Telangana
ఎక్కడ కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరగొద్దు: అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైదరాబాద్: హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో సోమవారం (ఆగస్ట్ 4) భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో దాదాపు గంటన్నర పాటు కుండపోత వాన
Read MoreBRS నేతలను అరెస్టు చేయొచ్చు.. అంత మాత్రాన ఎవరూ భయపడొద్దు: KCR
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. సోమవారం (ఆగస్ట్ 4) ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్&zw
Read Moreకాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పీసీ ఘోష్నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కా
Read Moreకాళేశ్వరం ప్రాజెక్ట్ కూలడానికి కేసీఆర్, హరీష్ రావే కారణం: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ జరిపారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విచారణ సమయంలో
Read Moreసైకిల్ తొక్కుకుంటూ వెళ్లి తనిఖీలు... మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక పర్యటన
రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్య సేవల తనిఖీలు రామాయంపేట, వెలుగు: వైద్యం ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి
Read Moreబొల్లికుంటలో ఇల్లు కూల్చివేసి బీభత్సం
అడ్డొచ్చిన గ్రామస్తులను చంపుతామని బెదిరింపు 30 మందిని అరెస్ట్ చేసిన మామునూరు పోలీసులు ఖిలా వరంగల్ (మామునూరు) వెలుగు : వరంగల్ జిల్లా ఖి
Read Moreభూనిర్వాసితుల త్యాగాలతోనే ఉద్దండాపూర్ రిజర్వాయర్ : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల టౌన్, వెలుగు: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఉద్దండాపూర్ రిజర్వాయర్ గుండెకాయ వంటిదని, ఇది పూర్తయితే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అం
Read Moreనెక్కొండలో ముగ్గురు ఫేక్ డాక్టర్లపై కేసు
నెక్కొండ, వెలుగు: వరంగల్ జిల్లాలో ముగ్గురు ఫేక్ డాక్టర్లపై కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. నెక
Read Moreఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ ఆరుగురు ఐటీ ఉద్యోగులు అరెస్ట్
ఎల్ఎస్డీ బ్లట్స్, హాష్ ఆయిల్, ఫారిన్ లిక్కర్ సీజ్ చేవెళ్ల, వెలుగు: పార్టీల పేరుతో పలువురు ఐటీ ఉద్యోగులు పెడదోవ పడుతున్నారు. లక్షల్లో జీతాల
Read Moreరైతులకు బాసటగా నిలిచిన కొండవీటి గురునాథ్ రెడ్డి
ఆధిపత్యానికి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ‘తెలంగాణ సాయుధ పోరాటం’ జరిగిన రోజులవి. నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల దురాగతాలను వ్యతిరేకిస్తూ.. భ
Read Moreప్రజాపాలనలో అన్ని వర్గాలకు మేలు..అర్హులకే ప్రభుత్వ పథకాలు : మంత్రి వివేక్ వెంకటస్వామి
ప్రజాపాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కేసీఆరే దోషి: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్
ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కమీషన్ల కోసం రూ. 1.25 లక్షల కోట్లకు పెంచిండు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల దిబ్బగా మారిస్తే
Read Moreవికారాబాద్ జిల్లా పరిగిలో ఘోర ప్రమాదం.. బైకును ఢికొన్న డీసీఎం.. మహిళ స్పాట్ డెడ్..
వికారాబాద్ జిల్లా పరిగిలో ఘోర ప్రమాదం జరిగింది. పెరిగి మున్సిపల్ పరిధిలోని సుల్తాన్ పూర్ గేట్ దగ్గర నేషనల్ హైవేపై వెళ్తున్న బైకును వెనుక నుంచి డీసీఎం
Read More












