Telangana News
6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్54
క్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్54 పేరుతో మిడ్రేంజ్ బడ్జెట్ ఫోన్ను ఇండియాలో లాంచ్ చేసింది. ఇందులో 6.7 ఇంచుల
Read Moreపటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
2014లో దాడి కేసులో ఎమ్మెల్యేకు జిల్లా కోర్టు శిక్ష స్టే ఇచ్చిన హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం నోటీసుల
Read Moreఅమెరికాకు ఇండియా స్టార్టప్ల క్యూ
ఇండియా స్టార్టప్లు అమెరికా బాట పట్టాయి. అక్కడి మార్కెట్లో అవకాశాలను దక్కించుకోవడానికి కష్టపడుతున్నాయి. గత మూడునాలుగేళ్లలో దాదాపు 400 ఇండియా స్టార్టప్
Read Moreఆర్బీఐ ఎంపీసీ...రెపో రేటు మారుస్తారా..?
ముంబై: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మీటింగ్ మంగళవారం మొదలైంది. గురువారం నాడు పాలసీ రేటు నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ వెల్లడ
Read Moreచేప పిల్లల కాంట్రాక్టులూ ఆంధ్రోళ్లకే
హైదరాబాద్, వెలుగు: దశాబ్ది ఉత్సవాల పేరుతో అధికార బీఆర్ఎస్ కొత్త డ్రామాకు తెరదీసిందని ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపించారు.
Read Moreరూ.5వేల కోట్లతో ఆదిత్య బిర్లా జ్యుయెలరీ బిజినెస్
న్యూఢిల్లీ : ఆదిత్య బిర్లా గ్రూప్ రూ. 5 వేల కోట్ల పెట్టుబడితో బ్రాండెడ్ రిటెయిల్ జ్యుయెలరీ బిజినెస్లోకి అడుగుపెడుతోంది. నోవెల్ జ్యుయెల్స్ పేరుతో
Read Moreగ్రూప్1ను వాయిదా వేయాల్సిందే..ఓయూ స్టూడెంట్స్ చలో టీఎస్పీఎస్సీ
ఓయూ, వెలుగు: గ్రూప్-1 ఎగ్జామ్ను వాయిదా వేయాలని డిమాండ్చేస్తూ ఓయూ నుంచి బహుజన విద్యార్థి సంఘాలు మంగళవారం ‘చలో టీఎస్పీఎస్సీ’ నిర్వహించా
Read Moreతెలంగాణలో ఈ ఏడాది 147 సర్వీసింగ్ సెంటర్లు
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 350 సర్వీస్ టచ్ పాయింట్లను మొదలుపెడతామని, వీటిలో తెలంగాణ నుంచి 147 సెంటర్లు ఉంటాయని మారుతి సుజుక
Read Moreతెలంగాణలో ఏదో ఒకరోజు అధికారంలోకి వస్తం
హైదరాబాద్, వెలుగు: తెలుగు ప్రజల గుండెల్లో టీడీపీ ఎప్పటికీ ఉంటుం దని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ‘‘తెలంగాణలో ఏదో ఒకర
Read Moreసిటీలలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచేందుకు కొత్త పాలసీ రానుంది
న్యూఢిల్లీ: దేశంలోని సిటీలలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరిగేలా కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త పాలసీలో భాగంగా
Read Moreడిస్కంలను కేసీఆర్ నిండా ముంచిండు..రూ.45 వేల కోట్ల అప్పులు చేసిండు
హైదరాబాద్, వెలుగు: కరెంట్ డిస్కంలను సీఎం కేసీఆర్ నిండా ముంచారని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. డిస్కంలకు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన
Read More3 జిల్లాల్లో వేలానికి 34 ప్లాట్లు..ఈ నెల 22న ఆన్లైన్లో వేలం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని 34 ప్లాట్లకు హెచ్ఎండీఏ వేలం నిర్వహించనుంది. ఇందులో భాగంగా మంగళ
Read Moreరేషన్ డీలర్ల సమ్మె విరమణ
హైదరాబాద్, వెలుగు: తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ చేపట్టిన సమ్మెను రేషన్ డీలర్లు విరమించారు. మంత్రి గంగుల కమలాకర్ హా
Read More













