Telangana
అబ్దుల్లాపూర్మెట్ దగ్గర ఘోర ప్రమాదం.. భార్యభర్తలు స్పాట్ డెడ్
హైదరాబాద్ శివారు అబ్దులాపూర్మెట్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా భార్యభర్తలను లారీ కొట్టింది. దీంతో భార్యభర్తలు ఇద్దరూ అక్క
Read Moreకన్నుల పండుగగా బోనాల వేడుక.. బోనమెత్తి మొక్కు తీర్చుకున్న మంత్రి సురేఖ
వరంగల్లో బీరన్న బోనాల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రి కొండా సురేఖ బోనాల వేడుకకు హాజరయ్యారు. బోనమెత్తి ఆమె మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగ
Read Moreతీరిన చెన్నూర్ ప్రజల చిరకాల వాంఛ.. హైదరాబాద్-చెన్నూరు బస్ సర్వీస్ ప్రారంభించిన మంత్రి వివేక్
మంచిర్యాల: చెన్నూర్ ప్రజల చిరకాల వాంఛ అయిన హైదరాబాద్-చెన్నూరు బస్ సర్వీసును ప్రారంభించినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం (జూలై 6) చెన్
Read Moreజనాన్ని ఇంకా చంపాలనుకుంటున్నడు..పుతిన్పై ట్రంప్ ఫైర్
రష్యా అధ్యక్షుడు పుతిన్ పై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫైర్ యుద్ధం విరమించేందుకు ఒప్పించే ప్రయత్నం చేశానని వెల్లడి వాషింగ్టన్: జనాన్ని రష
Read Moreహైదరాబాద్ పబ్లిక్ స్కూల్.. విద్యార్థులకు ఇన్నోవేటివ్ ఐడియాలు ఇస్తోంది: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్: కష్టపడితే ప్రతిఒక్కరూ తమ లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. శనివారం (జూలై 5) రామంతాపూర్&l
Read Moreఏడు పాయల కమాన్ దగ్గర రోడ్డు ప్రమాదం.. మెదక్ టౌన్ ఎస్సైకి తీవ్ర గాయాలు
మెదక్ జిల్లాలోని ఏడు పాయల కమాన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తూ అదుపుతప్పి మెదక్ టౌన్ ఎస్సై విఠల్ కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఎస్సై విఠ
Read Moreపట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. మహబూబ్ నగర్-కర్నూల్ రూట్లో నిలిచిన రైళ్ల రాకపోకలు
హైదరాబాద్: మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఆరో నెంబర్ బోగీ పట్టాలు తప్పినట్లు గుర్తించి లోకో పైలట్ రైలును నిలిపేశాడు
Read Moreవికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం.. బైకును 200 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని సయ్యద్ మల్కాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న లారీ ఓ బైక్ని ఢీకొట్టి దాదా
Read Moreదొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయం: మంత్రి వివేక్ వెంకటస్వామి
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, రైతాంగ పోరాటంలో తొలి అమరులు దొడ్డి కొమురయ్యకు నివాళులర్పించారు రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులశాఖమంత్రి వివేక్ వెంకటస్వ
Read Moreసిగాచీ పరిశ్రమ ఘటన.. 39కి చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. తీవ్రంగా గాయపడి ధ్రువ ఆసుపత్
Read Moreఅధికారం దూరమయ్యాక.. మళ్లీ ‘సెంటి’మంటలు
తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని అధిక
Read Moreఅయినోళ్లే ప్రాణాలు తీస్తున్నరు..ఆస్తి కోసం కొందరు.. అనుమానాలతో ఇంకొందరు
చిన్న చిన్న పంచాదులతో మరికొందరు.. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న దారుణాలు హైదరాబాద్, వెలుగు: బెట్టింగ్ల జో
Read Moreతెలంగాణలో నెల రోజులు ఆపరేషన్ ముస్కాన్..అంటే ఏంటి.?
చిన్నారుల సంరక్షణే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ఆపరేషన్ ముస్కాన్ 11వ దశకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా జులై 1 నుంచి 31 వరకు నెల రోజులపాటు
Read More












