V6 News

Telangana News

శవాల కింది నుంచి తీసి..తమ్ముడిని కాపాడుకున్నడు

బాలసోర్: బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్​లో తీవ్రంగా గాయపడి ఏడు డెడ్ బాడీల కింద కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పదేండ్ల బాలుడిని అతడి అన్నయ్య రక్షించుకున్

Read More

తొలిసారి కోర్టు మెట్లెక్కిన ప్రిన్స్ హ్యారీ

లండన్: ఫోన్ హ్యాకింగ్​కు సంబంధించిన కేసులో సాక్ష్యం చెప్పేందుకు బ్రిటన్ కింగ్ చార్లెస్ III రెండో కొడుకు ప్రిన్స్ హ్యారీ మంగళవారం కోర్టుకు హాజరయ్యారు.

Read More

కవిత ఎక్కడ  పోటీ చేసినా ఓడిస్తం

ఆర్మూర్, వెలుగు :   నిజామాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో  కవిత ఎక్కడ  పోటీ చేసినా ఓడించే బాధ్యత తమదేనని ఎం

Read More

కలెక్టరేట్‌లో ధరణి ఫైల్స్ కదలట్లే..

    భూ సమస్యల పరిష్కారంలో జాప్యం      మీసేవలో దరఖాస్తు చేసినా ఫలితం లేదు      

Read More

హోండా ఎలివేట్​వచ్చేసింది...

హోండా ఇండియా మార్కెట్లో ఎలివేట్​పేరుతో మిడ్​సైజ్​డ్​ ఎస్​యూవీని లాంచ్​ చేసింది. 2030 నాటికి మరో ఐదు కొత్త ఎస్​యూవీలను లాంచ్​ చేస్తామని, ఇందులో ఒకటి ఎల

Read More

మోకాళ్లపై బిర్లా మందిర్ మెట్లెక్కి.. ఉద్యమ కళాకారుల నిరసన

సాంస్కృతిక శాఖలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్​ బషీర్ బాగ్, వెలుగు: సాంస్కృతిక శాఖలో ఉద్యోగాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గ

Read More

నేను చావలేదు, బతికే ఉన్న.. వందలాది శవాల మధ్య నుంచి బయటకు

భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్​లో జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయాడనుకుని వందలాది శవాల మధ్య పడేసిన ఓ వ్యక్తి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. శవాలు తరలిస్తున్

Read More

మణిపూర్​లో మళ్లీ అల్లర్లు...బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి

ఇంఫాల్: మణిపూర్​లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైన గొడవలు మంగళవారం ఉదయం వరకు కొనసాగాయి. భద్రతా దళాలు, కుకి తెగకు చెందిన వేర్పా

Read More

ముర్ముకు సురినామ్ పౌర పురస్కారం..140 కోట్ల మందికి గౌరవం

పరమారిబో: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురినామ్  అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ‘గ్రాండ్  ఆర్డర్ ఆఫ్ ద చైన్  ఆఫ్​ ది ఎల్ల

Read More

ఉక్రెయిన్​లో భారీ డ్యామ్ పేల్చివేత.. ఇది రష్యా పనే అన్న జెలెన్​స్కీ

ఉక్రెయినే పేల్చివేసిందన్న రష్యా    వందలాది ఊర్లు, టౌన్లకు వరద ముప్పు    పర్యావరణానికీ ప్రమాదం రష్యా టెర్రరిస్ట్ దేశం అంటూ

Read More

లక్ష యూనిట్ల మైలురాయిని దాటిన నిస్సాన్​ మాగ్నైట్

జపనీస్​ ఆటోమేకర్​ నిస్సాన్​ మోటార్​ ఇండియా చెన్నైలోని తన ప్లాంటులో లక్షవ​ మాగ్నైట్ ​ఎస్​యూవీని తయారు చేసినట్టు ప్రకటించింది. నిస్సాన్​ రెనాల్ట్​తో కలి

Read More

తెలుగు రాష్ట్రాల్లో రూ.800 కోట్ల లోన్లు ఇస్తం

హైదరాబాద్, వెలుగు: ఫిన్‌‌టెక్ కంపెనీ కినారా క్యాపిటల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌లలోని   ఎంఎస్​ఎంఈలకు 2024 ఆర్థిక సంవత్సరంలో &nb

Read More

తెలంగాణలోనూ జల్దీఎయిర్ ఇంటర్నెట్​ సేవలు

హైదరాబాద్​, వెలుగు: ​తెలంగాణతోపాటు మరో రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు తక్కువ ధరల్లో ఇంటర్నెట్ ఇవ్వడానికి  మైక్రోసాఫ్ట్​, జల్దీఎయిర్ చేతు

Read More