Telangana News
వికారాబాద్ జిల్లాలో ప్రజావాణికి 125 అర్జీలు
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 125 అర్జీలు వచ్చినట్లు అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. వచ్చ
Read Moreబీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరు? రేసులో రాజా సింగ్, పాయల్ శంకర్, మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 8 నుంచి ప్రారంభం కానుండడంతో ఈసారైనా బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎంపిక కొలిక్కి వచ్చేనా అన్న చ
Read Moreశివబాలకృష్ణ రియల్ దందా!
రియల్ ఎస్టేట్ సంస్థలతో క్విడ్ ప్రో కో నీకిది నాకది తరహాలో షేర్లు, బినామీ ఆస్తులు 120 ఎకరాల
Read Moreమరో రెండు గ్యారంటీల అమలుకు ఏర్పాట్లు స్పీడప్
హైదరాబాద్, వెలుగు: కొత్తగా అమలు చేయబోయే మరో రెండు గ్యారంటీలకు ఎంతమంది అర్హులు అనే దానిపైనా రాష్ట్ర సర్కార్ లెక్కలు రెడీ చేస్తున్నది. రూ.500కే గ్యాస్ స
Read Moreఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిద్దాం : మధుసూదన్
అన్ని శాఖల అధికారులు పూర్తి సహకారం అందించాలి హైదరాబాద్, వెలుగు: ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్నిశాఖల అధికారుల సమన్వయంత
Read Moreకుల గణన పిటిషన్పై విచారణ వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: దేశ వ్యాప్తంగా జన గణనలో కుల గణన చేపట్టాలని దాఖలైన పిటిషన్పై విచారణ వాయిదా పడింది.
Read Moreయునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆవిర్భావం : మధుసూదనాచారి
ఖైరతాబాద్,వెలుగు : మహాత్మా జ్యోతిరావు ఫూలే గొప్ప సంస్కరణవాది అని, భావి తరాలకు గౌరవ ప్రదమైన జీవితం ఇచ్చేందుకు ఆయన ఎంతో పాటు పడ్డారని మాజీ స్పీకర్ ఎస్
Read Moreఇవాళ శ్రీశైలం ప్రాజెక్టుకు ఎన్డీఎస్ఏ టీమ్
3 రోజులు పలు అంశాల పరిశీలన 13 నుంచి నాగార్జునసాగర్లో మరో టీమ్ పర్యటన హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్
Read More670 పంచాయతీలకు కొత్త బిల్డింగ్స్
670 గ్రామాల్లో పంచాయతీలకు భవనాలు లేవని సర్కారుకు ఆఫీసర్ల రిపోర్టు ఉపాధి హామీ ఫండ్స్తో నిర్మించాలని సీఎం రేవంత్
Read Moreరెండు నెలల్లోనే ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టిన్రు: హరీశ్ రావు
పదేండ్లలో కేంద్రం ఒత్తిడి చేసినా మేం ఒప్పుకోలే పోతిరెడ్డిపాడు విస్తరణ టైమ్లో మేం మంత్రులుగానే లేం రాయలసీమ లిఫ్ట్కు ఏపీ 2020 మే 5న జీవో ఇస్తే
Read Moreపిచ్చిపిచ్చిగా మాట్లాడితే గాడిద మీద ఊరేగిస్తం: దయాకర్ గౌడ్
హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్రెడ్డి మీద పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఓయూకు ఎత్తుకొచ్చి గుండు కొట్టిచ్చి
Read Moreమొగిలిగిద్ద పాఠశాలది 150 ఏండ్ల చరిత్ర
షాద్ నగర్, వెలుగు: మొగిలిగిద్ద పాఠశాల త్వరలో 150 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. దీంతో కార్యక్రమం వైభవంగా నిర్వహించేందుకు సన్
Read Moreసంక్షేమ పథకాలే గెలిపిస్తయ్ : ఎంపీ లక్ష్మణ్
గండిపేట, వెలుగు: ప్రధాని మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే లోక్ సభ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తాయని.. బీజేపీ ఓ
Read More












