telangana updates

స్కిల్ డెవలప్ మెంట్ కోసం రూ.2వేల కోట్ల పెట్టుబడులు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐతో కలిసి ముందుకు నడుస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం హైదరాబాద్ లో సీఐఐ తెలం

Read More

మేడారం జాతర: కన్నేపల్లి సారాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 21న ప్రారంభమైన మహాజాతర వైభవంగా కొనసాగుతోంది.  ఫిబ్రవరి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరగనున్న ఈ జ

Read More

కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనిల్ యాదవ్..

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని  అనిల్ కుమార్ యాదవ్  మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం ఉ

Read More

మోదీని ఎవరూ ఆపలేరు.. మూడోసారి ఆయనే ప్రధాని: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణలో రెండో రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం నారాయణ పేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొనసాగుతున్న ఈ యాత్రలో కేంద్ర

Read More

కరీంనగర్​లో భారీ అగ్ని ప్రమాదం

కరీంనగర్/కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిరుపేదల కష్టార్జిత

Read More

ఫిబ్రవరి 22 నుంచి సీపీఎం స్టేట్ ప్లీనరీ

హైదరాబాద్, వెలుగు: ఈనెల 22, 23 తేదీల్లో సీపీఎం స్టేట్ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. హైదరాబాద్​ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  జరిగే ఈ సమావేశ

Read More

మేడారం భక్తుల ట్రాక్టర్​ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ములుగు, వెలుగు: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్తున్న భక్తుల ట్రాక్టర్​ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం జనగామ జిల

Read More

నామినేటెడ్ పోస్టుల భర్తీకి హైకమాండ్ ఓకే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, త్వరలో మరిన్ని పదవులు భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికి కా

Read More

రాజ్యసభకు వద్దిరాజు, అనిల్‌‌ ఎన్నిక ఏకగ్రీవం

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇ

Read More

కేంద్రానికి అన్నదాతల గోస పట్టదా?

రైతుల పోరు ఢిల్లీ బార్డర్​లకు ఆవల ఢిల్లీ చేరే లక్ష్యంతో ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రైతుల మీద డ్రోన్​లతో,  టియర్ గ్యాస్​తో, రబ్బర్ బుల్లెట్లతో దాడుల

Read More

తెలంగాణ జన యాత్ర మేడారం జాతర

దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర రానేవచ్చింది.  రెండేండ్లకు ఒకసారి మేడారం జనసంద్రమయ్యే సమయం ఆసన్నమైంది. పౌరుషం గల తెల

Read More

తెలంగాణలో కాంగ్రెస్‌ దే హవా

తెలంగాణలో రాజకీయ పరిస్థితులను, పార్టీల బలాబలాలను పరిశీలిస్తే.. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు ఆధిక్యత చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అధికార పీ

Read More

మార్కులు తగ్గాయని చితకబాదిన తెలుగు టీచర్

ఖమ్మం రూరల్, వెలుగు: మార్కులు తక్కువ వచ్చాయని ఖమ్మంలోని ట్రైబల్ ​వెల్ఫేర్ ​స్కూల్​టీచర్ టెన్త్ ​క్లాస్ ​స్టూడెంట్లను చితకబాదాడు. వివరాల్లోకి వెళ్తే..

Read More