Telangana

భూ వివాదాలకు చెక్.. రేపటి (ఏప్రిల్ 2) నుంచి భూభారతి సేవలు..ఒక్క క్లిక్ తో పూర్తి సమాచారం

తెలంగాణలో భూ వివాదాలకు చెక్ పెట్టనుంది ప్రభుత్వం. ఏప్రిల్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి సేవలు అమలు చేయనుంది.  ప్రయోగాత్మకంగా 5 మండలాల్లో పోర

Read More

ORRపై.. కారులోనే ఇంజెక్షన్ తీసుకుని డాక్టర్ ఆత్మహత్య

మేడ్చల్ జిల్లాలో  విషాదం నెలకొంది. కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ డాక్టర్  ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఎంతో మంది ప్రాణాలను కా

Read More

తెలంగాణలో పారాక్వైట్ గడ్డిమందు అమ్మకాలు నిషేధం.. అమ్మితే సీరియస్ యాక్షన్

హైదరాబాద్: ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 60 రోజుల పాటు పారా

Read More

ఏప్రిల్ 6న బాసరకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

    సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్‌‌‌‌‌‌‌‌ హనుమంతరావు బాసర, వెల

Read More

ఏప్రిల్ 6న బాసరకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

    సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్‌‌‌‌‌‌‌‌ హనుమంతరావు బాసర, వెలుగు :

Read More

హైదరాబాద్ వెంగళరావునగర్‎లో అగ్ని ప్రమాదం.. గోల్డ్ ట్రేడింగ్ కంపెనీలో చెలరేగిన మంటలు 

హైదరాబాద్‎లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం (మార్చి 31) రాత్రి 7 గంటల సమయంలో వెంగళరావునగర్‎లోని వింధ్య బులియన్ గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ క

Read More

రామనామ స్మరణతో మార్మోగిన ఒంటిమిట్ట గరుడసేవ

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం (మార్చి 31) రాత్రి గరుడ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు అభయమిచ

Read More

ట్యాంక్‌బండ్‌ శివకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహయం

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

Read More

తెలంగాణలో 4 రోజులు వర్షాలు..ఈ జిల్లాల వాళ్లు అలర్ట్

 తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా

Read More

గడ్డి మందు పారాక్వాట్ నిషేధించాలి.. అసెంబ్లీలో మంత్రి తుమ్మల తీర్మానం

హైదరాబాద్: అసెంబ్లీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వ్యవసాయంలో విస్తృతంగా వినియోగిస్తున్న పారాక్వాట

Read More

కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజాధనం వృధా: కేంద్ర మంత్రి CR పాటిల్ విమర్శలు

న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్  పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం (మ

Read More

ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం అమానవీయం.. గద్దర్ పై కాల్పులు జరిపినవారిని  ఇంకా గుర్తించలేదు: ప్రొ. కోదండరాం

 పంజాగుట్ట, వెలుగు: సమాజంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం అమానవీయమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రజా గొంతుక గద్దర్

Read More

బుద్ధవనం అద్భుత కళాఖండం : శ్రీలంక మంత్రి హిణిడుమ సునిల్ సెన్వి

    శ్రీలంక మంత్రి   హిణిడుమ సునిల్  సెన్వి     బుద్ధ వనం సందర్శించిన ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు ప్రతినిధు

Read More