telangana updates
అధికారం పోగానే పోతున్నరు .. పదవుల కోసం పార్టీ మారుతున్నరు: కేటీఆర్
అప్పట్లో ఉద్యమంలో లేనోళ్లు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించిన్రు జీతాలు టైమ్కు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు, టీచర్లు పార్టీకి దూరమైన్రు
Read Moreరేవంత్కు క్రేజ్.. కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా సీఎం
ప్రచారానికి రావాలని ఏడు రాష్ట్రాల నుంచి ఆహ్వానం నేటి నుంచి కేరళ రాష్ట్రంలో ప్రచారం తెలంగాణలోనూ రేవంత్ టైమ్ కోసం పట్టుబడ్తున్న అభ్యర్థులు వచ
Read Moreభూ కబ్జా కేసులో కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు అరెస్టు అయ్యాడు. మన్నే గుడలో భూకబ్జా కేసులో మంగళవారం ఆదిభట్
Read Moreపోలీస్ స్టేషన్ నుంచి గంజాయి చోరీ
తెలంగాణలో గంజాయి స్మగ్లింగ్ అరికట్టేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి.. పలు ప్రాంతాల నుంచి అక్రమంగా తరలి
Read Moreమియాపూర్ మెట్రో రైల్ డిపోలో అగ్ని ప్రమాదం
మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ డిపోలో గల చెత్త డంపింగ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం మంటలు చెలరేగాయి. సమ
Read Moreఫోన్ ట్యాపింగ్: కాంగ్రెస్ నేతల అసత్య ప్రచారంపై కోర్టుకు వెళ్తా: కేటీఆర్
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్ట్ చేయడానికే కాంగ్రెస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు తెరమీదకు తెచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Read Moreహైదరాబాద్ డ్రైనేజ్ పైప్ లైన్ గోతిలో పడి వృద్ధుడు మృతి
హైదరాబాద్: నగరంలోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంగటన చోటుచేసుకుంది. అదిత్యనగర్ లో జలమండలి నిర్లక్ష్యానికి ఒకరు ప్రాణాలు కోల్పోయ
Read Moreఫోన్ ట్యాపింగ్: ఎస్ఐబీ కేంద్రంగా ఆపరేషన్ పొలిటికల్ లీడర్స్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కథంతా బీఆర్ఎస్ సుప్రీం కనుసన్నల్లోనే నడిచినట్లు వెల్లడైంది. గత బీఆర్&zw
Read Moreఆగస్ట్ 15 నాటికి సీతారామ జలాలు: తుమ్మల
సీతారామ ప్రాజెక్టు ద్వారా ఆగస్టు 15కల్లా కనీసం లక్షన్నర ఎకరాలకు గోదావరి జలాలు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సోమవారం ఖమ్
Read Moreఏప్రిల్ చివరికల్లా..అందరికీ రైతుబంధు
ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులందరికీ రైతుబంధు అందించామని, మిగిలిన వారికి ఈ నెలాఖరు లోపు జమ చేస్తామని వ్యవసాయ శాఖ
Read Moreసిద్దిపేటలో కల్తీ నెయ్యి దందా
సిద్దిపేటటౌన్, వెలుగు : కల్తీ నెయ్యి తయారు చేస్తున్న వ్యక్తిని సోమవారం రాత్రి సిద్దిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్&zwnj
Read Moreవిద్యుత్ ఉత్పత్తిలో కేటీపీఎస్ రికార్డు
పాల్వంచ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గల కొత్తగూడెం థర్మల్ పవర్&zw
Read More75 లక్షల టన్నుల వడ్లు సేకరిస్తం: చౌహాన్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే
Read More












