TDP
అమరావతిలో రైతులకు ఇచ్చిన ప్లాట్లపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు...
అమరావతిలో రైతులకు ఇచ్చిన ప్లాట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ. మంగళవారం ( డిసెంబర్ 9 ) మీడియాతో మాట్లాడిన ఆయన ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. రైతులక
Read Moreఏపీ బ్రాండ్ పునరుద్ధరించాం.. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయి: సీఎం చంద్రబాబు.
సోమవారం ( డిసెంబర్ 8 ) మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిన క్రమంలో
Read Moreచంద్రబాబు దగ్గర గోబెల్స్ నేర్చుకోవాలి... ఆయన గోబెల్స్ కి టీచర్: వైఎస్ జగన్
గురువారం ( డిసెంబర్ ) నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. చంద్రబాబు ద
Read Moreఏపీలో వణుకు పుట్టిస్తున్న కొత్త వ్యాధి.. 1317 కు చేరిన స్క్రబ్ టైఫస్ కేసులు
ఏపీలో కొత్త పురుగు వ్యాధి వణుకు పుట్టిస్తోంది. స్క్రబ్ టైఫస్ అనే పురుగు కుట్టడం ద్వారా వచ్చే ఈ వ్యాధి శ్రీకాకుళంలో మొదలై క్రమక్రమంగా రాష్ట్రమంతా వ్యాప
Read Moreఅమరావతికి రెండో విడత విడత ల్యాండ్ పూలింగ్ కు రంగం సిద్ధం.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
రాజధాని అమరావతికి ల్యాండ్ పూలింగ్ అంశంపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతికి రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు ఆమోదం తెలిపింది ఏపీ క్యాబినెట
Read Moreగోదావరి జిల్లాల పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయింది : దిష్టి తగిలిందన్న డిప్యూటీ సీఎం పవన్
బుధవారం ( నవంబర్ 26 ) కోనసీమ జిల్లాలో పర్యటన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాల పచ్చద
Read Moreఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.. చంద్రబాబుకు రైతుల ఉసురు తప్పకుండా తగులుతుంది: వైఎస్ జగన్
బుధవారం ( నవంబర్ 26 ) పులివెందులలో రెండో రోజు పర్యటనలో భాగంగా.. బ్రాహ్మణపల్లెలో అరటి రైతులను పరామర్శించారు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ఈ క్రమంల
Read Moreకోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన.. కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారానికి హామీ..
బుధవారం ( నవంబర్ 26 ) కోనసీమ జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొబ్బరి రైతుల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొబ్బరి లేనిదే.. భారతీయ సంస్
Read Moreఏపీలో కొత్తగా మూడు జిల్లాలు.. 5 రెవెన్యూ డివిజన్లకు గ్రీన్ సిగ్నల్
ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కూటమి సర్కార్
Read Moreఎన్టీఆర్.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటారు : మంత్రి తుమ్మల
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కల్లూరు, వెలుగు: తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని వ్యవసాయ శ
Read Moreవైసీపీ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి అరెస్ట్...
ఏపీలో వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మంగళవారం ( నవంబర్ 18 ) హైదరాబాద్ లో వైసీపీ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు
Read Moreతిరుమలలో మరోసారి నకిలీ టికెట్ల కలకలం.. మంత్రి సత్యకుమార్ పేరుతో ఫేక్ లెటర్లు..
కలియుగ వైకుంఠం తిరుమలలో మరోసారి నకిలీ టికెట్ల కలకలం రేగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ లెటర్లు చలామణి కావడం కలకలం రేపింది. ఈ క్రమంలో విజయవా
Read Moreబీచ్ లో కూర్చొని రెండు పెగ్గులేసుకోకుండా.. టీ తాగుతారా.. ?: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీచ్ లో కూర్చొని రెండు పెగ్గులేసుకోకుండా టీ తాగుతారా అంటూ సంచలన వ్యాఖ్యలు చ
Read More












