Telangana

రిజర్వేషన్లే లైఫ్ లైన్.. అవి లేకపోతే ఎస్సీ, ఎస్టీల ఉనికి కనుమరుగు !

రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ వర్గాలకు రాజకీయంగా నిర్ణాయక పదవుల్లో సరైన వాటా దక్కడం లేదని, ఇందులో వీరి వాటా కేవలం 3 శాతం మాత్రమే ఉన్నట్లు తేల

Read More

తెలంగాణలో 26.. ఏపీలో 38.. ఎంపీ సీట్ల పెంపుపై అమిత్ షా క్లారిటీ

డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదన్నారు  కేంద్ర హోంమంత్రి అమిత్ షా..  నియోజకవర్గాల పునర్విభజనపై లోక్ సభలో   కేంద్ర హోం మంత్ర

Read More

మిస్టర్ తేజస్వీ సూర్య.. దశాబ్ధాల పోరాటం నీకంత చులకనా.?: కవిత

తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. పార్లమెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జా

Read More

తెలంగాణ మీ సేవా కేంద్రాల్లో ఏసీబీ సోదాలు..అవినీతి భాగోతం బట్టబయలు

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒకేసారి 13 కేంద్రాల్లో తనిఖీలు చేపట్టగా.. అక్కడ జరుగుతున్న అవిన

Read More

నిప్పులు కక్కుతోన్న సూర్యుడు.. ఈ 20 జిల్లాల వాళ్లు జాగ్రత్త

తెలంగాణలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. సూర్యుడి ప్రతాపానికి రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఉదయం 9 గంటల నుండే ఎండల తీవ్రత మొదలవుతుండటంతో.. జ

Read More

తెలంగాణలో ఏ కులం లేనివాళ్లు (నో కాస్ట్) 12 లక్షల మంది

తెలంగాణలో 36 లక్షల 57 వేల 551 (10.3%) జనాభాతో మాదిగ కులం అతిపెద్ద సామాజికవర్గంగా నిలిచింది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ కుల గణ

Read More

బీసీ (బి) వర్గాల్లో గౌడ, పద్మశాలీల ఆధిపత్యం

రాష్ట్రంలో 36 లక్షల 57 వేల 551 (10.3%) జనాభాతో మాదిగ కులం అతిపెద్ద సామాజికవర్గంగా నిలిచింది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ కుల గణన

Read More

వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకుంటున్న.. అప్పులు పెళ్లిళ్లు, ఆసుపత్రి ఖర్చుల కోసమే

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు అగ్రవర్ణాల కంటే మూడు రెట్లు ఎక్కువ వెనుకబడి ఉన్నారని నివేదిక వెల్లడించింది. బీసీలు కూడా అగ్రవర్ణాల కంటే 2.7 రెట్లు వెనుకబడ

Read More

తెలంగాణ వ్యాప్తంగా మీసేవ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మీసేవ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఖైరతాబాద్, అంబర్ పేట్, అల్వాల్‎లో మీసేవ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస

Read More

విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. నాగర్ కర్నూల్‎ జిల్లాలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్

నాగర్ కర్నూల్: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులపై నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సస్పెన్షన్ వేటు వే

Read More

మహిళల అభ్యున్నతి కోసం అనేక పథకాలు: మంత్రి వివేక్

మంచిర్యాల: మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం (ఏప్రిల్ 14)

Read More

తెలంగాణలో సమ్మె సైరన్..ఏప్రిల్ 22 నుంచి ఆర్టీసీ సమ్మె

తెలంగాణలో  సమ్మె సైరన్ మోగింది. ఏప్రిల్ 22 నుంచి సమ్మె చేస్తున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ  ప్రకటించింది.  న్యాయమైన డిమాండ్ల సాధన కోసం

Read More

చావైనా, బతుకైనా కరీంనగరే.. తుది శ్వాస వరకు బీజేపీలోనే: కేంద్రమంత్రి బండి సంజయ్

హైదరాబాద్: చావైనా, బతుకైనా కరీంనగరేనని.. తుది శ్వాస వరకు బీజేపీలోనే ఉంటానని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. బండి సంజయ్ సైతం డాక్టర్ లక్ష్మణ్

Read More