
telangana updates
ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చర్యలు : భవేశ్ మిశ్రా
కాటారం, వెలుగు : ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై చర్యలు తప్పవని భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా హెచ్చరించారు. భూపాలపల్లి జ
Read Moreములుగు మెడికల్ కాలేజీలో త్వరలోనే క్లాస్లు : డీహెచ్ రవీందర్నాయక్
ములుగు, వెలుగు : ములుగు మెడికల్ కాలేజీలో త్వరలోనే తరగతులను ప్రారంభిస్తామని డీహెచ్ రవీందర్నాయక్ చెప్పార
Read Moreప్లాట్ల సమస్యలను మూడు రోజుల్లో పరిష్కరించాలి
జనగామ, వెలుగు : జనగామ పట్టణంలోని మల్లన్నగుడి వద్ద దొడ్డికొమురయ్య నగర్లోని 400, 401 సర్వే నంబర్లో ఉన్న ప్లాట్ల సమస్యలను మూడు రో
Read Moreమిర్చి కొనుగోళ్లలో కొత్తరకం దోపిడీ
రిమోట్తో ఎలక్ట్రికల్ కాంటాల నియంత్రణ పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతులు చండ్రుగొండ,వెలుగు: గ్రామాల్లో మిర్చి కొనుగోలు లో దళా
Read Moreఆదిలాబాద్లో పలువురు ఎస్ఐల ట్రాన్స్ఫర్
కోల్బెల్ట్, వెలుగు: కాళేశ్వరం జోన్-–1 పరిధిలోని పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ గురువారం పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంచిర్యాల జిల్లాకు చ
Read Moreచెన్నూర్ ఏడీఏ, ఏఓ సస్పెన్షన్
మంచిర్యాల/చెన్నూర్, వెలుగు: చెన్నూర్ డివిజనల్ అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏడీఏ) బాపు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ (ఎంఏఓ) కవిత సస్పెండ్ అయ్యారు. యూరియా ఇండెంట్ కోస
Read Moreకనీస వేతనాల అమలు జరిగేనా?
భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చి 73 సంవత్సరాలు గడిచింది. దేశం అనేక రంగాల్లో అభివృద్ధిని సాధించింది. స్వావలంబన దిశగా వడివడిగా ప్రయాణిస్తోంది. రానున్న ఐద
Read Moreనీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!
ఇటీవల అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు పదేపదే ‘ఈ ప్రభుత్వం కూలిపోతుంది’ అని తుపాకి రాముని మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల
Read Moreనీటి నిర్వహణపై గ్రామ పంచాయతీలకు గైడ్ లైన్స్ విడుదల
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో నీటి నిర్వహణపై గైడ్ లైన్స్ ను మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి ఆదివారం విడుదల చేశారు. ఇటీవల ప్రభుత్వం గ్రామాల్లో
Read Moreతప్పులు జరిగినయ్ రిపీట్ కానియ్య .. కార్యకర్తలను కాపాడుకుంటం: కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: పార్టీలో తప్పులు జరిగాయని, వాటిని రిపీట్కానివ్వబోనని బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను
Read Moreమేడిగడ్డ నష్టాన్ని ఏజన్సీతో కట్టించాలి: మంత్రి పొంగులేటి
మేడిగడ్డ ప్రాజెక్ట్ ను మంత్రులు సందర్శించారు. గత ప్రభుత్వం నిర్మాణంలో రూల్స్ పాటించనందుకే కుంగి పోయిందని మంత్రి పొంగులేటి అన్నారు.  
Read Moreత్వరలోనే కాళేశ్వరంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేస్తాం: ఉత్తమ్ కుమార్
కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజాధనం వృధా కావడంతో పాటు నష్టం కూడా జరిగిందని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 29వ తేదీ శుక్రవారం మేడిగ
Read Moreఆ రోజు ఏం జరిగిందో అధికారులు ప్రజలకు చెప్పాలి: మంత్రి శ్రీధర్ బాబు
మేడిగడ్డ పల్లర్లు కుంగినరోజు అసలేం జరిగిందో ఇరిగేషన్ అధికారులు తెలంగాణ ప్రజలు వివరించాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. డిసెంబర్ 29వ తేదీ శుక్రవారం మేడ
Read More