడుకున్నది ఏపీనే!..ఈ సీజన్లో ఇప్పటి వరకు 600 టీఎంసీల దాకా తరలింపు
ఈ వాటర్ ఇయర్లో ఇప్పటి వరకు ఏకంగా 600 టీఎంసీల దాకా కృష్ణా నీళ్లు తరలింపు తెలంగాణ వాడుకున్నది దాదాపు 120 టీఎంసీలే..
Read Moreమెడికల్ కాలేజీల టెండర్లపై తగ్గేది లేదు.. దేశవ్యాప్తంగా పీపీపీ విధానం అమల్లో ఉంది: సీఎం చంద్రబాబు
ఏపీలో మెడికల్ కాలేజీల ఎపిసోడ్ అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీ మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. మెడికల్ కాలేజీలను పీపీపీ వి
Read Moreశ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్: వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట..
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేస్తున్నట్లు తెలిపింది టీటీడీ. డిసెంబర్ 30 నుంచి
Read Moreనేను ఉన్నప్పుడే నెంబర్ 1.. టీడీపీ, జనసేనది తప్పుడు ప్రచారం : జగన్
పారిశ్రామిక తయారీ రంగం.. అంటే మ్యానిఫ్యాక్చరింగ్ రంగంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందంటూ డేటాతో సహా Xలో పోస్ట్ చేశారు మాజీ స
Read Moreఉత్తరాంధ్రపై చంద్రబాబు కన్ను పడింది.. భూములు దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ
సీఎం చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. మంగళవారం ( డిసెంబర్ 23 ) మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈమేరకు వ్యాఖ్యలు చే
Read Moreఅధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు.. ఇప్పుడేం చేస్తారు.. జగన్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటే.. తాము అధికారంలోకి వ
Read Moreశ్రీశైలం ఆలయంలో స్పర్శదర్శన వేళలు మార్పు.. ఈవో శ్రీనివాసరావు కీలక నిర్ణయం..
ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో భక్తులకు ప్రత్యేకంగా స్పర్శదర్శనం పొందే అరుదైన అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. స్పర్శ దర్శన వేళల్లో మార్పు
Read More












