Telangana
దేశంలో రాహుల్, రాష్ట్రంలో రేవంత్ హీరోలు : పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
కుల గణనపై క్రెడిట్ కాంగ్రెస్దేనని వెల్లడి హైదరాబాద్, వెలుగు: జాతీయ స్థాయిలో జనాభా లెక్కలతోపాటు
Read Moreశంషాబాద్ ఎయిర్పోర్టులో పోర్టులో 3.5 కిలోల గోల్డ్ పట్టివేత
గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది సహకారంతో స్మగ్లింగ్ ముందస్తు సమాచారంతో పట్టుకున్న డీఆర్ఐ అధికారులు శంషాబాద్, వెలుగు: శంషాబాద్ఎయిర్పోర్టులో భ
Read Moreసామాజిక తెలంగాణ రాలే.. సమసమాజ స్థాపన కోసం మరో ఉద్యమం రావాలి: కల్వకుంట్ల కవిత
రైతు బంధు కింద ఎకరం ఉంటే 10 వేలు.. 10 ఎకరాలుంటే లక్ష ఇచ్చినం పదేండ్లలో భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయినం తలసరి ఆదాయంలో జిల్లాల మధ్య
Read Moreఅయ్యో.. బూదవ్వ: ఆస్తి లాక్కొని అడవిలో వదిలేసిన కూతురు, మనవడు..
రెండు రోజులుగా తిండి, నీళ్లు లేక అడవిలో అచేతన స్థితికి.. మూల్గులు విని అధికారులకు సమాచారం ఇచ్చిన రైతులు కూతురు, మనుమడు ఆస్తి లాక్కొని అడవిలో వద
Read Moreమరో 2 ఏళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ చేస్తం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నాగర్ కర్నూల్: మరో రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్న
Read Moreపొలం రాయించుకొని, బంగారం గుంజుకొని.. తల్లిని కొట్టి గెంటేసిన కూతురు
కూతురు, మనుమడే ఇలా చేశారట అటవీ ప్రాంతంలో పడి ఉన్న వృద్ధురాలు కాళ్లు చేతులు కట్టేసిన గుర్తు తెలియని వ్యక్తులు అధికారులకు స్థ
Read Moreనిజాం మ్యూజియంలో టిఫిన్ బాక్సు చోరీ.. నిందితుడికి జీవిత ఖైదు
హైదరాబాద్: ప్రముఖ నిజాం మ్యూజియంలో టిఫిన్ బాక్సు చోరీ కేసులో రంగారెడ్డి కోర్టు జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడికి కోర్టు జీ
Read Moreఅంగన్ వాడీ సెంటర్లో మురిగిపోయిన గుడ్లు.. పొరపాటున తిన్నారా అంతే సంగతులు
మహబూబాబాద్ జిల్లాలోని అంగన్ వాడీ సెంటర్లో మురిగిపోయిన కోడిగుడ్లు కలకలం రేపుతున్నాయి. చిన్నపిల్లలు తినే గుడ్లలో మురుగు రావడంతో ఈ ఘటన స్థాని
Read Moreరాహుల్, రేవంత్కు భయపడి కాదు.. సామాజిక న్యాయం కోసమే కుల గణన: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఈ నిర్ణయం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కేంద్ర మంత్రి కిషన్ ర
Read Moreచేర్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేరండి : ప్రిన్సిపాల్ప్రణీత
చేర్యాల, వెలుగు: ఇంటర్మీడియట్పూర్తి చేసిన విద్యార్థులు చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేరాలని ప్రిన్సిపాల్ప్రణీత కోరారు. ఈ మేరకు బుధవారం కాలేజీలో
Read Moreహైదరాబాద్ ఆరంఘర్ చౌరస్తా దగ్గర కారులో మంటలు..
హైదరాబాద్ ఆరంఘర్ చౌరస్తా దగ్గర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే కింద పిల్లర్ నంబర్ 312 సమీపంలో చోటు చేసుకుంది ఈ ప్రమాదం
Read Moreగచ్చిబౌలి ఎస్బీఐ ఏజీఎం సంజయ్ అరెస్ట్
నకిలీ పత్రాలతో రూ.27 కోట్ల రుణం మోసం చేసిన సంస్థ నిర్వాహకులకు సహకరించిన ఏజీఎం సంజయ్ హైదరాబాద్, వెలుగు: బాలానగర
Read Moreబోయిన్పల్లిలో కొత్త టెక్నాలజీ సీసీ కెమెరాలు..
ప్రారంభించిన నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ పద్మారావునగర్, వెలుగు: బోయిన్ పల్లి పీఎస్పరిధిలో అత్యంత నూతన టెక్నాలజీతో రూపొందించిన 123 సీసీ
Read More












