TDP
నకిలీ మద్యం కేసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోన్న నకిలీ మద్యం కేసులో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ
Read Moreఅక్టోబర్ 16న శ్రీశైలానికి ప్రధాని మోడీ.. కర్నూలు పర్యటన షెడ్యూల్ ఇదే..
అక్టోబర్ 16న ప్రధాని మోడీ ఏపీలో పర్యటించనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారని ఏపీ బీజేపీ తెలిపింది. శనివారం ( అక్టోబర్ 11
Read Moreఏపీ నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రావును విచారిస్తున్న ఎక్సైజ్ అధికారులు.
ఏపీలో నకిలీ మద్యం కేసు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసుతో అధికార కూటమి నేతలకు సంబంధాలు ఉన్నట్లు వార్తలు సంచలనంగా మారాయి. ఈ కేసుకు సంబందించిన దర్యాప్తు మ
Read Moreబనకచర్లపై ఏపీ ముందుకెళ్తుంటే.. సీఎం పట్టించుకోవట్లేదు : హరీశ్ రావు
గోదావరి బనకచర్లను కొనసాగిస్తున్నామని తెలంగాణకు కేంద్రం లేఖ రాసిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. వరద జలాలపై ప్రాజెక్టు రిపోర్టులు ఆమోదించకూ
Read Moreఏపీ నకిలీ మద్యం కేసులో కీలక ఏ1 నిందితుడు జనార్ధన్ రావు అరెస్ట్
అమరావతి: ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడు, టీడీపీ నేత
Read Moreరైతు సేవా కేంద్రాలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
గురువారం ( అక్టోబర్ 9 ) సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ సమావేశంలో రైతు సేవా కేంద్రాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం చం
Read Moreములకల చెరువు కల్తీ మద్యం కేసులో మరో కీలక పరిణామం.. ఇబ్రహీంపట్నంలో వేలాది ఖాళీ బాటిళ్లు, కల్తీ మద్యం సీజ్
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్న ములకల చెరువు కల్తీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద
Read Moreప్రభుత్వాసుపత్రికి మారువేషంలో ఎమ్మెల్యే.. తలకు క్యాప్, ముఖానికి మాస్క్ తో..
ప్రభుత్వాసుపత్రికి మారువేషంలో వెళ్లి అందరికీ షాక్ ఇచ్చారు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. శనివారం ( అక్టోబర్ 4 ) మడకశిర పట్టణంలోని స్థానిక ప్రభుత్వాసుపత్
Read Moreనకిలీ మద్యంపై సీఎం చంద్రబాబు సీరియస్.. ములకలచెరువు నిందితులపై కఠిన చర్యలకు ఆదేశాలు..
ఏపీలో పెనుదుమారం రేపిన ములకలచెరువు నకిలీ మద్యం ఘటనపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశి
Read Moreఅమరావతిలో రూ. 10 వేల కోట్ల మలేషియా పెట్టుబడులు
ఏపీ రాజధాని అమరావతిలో 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టటానికి మలేషియా ప్రతినిధులు అంగీకరించినట్లు స్పష్టం చేశారు మంత్రి నారాయణ. 2025, అక్టోబర్ 3వ
Read Moreసోషల్ మీడియాపై ఏపీ సర్కార్ కొత్త వ్యూహం.. లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ..
సోషల్ మీడియాపై కొత్త వ్యూహం రచిస్తోంది ఏపీలోని కూటమి సర్కార్. సోషల్ మీడియా నియంత్రణ కోసం మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది ప్ప్రభ
Read Moreహైదరాబాద్ లో పవన్ ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
జ్వరంతో బాధపడుతోన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. సెప్టెంబర్ 28న సాయంత్రం హైదరాబాద్ మాదాపూర్ లోని పవ
Read Moreతిరుమల లడ్డు కేసుపై సిట్ దర్యాప్తు ఆగిపోయిందా..? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
తిరుమల లడ్డు కేసులో సిట్ దర్యాప్తుపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో సిట్ దర్యాప్తు ఆపేసిందా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. శుక్రవారం
Read More












