
telangana updates
స్కిల్ డెవలప్ మెంట్ కోసం రూ.2వేల కోట్ల పెట్టుబడులు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐతో కలిసి ముందుకు నడుస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం హైదరాబాద్ లో సీఐఐ తెలం
Read Moreమేడారం జాతర: కన్నేపల్లి సారాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 21న ప్రారంభమైన మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరగనున్న ఈ జ
Read Moreకుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనిల్ యాదవ్..
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం ఉ
Read Moreమోదీని ఎవరూ ఆపలేరు.. మూడోసారి ఆయనే ప్రధాని: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలో రెండో రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం నారాయణ పేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొనసాగుతున్న ఈ యాత్రలో కేంద్ర
Read Moreకరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం
కరీంనగర్/కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిరుపేదల కష్టార్జిత
Read Moreఫిబ్రవరి 22 నుంచి సీపీఎం స్టేట్ ప్లీనరీ
హైదరాబాద్, వెలుగు: ఈనెల 22, 23 తేదీల్లో సీపీఎం స్టేట్ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ సమావేశ
Read Moreమేడారం భక్తుల ట్రాక్టర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ములుగు, వెలుగు: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్తున్న భక్తుల ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం జనగామ జిల
Read Moreనామినేటెడ్ పోస్టుల భర్తీకి హైకమాండ్ ఓకే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, త్వరలో మరిన్ని పదవులు భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికి కా
Read Moreరాజ్యసభకు వద్దిరాజు, అనిల్ ఎన్నిక ఏకగ్రీవం
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇ
Read Moreకేంద్రానికి అన్నదాతల గోస పట్టదా?
రైతుల పోరు ఢిల్లీ బార్డర్లకు ఆవల ఢిల్లీ చేరే లక్ష్యంతో ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రైతుల మీద డ్రోన్లతో, టియర్ గ్యాస్తో, రబ్బర్ బుల్లెట్లతో దాడుల
Read Moreతెలంగాణ జన యాత్ర మేడారం జాతర
దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర రానేవచ్చింది. రెండేండ్లకు ఒకసారి మేడారం జనసంద్రమయ్యే సమయం ఆసన్నమైంది. పౌరుషం గల తెల
Read Moreతెలంగాణలో కాంగ్రెస్ దే హవా
తెలంగాణలో రాజకీయ పరిస్థితులను, పార్టీల బలాబలాలను పరిశీలిస్తే.. లోక్సభ ఎన్నికల్లో ఎవరు ఆధిక్యత చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అధికార పీ
Read Moreమార్కులు తగ్గాయని చితకబాదిన తెలుగు టీచర్
ఖమ్మం రూరల్, వెలుగు: మార్కులు తక్కువ వచ్చాయని ఖమ్మంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్టీచర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్లను చితకబాదాడు. వివరాల్లోకి వెళ్తే..
Read More