
Telangana
బనకచర్లపై సమాలోచన.. జూన్18న అఖిలపక్షం
సెక్రటేరియట్ లో రేపు సాయంత్రం మీటింగ్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండికి ఆహ్వానం బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఎంపీలకూ ఆహ్వానం పవర్ పాయింట్ ప్రజె
Read More650 మంది కాంగ్రెస్ లీడర్ల ఫోన్లు ట్యాప్: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
2018లో ఓటమికి వాళ్ల ఫోన్ ట్యాపింగే కారణం బీఆర్ఎస్ సర్కారు మా ప్రైవెసీని హరించింది పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్:
Read Moreబీసీ బిల్లు ఆమోదం కోసం..జులై 17న రైల్ రోఖో : ఎమ్మెల్సీ కవిత
బీసీ బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జులై 17న రైల్ రోఖో చేపడుతామని చెప్పా
Read Moreఖనిజ సంపదను.. అంబానీ,అదానీలకు దోచిపెట్టేందుకే ఆపరేషన్ కగార్
అడవుల్లోని ఖనిజ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకే అమిత్ షా .. నక్సలైట్ రహిత దేశంగా చేస్తామంటున్నారని ఫైర్ అయ్యారు ఆర్ నారాయణ మూర్తి. హైదరా
Read Moreసివిల్ వివాదాల్లో మీ జోక్యం ఎందుకు..? పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. ఎన్నిసార్లు హెచ్చరించినా పోలీసుల తీరు మారడం లేదని ఆగ్రహం
Read Moreగోల్డ్ పేరిట మోసగించిన ఇద్దరు అరెస్ట్
నల్గొండ అర్బన్, వెలుగు: గోల్డ్ పేరిట మోసగించిన ఇద్దరిని నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నల్గొండ వన్ టౌన్ పీఎస్లో మీడియా సమావేశంలో
Read Moreపాత సైకిలే.. కలుపు యంత్రం..! కూలీ ఖర్చులు తగ్గించుకునేందుకు కొత్త పద్ధతిలో సాగు
జగిత్యాల, వెలుగు: సాగు ఖర్చులను తగ్గించేందుకు ఓ రైతు సరికొత్త ఆలోచన చేశాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బుద్దేశ్ పల్లికి చెందిన మహమ్మద్ సలీం తన ఎకర
Read Moreసిద్దిపేట జిల్లాలో160 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలతో ముగ్గురు పట్టుబడ్డారు. సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవీందర్ సోమవారం మీడియాకు వివరా
Read Moreనిజామాబాద్ జిల్లాలో దారుణం.. తండ్రిని కొట్టి చంపిన కూతురు
నవీపేట్, వెలుగు: మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసగా మారాడని తండ్రిని కూతురు కొట్టి చంపిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ వినయ్ కుమార్, స్థానికుల
Read Moreరైతులకు CM రేవంత్ గుడ్ న్యూస్.. 90% సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్లు
హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లో 70,11,984 మంది రైతుల ఖాతాల్లో రూ. 9 వేల కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించార
Read Moreజాగాపై జగడం.. సింగరేణి వర్సెస్ కొత్తగూడెం బల్దియా
సింగరేణి ల్యాండ్ లో కార్పొరేషన్ నిర్మాణాలు మున్సిపల్ అధికారులు ఇష్టారాజ్యంగా పనులు పర్మిషన్లు లేవని అడ్డుకున్న సింగరేణి సెక్యూరిటీ
Read Moreగోదావరి పుష్కరాల నిధుల్లో రాష్ట్రానికి అన్యాయం : మంత్రి సురేఖ
కేంద్రమంత్రిగా కిషన్రెడ్డి నిధులు తేకపోవడం బాధాకరం: మంత్రి సురేఖ కేంద్రం.. తెలంగాణ, ఏపీని వేర్వేరుగా చూడడం సరికాదని వ్యాఖ్య వరంగల
Read Moreప్రాణ స్నేహితుడే హంతకుడు.. దావత్ అని తీసుకెళ్లి కొట్టి చంపేశాడు..!
ఎల్లారెడ్డిపేట, వెలుగు: దావత్ చేసుకుందామని ప్రాణస్నేహితుడే నమ్మించి తీసుకెళ్లి యువకుడిని కొట్టి చంపిన కేసును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఛేదించార
Read More