Telangana government

కాళేశ్వరం నీళ్లు రాకున్నా ఎస్ఆర్ఎస్పీ ఆదుకుంది..

గత యాసంగిలో శ్రీరాంసాగర్​ నుంచే 9.13 లక్షల ఎకరాలకు నీళ్లు మేడిగడ్డ కుంగడంతో కాళేశ్వరం నుంచి చుక్క నీరూ ఎత్తిపొయ్యలే ఈ ప్రాజెక్టు కింది 96 వేల ఎ

Read More

రోడ్లు లేని పల్లెల లెక్క తీస్తున్నరు .. కనీస వసతులు లేని గ్రామాల వివరాలివ్వాలని సర్కార్‌‌ ఆదేశం

గ్రామాల్లో సర్వే చేపడుతున్న పంచాయతీ రాజ్‌‌ శాఖ ఆఫీసర్లు ప్రాధాన్యతాక్రమంలో పనులు పూర్తి చేసేలా ప్లాన్‌‌ నిధుల కోసం కేంద్ర,

Read More

ఆఫీసర్లు వస్తున్నరని అలర్ట్ అయిన్రు .. అధికారులకు చిక్కకుండా మంచి కల్లు అమ్మకం

శాంపిల్స్​ సేకరించిన ఎక్సైజ్​ అధికారులు మహబూబ్​నగర్​ ‘డి’ అడిక్షన్​ సెంటర్​కు పెరుగుతున్న బాధితులు కల్తీ కల్లు తాగి హైదరాబాద్​లో

Read More

గుడ్ న్యూస్ : వీధి వ్యాపారులకు బ్యాంకు రుణాలు .. సిద్దిపేట జిల్లాలో 12,253 మంది గుర్తింపు

 180 గ్రూప్ ల ఏర్పాటుకు అధికారుల కసరత్తు ఒక్కో గ్రూప్​లో 5 నుంచి  10 మంది సభ్యులు సిద్దిపేట, వెలుగు: వీధి వ్యాపారులు ఆర్థికంగ

Read More

అవసరమైన చోట ఉర్దూ మీడియం అంగన్వాడీలు .. మొదలైన క్షేత్రస్థాయి సర్వే

అర్బన్ ప్రాంతాలకు ప్రాధాన్యం నిర్మల్, వెలుగు: అంగన్వాడీ కేంద్రాలన్నీ ఇప్పటివరకు తెలుగు మీడియంలోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. కానీ మరికొద్ది

Read More

సింగరేణి లాభాల వాటా ఏటా లేటే.. ఎప్పుడిస్తదోనని కార్మికుల ఎదురుచూపు..!

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి తన లాభాలను వెల్లడించడంలో ఎప్పుడూ లేటే చేస్తోంది. ఏటా ఆర్థిక సంవత్సరం ముగియగానే లాభాలను యాజమాన్యం ప్రకటించాల్సి ఉంటుంది.

Read More

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. 17 వేల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రెడీ

హైదరాబాద్: నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తోన్న నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. 17 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు జాబ్ క్

Read More

రోజుకు10 గంటల పని..వారంలో 48 గంటలు వర్క్ అవర్స్ మించొద్దు

ఉత్తర్వులు జారీ చేసిన కార్మిక శాఖ హైదరాబాద్, వెలుగు: వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగులు పనిచేసే  వర్క్ టైమింగ్స్ లో పలు సవరణలు చేస్తూ కార్మిక

Read More

సంవిధాన్ పరిరక్షణకు శంఖారావం

 దేశంలోని బడుగు,  బలహీన,  మైనార్టీ వర్గాలకు రక్షణ కవచంగా ఉన్న పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ నిత్యం కృషి చేస్తో

Read More

టూరిజం హబ్లుగా జలాశయాలు.. సోమశిల,అమరద్వీపం అభివృద్ధికి రూ. 68 కోట్లు

సాగర్ బుద్ధవనంలో రూ.16 కోట్లు, నిజాంసాగర్ వద్ద రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు  ధ్యాన, యోగా కేంద్రాలు, వెల్‌‌నెస్​​ రిట్రీట్‌&z

Read More

సర్వే దాటని చెంచుల సంక్షేమం.. అందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు

నామ్​కే వాస్తేగా మారిన మన్ననూర్​ ఐటీడీఏ  అందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పత్తాలేని అవగాహన సదస్సులు నాగర్ కర్నూల్, వెలుగు: 

Read More

రాష్ట్రంలో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సృష్టికర్త కేటీఆరే

కాంగ్రెస్ నేత గజ్జల కాంతం ఆరోపణ హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More