Telangana News
శవాల కింది నుంచి తీసి..తమ్ముడిని కాపాడుకున్నడు
బాలసోర్: బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి ఏడు డెడ్ బాడీల కింద కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పదేండ్ల బాలుడిని అతడి అన్నయ్య రక్షించుకున్
Read Moreతొలిసారి కోర్టు మెట్లెక్కిన ప్రిన్స్ హ్యారీ
లండన్: ఫోన్ హ్యాకింగ్కు సంబంధించిన కేసులో సాక్ష్యం చెప్పేందుకు బ్రిటన్ కింగ్ చార్లెస్ III రెండో కొడుకు ప్రిన్స్ హ్యారీ మంగళవారం కోర్టుకు హాజరయ్యారు.
Read Moreకవిత ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తం
ఆర్మూర్, వెలుగు : నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో కవిత ఎక్కడ పోటీ చేసినా ఓడించే బాధ్యత తమదేనని ఎం
Read Moreకలెక్టరేట్లో ధరణి ఫైల్స్ కదలట్లే..
భూ సమస్యల పరిష్కారంలో జాప్యం మీసేవలో దరఖాస్తు చేసినా ఫలితం లేదు
Read Moreహోండా ఎలివేట్వచ్చేసింది...
హోండా ఇండియా మార్కెట్లో ఎలివేట్పేరుతో మిడ్సైజ్డ్ ఎస్యూవీని లాంచ్ చేసింది. 2030 నాటికి మరో ఐదు కొత్త ఎస్యూవీలను లాంచ్ చేస్తామని, ఇందులో ఒకటి ఎల
Read Moreమోకాళ్లపై బిర్లా మందిర్ మెట్లెక్కి.. ఉద్యమ కళాకారుల నిరసన
సాంస్కృతిక శాఖలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ బషీర్ బాగ్, వెలుగు: సాంస్కృతిక శాఖలో ఉద్యోగాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గ
Read Moreనేను చావలేదు, బతికే ఉన్న.. వందలాది శవాల మధ్య నుంచి బయటకు
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయాడనుకుని వందలాది శవాల మధ్య పడేసిన ఓ వ్యక్తి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. శవాలు తరలిస్తున్
Read Moreమణిపూర్లో మళ్లీ అల్లర్లు...బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి
ఇంఫాల్: మణిపూర్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైన గొడవలు మంగళవారం ఉదయం వరకు కొనసాగాయి. భద్రతా దళాలు, కుకి తెగకు చెందిన వేర్పా
Read Moreముర్ముకు సురినామ్ పౌర పురస్కారం..140 కోట్ల మందికి గౌరవం
పరమారిబో: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురినామ్ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ‘గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ద చైన్ ఆఫ్ ది ఎల్ల
Read Moreఉక్రెయిన్లో భారీ డ్యామ్ పేల్చివేత.. ఇది రష్యా పనే అన్న జెలెన్స్కీ
ఉక్రెయినే పేల్చివేసిందన్న రష్యా వందలాది ఊర్లు, టౌన్లకు వరద ముప్పు పర్యావరణానికీ ప్రమాదం రష్యా టెర్రరిస్ట్ దేశం అంటూ
Read Moreలక్ష యూనిట్ల మైలురాయిని దాటిన నిస్సాన్ మాగ్నైట్
జపనీస్ ఆటోమేకర్ నిస్సాన్ మోటార్ ఇండియా చెన్నైలోని తన ప్లాంటులో లక్షవ మాగ్నైట్ ఎస్యూవీని తయారు చేసినట్టు ప్రకటించింది. నిస్సాన్ రెనాల్ట్తో కలి
Read Moreతెలుగు రాష్ట్రాల్లో రూ.800 కోట్ల లోన్లు ఇస్తం
హైదరాబాద్, వెలుగు: ఫిన్టెక్ కంపెనీ కినారా క్యాపిటల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని ఎంఎస్ఎంఈలకు 2024 ఆర్థిక సంవత్సరంలో &nb
Read Moreతెలంగాణలోనూ జల్దీఎయిర్ ఇంటర్నెట్ సేవలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణతోపాటు మరో రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు తక్కువ ధరల్లో ఇంటర్నెట్ ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్, జల్దీఎయిర్ చేతు
Read More













