Telangana

అభివృద్ధిలో ప్రపంచంతోనే తెలంగాణ పోటీ: సీఎం రేవంత్

టోక్యో: అభివృద్ధిలో ప్రపంచంతోనే తెలంగాణ పోటీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. శనివారం (ఏప్రిల్ 19) జపాన్ తె

Read More

జనగామ జిల్లాలో లారీ బీభత్సం.. టోల్ గేట్ క్యాబిన్ లోకి దూసుకెళ్లిన లారీ...

జనగామ జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది.. వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేపై ఉన్న కోమల్ల టోల్ గేట్ దగ్గర మితిమీరిన వేగంతో వచ్చిన లారీ టోల్ గేట్ క్యాబిన్

Read More

కల్వకుంట్ల కాదు.. కల్వ కుట్రల ఫ్యామిలీ: KCR కుటుంబంపై మెట్టు సాయి ఫైర్

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‎పై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఫైర్ అయ్యాడు. శనివారం (ఏప్రిల్ 19) ఆయన గాంధీభవన్

Read More

వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పరిగిలో భారీ ర్యాలీ

పరిగి, వెలుగు: వక్ఫ్ సవరణ చట్టం–2025ను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు పిలుపు మేరకు వికారాబాద్​ జిల్లా పరిగిలోని మస్జిద్ కమిటీ ఆ

Read More

జుమ్మేరాత్​బజార్​లో అమ్మకానికి నెమలి తల.. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు మహిళలు అరెస్ట్

నాలుగు పక్షి పుర్రెలు, ఎనిమిది కాళ్లు, నకిలీ పులి చర్మం, గోళ్లు కూడా..  బషీర్​బాగ్, వెలుగు: సెకండ్​హ్యాండ్ వస్తువులు విక్రయించే జుమ్మేరాత

Read More

శంషాబాద్‎లో ఉద్విగ్న వాతావరణం: దుబాయ్‎లో పాకిస్తానీ చేతిలో హత్యకు గురైన ఇద్దరి మృతదేహాలు రాక

హైదరాబాద్: దుబాయ్‎లో హత్యకు గురైన తెలంగాణకు చెందిన ఇద్దరు వలస కార్మికుల మృతదేహాలు కాసేపటి క్రితం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఎయిర్ పోర్

Read More

పెద్ద ప్రమాదం తప్పింది.. హనుమకొండలో చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు... 50 మందికి గాయాలు

హనుమకొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.. జిల్లాలోని అనంతసాగర్ ఎస్ఆర్ కాలేజీ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. శనివారం ( ఏప్రిల్ 19 ) జరిగి

Read More

బాల్కనీలో చిక్కుకున్న బాలిక.. కాపాడిన ఫైర్​ సిబ్బంది

పద్మారావునగర్, వెలుగు: ప్రమాదవశాత్తు నాలుగో అంతస్తు బాల్కనీలో చిక్కుకున్న బాలికను ఫైర్ సిబ్బంది కాపాడారు. ముషీరాబాద్ మెయిన్ రోడ్ లోని విజేత సంజీవని అప

Read More

రైతన్నలకు శాపంగా అకాల వర్షాలు

రైతన్నల కష్టాలు పంట ప్రారంభం నుంచి మొదలుకొని పంటను మార్కెట్లో అమ్మితేగాని తీరడంలేదనుకుంటే పంట చేతికి వచ్చి అమ్మే సమయంలో వచ్చేటటువంటి నష్టాలతో రైతన్న త

Read More

పరువు హత్యల సంస్కృతి ఆగేదెలా?

రాష్ట్రంలో, దేశంలో ప్రతిరోజు ఏదో ఒకచోట కులం కేంద్రంగా లేదా ప్రేమ పెళ్లి కేంద్రంగా మర్డర్‌ చేసి టెర్రర్‌ చేసే విషసంస్కృతి పెరిగిపోతోంది. ఇలాం

Read More

మురికి కాలువలతో క్యాన్సర్‌ ముప్పు

మురికి కాలువ  సమీపాన బతుకులు ఈడుస్తున్న బడుగు జీవులు అత్యంత ప్రమాదక విష రసాయనాల కారణంగా క్యాన్సర్‌ ముప్పు బారిన పడబోతున్నారని ఇటీవల ఐసీఎంఆర్

Read More

కిషన్​రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తగవు... అంజన్​కుమార్ క్షమాపణలు చెప్పాలి: బీజేపీ శ్రేణుల డిమాండ్.. దిష్టిబొమ్మ దగ్ధం

పద్మారావునగర్, వెలుగు: ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలు వెంటనే బహిరంగ క్షమాపణ  చెప్పాలంటూ బీజేపీ

Read More

ఫస్ట్ టైమ్: ఎప్​సెట్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్ సెట్ పరీక్షలు ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్నాయ

Read More