TDP

పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది మృతి

ఆరుగురికి గాయాలు ఏపీలోని అనకాపల్లిలో ప్రమాదం హైదరాబాద్, వెలుగు: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో పటాకుల తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింద

Read More

TTD Goshala Row: తిరుపతి గోశాల ఘటనపై సుబ్రహ్మణ్య స్వామి సీరియస్.. సుప్రీంకోర్టులో పిల్.. ?

తిరుపతి గోశాలలో గత 3 నెలల్లో 100 కి పైగా ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే

Read More

ఈ సైకో గాళ్ళను నడిరోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు: వైఎస్ భారతికి మద్దతుగా షర్మిల ట్వీట్

వైసీపీ అధినేత జగన్ సతీమణి వైఎస్ భారతిపై టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కిరణ్ వ్యాఖ్యలను సీ

Read More

తిరుపతి శ్రీవారి గోశాలలో ఘోరం : 3 నెలల్లో 100 ఆవులు మృతి

తిరుపతిలోని శ్రీవారి గోశాలలో ఆవుల మరణంపై వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 3 నెలల్లో తిరుపతి గోశాలలో 100

Read More

శ్రీశైలం దోపిడీకి ఏపీ రాచమార్గం!..రైట్​ మెయిన్​ కెనాల్ లైనింగ్​ పనులు మళ్లీ ప్రారంభం

రైట్​ మెయిన్​ కెనాల్ లైనింగ్​ పనులు మళ్లీ ప్రారంభం 44 వేల నుంచి 90 వేల క్యూసెక్కులకు చేరనున్న కెనాల్ కెపాసిటీ  పనులు పూర్తయితే రోజూ 8 టీఎం

Read More

చేబ్రోలు కిరణ్ పై దాడి.. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్..

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను అరెస్ట్ చేశారు గుంటూరు పోలీసులు. వైఎస్ జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ ను గురువ

Read More

అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన..

సీఎం చంద్రబాబు అమరావతిలో కొత్త ఇల్లు నిర్మించనున్నారు. ఇంటి నిర్మాణ పనులకు బుధవారం ( ఏప్రిల్ 9 ) శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్

Read More

క్రిమినల్స్ పాలిటిక్స్ ఎలా ఉంటారో.. జగనే ఉదాహరణ: హోమ్ మంత్రి అనిత

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి అనిత. వైసీపీ నేతలు రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారని.. ఎక్కువ మంది రావాలంటూ వాట్సాప్

Read More

పోలవరం ముంపుపై సీడబ్ల్యూసీతో సర్వే.. జాయింట్ సర్వేకు ఒప్పుకోని ఏపీ

థర్డ్ పార్టీతో చేయించేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంగీకారం జాయింట్ సర్వేకు ఒప్పుకోని ఏపీ కిన్నెరసాని, ముర్రేడువాగు సహా స్థానిక వాగుల వరద ప్

Read More

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం.. కీలక నిర్ణయాలు

పోలవరం పరాజెక్టు అథారిటీ చైర్మెన్ అతుల్  జైన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది అథారిటీ. ఈ  సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ అనిల్

Read More

ఏపీలో ఒకప్పటి బీహార్ కంటే దారుణమైన పరిస్థితులు.. రెడ్ బుక్ పాలన నడుస్తోంది..

సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. లింగమయ్య హత్య రాష్ట్రంలో పరిస్థ

Read More

వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు.. ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని.. గౌరవ వేతనం రూ. 10 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. అధిక

Read More

తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ ఇంట్లో ఈడీ సోదాలు

చెన్నై: డీఎంకే సీనియర్ నేత, తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి కేఎన్ నెహ్రూకు చెందిన నివాసాల్లో సోమవారం ఈడీ సోదాలు చేసింది. చెన్నై. తిరుచిరాపల్లి, కోయంబత్త

Read More