TDP

ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక ఏ1 నిందితుడు జనార్ధన్ రావు అరెస్ట్

అమరావతి: ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడు, టీడీపీ నేత

Read More

రైతు సేవా కేంద్రాలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

గురువారం ( అక్టోబర్ 9 ) సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ సమావేశంలో రైతు సేవా కేంద్రాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం చం

Read More

ములకల చెరువు కల్తీ మద్యం కేసులో మరో కీలక పరిణామం.. ఇబ్రహీంపట్నంలో వేలాది ఖాళీ బాటిళ్లు, కల్తీ మద్యం సీజ్

ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్న ములకల చెరువు కల్తీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద

Read More

ప్రభుత్వాసుపత్రికి మారువేషంలో ఎమ్మెల్యే.. తలకు క్యాప్, ముఖానికి మాస్క్ తో..

ప్రభుత్వాసుపత్రికి మారువేషంలో వెళ్లి అందరికీ షాక్ ఇచ్చారు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. శనివారం ( అక్టోబర్ 4 ) మడకశిర పట్టణంలోని స్థానిక ప్రభుత్వాసుపత్

Read More

నకిలీ మద్యంపై సీఎం చంద్రబాబు సీరియస్.. ములకలచెరువు నిందితులపై కఠిన చర్యలకు ఆదేశాలు..

ఏపీలో పెనుదుమారం రేపిన ములకలచెరువు నకిలీ మద్యం ఘటనపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశి

Read More

అమరావతిలో రూ. 10 వేల కోట్ల మలేషియా పెట్టుబడులు

ఏపీ రాజధాని అమరావతిలో 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టటానికి మలేషియా ప్రతినిధులు అంగీకరించినట్లు స్పష్టం చేశారు మంత్రి నారాయణ. 2025, అక్టోబర్ 3వ

Read More

సోషల్ మీడియాపై ఏపీ సర్కార్ కొత్త వ్యూహం.. లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ..

సోషల్ మీడియాపై కొత్త వ్యూహం రచిస్తోంది ఏపీలోని కూటమి సర్కార్. సోషల్ మీడియా నియంత్రణ కోసం మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది ప్ప్రభ

Read More

హైదరాబాద్ లో పవన్ ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

జ్వరంతో బాధపడుతోన్న  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు.  సెప్టెంబర్ 28న సాయంత్రం హైదరాబాద్ మాదాపూర్ లోని పవ

Read More

తిరుమల లడ్డు కేసుపై సిట్ దర్యాప్తు ఆగిపోయిందా..? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

తిరుమల లడ్డు కేసులో సిట్ దర్యాప్తుపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో సిట్ దర్యాప్తు ఆపేసిందా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. శుక్రవారం

Read More

డిజిటల్ బుక్ లాంచ్ చేసిన జగన్.. కార్యకర్తలకు అండగా..

కార్యకర్తల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ అధినేత జగన్. కూటమి పాలనలో అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలబడటం కోసం డిజిటల్ బుక్ లాంచ్ చేశారు

Read More

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. తొమ్మిది మంది IAS అధికారుల బదిలీ

ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి IAS లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇటీవలే సీనియర్ IAS అధికారులు, జిల్లా కలె

Read More

ఏపీలో మారిన పనివేళలు.. ఇకపై పది గంటలు పని చేయాల్సిందే.. !

శనివారం ( సెప్టెంబర్ 20 ) ఏపీ అసెంబ్లీ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఏపీలో ఉద్యోగుల పనివేళలు పది గంటలకు పెంచుతూ ప్రవేశపెట్టిన కార్మిక చట్ట సవరణ బిల్ల

Read More

ఏపీలో దసరా సెలవులు మారాయి..

దసరా పండగ వచ్చేస్తోంది.. దేవి నవరాత్రుల కోసం ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. వాడవాడలా దేవి నవరాత్రులు నిర్వహించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. దసరా అంటే

Read More