Telangana
రాష్ట్రంలో తండ్రీ కొడుకుల ఆటలు సాగవు
సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని తహతహలాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్లో ఉన్నది తెలంగాణ ద్రోహులని మండ
Read Moreతెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారును తీసుకువస్తామని చెప్పారు. మహబూబ్ నగ
Read Moreఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 9,07,393 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వారి కోసం 1
Read Moreకేసీఆర్ మోసం చేయని వర్గమే లేదు
కేసీఆర్ మోసం చేయని వర్గమే లేదని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన ఆమె.. కేసీఆర్ను మళ్
Read Moreరాష్ట్రంలో ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని సీఎస్ సోమేష్ కుమార్ చెప్పారు. ఇప్పటికే 61,300 మంది రైతుల నుంచి 3,679 కొనుగోలు కేంద్రాల ద్వారా
Read Moreకేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టాలి
అందరూ కలిసి పని చేయండి.. కలుపుకొని పోండి.. పార్టీని బలోపేతం చేయండి రాష్ట్రంలో పోస్ట్ మాన్ తరహాలో నాయకులు పని చేస్తే సరిపోదని, పార్టీని గ్
Read Moreకాంగ్రెస్ చేసే యుద్ధానికి రైతులు అండగా ఉండాలె
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ చేయబోతున్న యుద్ధానికి రైతులు అండగా నిలబడాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు రైతుల
Read Moreరానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు
రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రేపటి నుండి గరిష్ట ఉష్ణో
Read Moreతెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్
రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇటీవల టీఆర్ఎస్ నేత బండ ప్రకాష్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో రాజ్యసభ స్
Read Moreకాంగ్రెస్ త్యాగాలు అల్పులకు అర్థం కావు
హైదరాబాద్: ఏం చేయడానికి రాష్ట్రానికి వస్తున్నారని మంత్రి హరీశ్ రావు రాహుల్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్విట్ట
Read Moreకన్నీళ్లు తెప్పిస్తున్న పచ్చి మిర్చి ధర
పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అన్ని కూరగాయల ధరలు 40 రూపాయలకు తగ్గడంలేదు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుత
Read Moreరాహుల్ తెలంగాణ టూర్ పూర్తి షెడ్యూల్
హైదరాబాద్: రాహుల్ గాంధీ 2 రోజుల తెలంగాణ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను టీపీసీసీ రిలీజ్ చేసింది. దాని ప్రకారం... మే 6వ తేదీ సాయంత్రం 4:50కి రాహ
Read Moreమొగిలయ్య కూతురి మృతి
లింగాల, వెలుగు: నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగిలయ్య కుట
Read More












