Telangana

కవిత అవివేకంతో మాట్లాడుతున్నరు

నిజామాబాద్, వెలుగు: జిల్లా రాజకీయాల్లోకి వలస రాలేదని, తాను పక్కా లోకల్​ లీడర్ నని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి  అర్వింద్​ చెప్పారు. జిల్లా అభివృద్ధి

Read More

గనుల్లో వేడికి కార్మికులు విలవిల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఎండలు మండిపోతుండడంతో గనుల్లో పని చేస్తున్న కార్మికులు, ఆఫీసర్లు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది కార్మికులు 50

Read More

1962 సిబ్బందికి ఆర్నెల్లుగా జీతాల్లేవ్

మంచిర్యాల, వెలుగు: సంచార పశువైద్యశాలల (1962) ఉద్యోగులకు ఆర్నెల్లుగా జీతాలు రావడంలేదు. అరకొర జీతాలు కూడా నెలనెలా అందకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పో

Read More

తడిసిన వడ్లు కొనాలె

మహబూబ్ నగర్: ‘ఫామ్ హౌస్​లో ఉండేందుకు నీకు ప్రజలు అధికారం ఇయ్యలె. కేంద్రంపై ఆరోపణలు ఆపి, ముందు రైతుల వడ్లను కొను. ఇప్పటికే చాలా మంది రైతులు

Read More

ఈ నెలాఖరుకు గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​4 నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మొత్తం 9,168 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఖాళీల వివరాలపై డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

సీమాంధ్రుల కంటే భయంకరమైన దోపిడీదారు కేసీఆర్

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి వికారాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్నది దగాకోరు సర్కారని, సీమాంధ్రులకంటే భయంకరమైన దోపిడీదారు

Read More

రైతులు ఆందోళన చెందొద్దు

కాంటాలు పెట్టకపోతే టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయండి మిల్లుల్లో ఎఫ్​సీఐ తనిఖీలతోనే కొనుగోళ్లు ఆలస్యం  రాష్ట్రం వడ్లు కొంటుంటే

Read More

అకాల వర్షాలకు నీట మునిగిన పంట

వర్షాలకు సెంటర్లలో తడిసిన వడ్ల కుప్పలు కాంటాలు లేట్​ చేయడంతో నిండా మునిగిన రైతులు జగిత్యాల జిల్లా చెల్‌‌గల్‌‌లో డ్రైనేజీలో

Read More

రాహుల్ ఎందుకొస్తున్నారో చెప్పాలె

రాహుల్ గాంధీ రాష్ట్రానికి ఎందుకొస్తున్నారో చెప్పాలన్నారు మంత్రి హరీష్ రావు. ఇక్కడి పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు. తెలంగ

Read More

ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొననున్న నడ్డా

హైదరాబాద్: రాష్ట్రానికి రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దాని ప్రకారం...

Read More

అకాల వర్షాలు..రైతన్నకు కన్నీళ్లు

రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోవడంతో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరుగాలం పండించిన పంట కల్లాల్లో తడిసిముద్దై పోవడంతో భారీ

Read More

యాదగిరిగుట్ట అభివృద్ధి పనుల్లో బయటపడ్డ నాణ్యతాలోపం

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన యాదగిరిగుట్ట అభివృద్ధి పనుల్లో డొల్లతనం బయటపడింది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న దివ్య క్షేత్రం

Read More