Telangana
రుణ మాఫీల యాడ్లను నమ్మొద్దు : ఆర్బీఐ
న్యూఢిల్లీ : రుణాలు మాఫీ చేస్తామంటూ పేపర్లు, సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మొద్దని ప్రజలకు ఆర్బీఐ సూచించింది. రుణ మా
Read Moreమన దేశంలో 53 చైనీస్ కంపెనీలు : వెల్లడించిన కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ : భారతదేశంలో 53 చైనీస్ విదేశీ కంపెనీలు వ్యాపారాలను స్థాపించాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. మొబైల్ యాప్&zw
Read Moreఆర్టికల్ 70 రద్దు సబబే.. జమ్మూకాశ్మీర్పై కేంద్రానికి సుప్రీం మద్దతు
3 వేర్వేరు తీర్పులు చెప్పిన కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆర్టికల్ 370 తాత్కాలిక ఏర్పాటే దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతిక
Read Moreసీబీఐకి మరిన్ని అధికారాలివ్వాలి : పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక
కేసు దర్యాప్తుల్లో రాష్ట్రాల జోక్యం ఉండకుండా చూడాలి ఎంక్వైరీలను రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకుంటున్నయ్ కొత్త చట్టం తేవాలని సూచన న్యూఢిల్లీ :&
Read Moreభావి తరాలకు ఆశా కిరణం: మోదీ
న్యూఢిల్లీ : ఆర్టికల్370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం
Read Moreఅప్పట్లో అవినీతిపై ట్వీట్ చేసి.. నోట్ల కట్టలు ఎలా పోగేస్తారోనని ఎంపీ ధీరజ్ ఆశ్చర్యం
న్యూఢిల్లీ : జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు ఇంటిపై జరిగిన ఐటీ దాడుల్లో రూ. వందల కోట్లు బయటపడ్డాయి. సంచుల
Read Moreపీఓకేను ఎప్పుడు స్వాధీనం చేస్కుంటరు? : కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ ఎంపీ
న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)ను ఎప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుంటారని కాంగ్రెస్ ఎంపీ అధిర్
Read Moreమధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్.. డిప్యూటీలుగా రాజేంద్ర శుక్లా, జగదీశ్
ప్రకటించిన బీజేపీ హైకమాండ్ స్పీకర్గా తోమర్ ఎన్నిక భోపాల్ : మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ పేరును బీజేపీ హైకమాండ్ సోమవారం ఫైనల్ చేసింద
Read Moreవచ్చే నెల ఉల్లి ధరల నుంచి ఉపశమనం.. కిలో రూ. 40 దిగువకు!
ప్రభుత్వం అంచనా న్యూఢిల్లీ : ప్రస్తుతం కిలోకు సగటున రూ.57.02గా ఉన్న ఉల్లి ధర జనవరి నాటికి రూ.40కి తగ్గుతుందని
Read Moreమహిళలకు ఇబ్బంది లేకుండా చూస్తం..రద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచుతం : సజ్జనార్
హైదరాబాద్, వెలుగు : మహిళలకు ఫ్రీ బస్ జర్నీ పేరిట కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన మహాలక్ష్మి స్కీమ్కు మంచి స్పందన వస్తున్నదని ఆర్టీసీ ఎండీ సజ్జనార
Read Moreమెడ్ప్లస్ షేర్లకు నోమురా బై రేటింగ్.. టార్గెట్ ధర రూ.974
న్యూఢిల్లీ : మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్పై నోమురా
Read Moreబహిష్కరణను సుప్రీంలో సవాల్ చేసిన మహువా
న్యూఢిల్లీ : ‘ప్రశ్నకు నోటు’ కేసులో లోక్ సభ తనపై విధించిన బహిష్కరణను తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా సోమవారం సుప్రీం కోర్టులో స
Read Moreతాలిబన్ల దేశంలో మరోమారు భూప్రకంపనలు
ఆఫ్ఘనిస్తాన్లో 5.2 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, ఉదయం 7:35 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. అయితే, ఈ
Read More












