TDP

తిరుమల కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్... ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అధికారులపై విచారణ...

తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అధికారులపై శాఖాపరమైన విచారణకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్

Read More

జొన్నగిరి గోల్డ్ మైన్‌ ఇకపై స్వర్ణగిరి గోల్డ్ మైన్.. కర్నూలు జిల్లా బంగారు గానికి పేరు మార్చిన ప్రభుత్వం..

కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ మైన్ పేరును స్వర్ణగిరి గోల్డ్ మైన్ గా అధికారికంగా మార్చింది కూటమి ప్రభుత్వం.ఈ మేరకు గురువారం ( జులై 23 ) ఉత్తర్వుల

Read More

అన్నమయ్య జిల్లాలో దారుణం... తల్లికి వందనం డబ్బుల కోసం భార్యను గొంతు కోసి చంపిన భర్త..

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని తంబళ్లపల్లిలో తల్లికి వందనం డబ్బుల కోసం భార్యను గొంతు కోసి  దారుణంగా హత్య చేశాడు భర్త.శుక్ర

Read More

రాజమండ్రిలో మొదటి కరోనా కేసు నమోదు... ఏపీలో ఇప్పటివరకు 16 కేసులు..

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రాజమండ్రిలో మొదటి కరోనా కేసు నమోదయ్యింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 16కు చేరింది. ఆదివారం ( జులై 19

Read More

కాదంబరి జత్వాని కేసులో బిగ్ ట్విస్ట్... సీఐడీ విచారణలో షాకింగ్ నిజాలు..

ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర దుమారం రేపిన కాదంబరి జత్వాని కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ దాఖలు చేసిన చార్జిషీటు రిటర్న్ కావడంతో

Read More

ఇదేనా సుపరిపాలన..? ఇదేనా పోలీసింగ్..? గుంటూరు ఘటనపై వైఎస్ జగన్ ఆగ్రహం...

గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళను వివస్త్రను చేసి అమానుషంగా దాడి చేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్

Read More

గుంటూరులో మహిళపై అమానుష దాడి... సీఎం చంద్రబాబు సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశాలు..

ఏపీలోని గుంటూరులో దారుణం జరిగింది. తాగునీటి విషయంలో తలెత్తిన గొడవ కారణంగా కృష్ణబాబు కాలనిలో ఓ మహిళపై అమానుషంగా దాడి చేశారు. ఆమెను రోడ్డుపైనే వివస్త్రన

Read More

ఏపీలో విజృంభిస్తున్న కరోనా...! విజయవాడ జీజీహెచ్ లో ప్రత్యేక వార్డు..

ఏపీలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు వారాల్లో కరోనా లక్షణాలతో నలుగురు మృతి చెందడం... పేకిటివ్ కేసులు 16కు చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఈ

Read More

పీపీపీతోనే వేగంగా అభివృద్ధి... ప్రభుత్వ ఆస్తుల సద్వినియోగంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు...

పీపీపీ విదానంతోనే వేగంగా అభివృద్ధి సాధించవచ్చని అన్నారు సీఎం చంద్రబాబు. గురువారం పీపీపీ ప్రాజెక్టులు, పీపీపీ విధానంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మా

Read More

కార్యకర్తల కోసం వైసీపీ మాస్టర్ ప్లాన్... జగన్ 2.0 సూపర్ యాప్ ప్రారంభం...

ఏపీలో 2024 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసన, బీజేపీ కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలు, నేతలపై కేసులు పెడుతూ వరుసగా అరెస్టులు

Read More

నెల్లూరు జిల్లాలో కలకలం : పోలీసులు తీసుకెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కలకలం. నెల్లూరు జిల్లాలో పోలీసులు తీసుకెళ్లిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోవటంలో సంచలనంగా మారింది. మనుబోలు పోలీస్ స్ట

Read More

మత్స్యకార కుటుంబాలకు వైఎస్ జగన్ ఆర్థిక సాయం... ఒక్కో కుటుంబానికి రూ. 7 లక్షలు...

ఇటీవల విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు వైసీపీ అధినేత జగన్. మంగళవారం ( జులై 14 ) విశాఖలో మత్స్యకార

Read More

ఆంధప్రదేశ్‎లో జూలై 24 వరకు సర్ గడువు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‎లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. 2026, జూలై

Read More