telangana development

దేశంలోనే నాగర్ కర్నూల్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి : నీతూ ప్రసాద్

నాగర్ కర్నూల్ జిల్లా నోడల్‌‌‌‌ ఆఫీసర్​ నీతూ ప్రసాద్  నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: దేశంలోనే అభివృద్ధిలో జిల్లాను ప్రథమ

Read More

ఢిల్లీలో సీఎం రేవంత్..నేడు (నవంబర్ 18న) ఇండో- యూఎస్ సమ్మిట్ ప్రతినిధులతో భేటీ

న్యూఢిల్లీ, వెలుగు:  రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన గురువారం యూఎస్&nd

Read More

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో.. 3 జిల్లాలు టాప్

జనగామ, ఖమ్మం, యాదాద్రి భువనగిరిలో 70 శాతం  ప్రోగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా 3.69 లక్షల ఇండ్లకు సాంక్షన్ ​లెటర్స్​ వీటిలో ఇప్పటి వరకు 2.33 లక్ష

Read More

మంచిర్యాలలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరు

ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో.. తీరనున్న ప్రజల చిరకాలవాంఛ కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతోంది. మంచిర్యాల రైల్వే

Read More

గ్రేటర్ హైదరాబాద్ లో ఘనంగా సీఎం బర్త్డే వేడుకలు

పద్మారావునగర్/ తార్నాక/ వికారాబాద్, వెలుగు: గ్రేటర్​హైదరాబాద్​లో​ సీఎం రేవంత్​రెడ్డి బర్త్​డే వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. సనత్​నగర్ నియోజకవర్గంలోని

Read More

రాష్ట్రపతితో ఆఫ్రికా పర్యటనకు ఎంపీ డీకే అరుణ

న్యూఢిల్లీ, వెలుగు: మహబూబ్‌‌‌‌నగర్ ఎంపీ డీకే అరుణకు అరుదైన గౌరవం ద‌‌‌‌క్కింది. ఆఫ్రికా అధికారిక పర్యటనలో రాష్ట

Read More

ఎస్డీఎఫ్.. రూ.4.86 కోట్లు రిలీజ్

మొత్తం రూ.9.61 కోట్లు కాగా.. మిగతా డబ్బులకు ప్రాసెస్​ కంప్లీట్​ యాదాద్రి జిల్లాలో 2023-25లో 655 పనులు మంజూరు  వాటిలో 309 పూర్తి 2025-26క

Read More

రాచకొండ కమిషనరేట్ను మోడల్గా కట్టాలి : సీపీ సుధీర్ బాబు

మేడిపల్లి, వెలుగు: మేడిపల్లి మండలం సీపీఆర్​ఐ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న రాచకొండ కమిషనర్​కార్యాలయ నిర్మాణ పనులను సీపీ సుధీర్ బాబు సోమవారం పరిశీలించ

Read More

CM Revanth Reddy: సల్మాన్ ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. 'తెలంగాణ రైజింగ్' గ్లోబల్ ప్రమోషన్!

తెలంగాణను మరింత అభివృద్ది పథంలో తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.  'తెలంగాణ రైజింగ్' పేరుతో ప్రభుత్వ విజన్ ను

Read More

పెద్దపల్లి అభివృద్ధికి రూ. 62.23 కోట్లు : ఎమ్మెల్యే విజయరమణారావు

ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి పట్టణాభివృద్దికి సర్కార్​రూ. 62. 23 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నార

Read More

తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశ ‘జోహో వెంబు’ మార్గం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12  ఏళ్లు దాటింది. స్వరాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్న ప్రజలు ఇంకెంతకాలం బంగారు తెలంగాణ ఆవిష్కారం కోసం ఎదురుచూడాలి.

Read More

ఏటూరునాగారంను మున్సిపాలిటీ చేస్తం : మంత్రి సీతక్క

ఏటూరునాగారం/తాడ్వాయి, వెలుగు: రానున్న రోజుల్లో ఏటూరునాగారంను మున్సిపాలిటీగా మారుస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. శనివారం ములుగు జిల్లాల

Read More

యాదాద్రి లో భూ సేకరణ ప్రక్రియలో వేగం పెంచండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

యాదాద్రి, వెలుగు: వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియలో కలెక్టర్లు వేగం పెంచాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.  యాదాద్రి కల

Read More