telangana updates

రెరా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: చైర్మన్​ సత్యనారాయణ

హైదరాబాద్, వెలుగు :  రియల్​ ఎస్టేట్​ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలు ఉల్లంఘించి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని రెరా చై

Read More

సాగర్‌‌‌‌‌‌‌‌ ఎడమ కాల్వకు నీటి విడుదల

హాలియా, వెలుగు : నాగార్జున సాగర్‌‌‌‌‌‌‌‌ ఎడమ కాల్వకు సోమవారం ఆఫీసర్లు నీటిని విడుదల చేశారు. వేసవిలో తాగునీటి అ

Read More

మున్సిపాలిటీలకు కాసుల పంట

    90 శాతం వడ్డీ మాఫీతో వసూలైన మొండి బకాయిలు     ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుల్లో సిరిసిల్ల ఫస్ట్, జహీరాబాద్ లాస్ట్ &

Read More

పదేళ్ల తర్వాత స్పీడ్‌గా..చిన్నకాళేశ్వరం

   మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో శరవేగంగా పనులు     మే28లోగా కంప్లీట్ చేయాలని టార్గెట్‌‌‌‌‌&z

Read More

కాంగ్రెస్ కు ఓటేసినందుకు రైతులు బాధపడుతున్నారు: నిరంజన్ రెడ్డి

పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలేదని.. కాని, కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యాయన్నారు మాజీ మంత్రి నిరంజ

Read More

యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తా: గడ్డం వంశీ

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా మంచి మెజారిటీతో గెలవబోతుందన్నారు ఎంపీ అభ్యర్థి గడ్డం

Read More

తెలంగాణ రైతాంగాన్ని, ఇరిగేషన్ ను కేసీఆర్ సర్వనాశనం చేశారు: ఉత్తమ్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. ఇరిగేషన్ రంగంలో కేసీఆర్ చేసిన దోపిడీ దేశంలో ఎవరూ చేయలేదన్నారు. ఆదివారం జనగ

Read More

తెలంగాణలో 16 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది: ఎమ్మెల్యే వివేక్

తెలంగాణలో వచ్చే లోకసభ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మ

Read More

భద్రాద్రి సీతారాముల కల్యాణం టికెట్ రూ.10వేలు

భద్రాచలంలో ఏప్రిల్​17న సీతారాముల కల్యాణ మహోత్సమానికి ముహూర్తం ఖరారు చేసింది శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం వైదిక కమిటీ.  దీంతో ఏప్రిల్​9(ఉగాది

Read More

ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో అంగన్‌వాడీ ఎగ్స్‌

హుజూర్‌నగర్‌, వెలుగు : అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా గర్భిణులు, చిన్నారులకు అందాల్సిన గుడ్లు ఓ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో కనిపి

Read More

మూడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తా: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

గండిపేట, వెలుగు: వచ్చే లోక్​సభ ఎన్నికల్లో తాను మూడు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

Read More

వంద రోజుల పాలనను జనం మెచ్చిన్రు: మంత్రి తుమ్మల

ఎల్బీనగర్, వెలుగు : కాంగ్రెస్​ప్రభుత్వ వంద రోజుల పాలనను రాష్ట్ర ప్రజలు మెచ్చుకుంటున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లోక్​సభ ఎన్నికల సన్నాహకం

Read More

బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఇంట్లో పేకాట

చెన్నూరు, వెలుగు : ఓ బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఇంట్లో పేకాట ఆడుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, కౌన్సిలర్‌ పరారీలో ఉన్నారు.

Read More