Telangana
ఫీజు రీయింబర్స్మెంట్ చర్చలు సఫలం.. బంద్ విరమించుకున్న ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రభుత్వం, ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. ప్రభుత్వం నిధుల విడుదలకు ఒప్పుకోవడం
Read Moreరైతులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణకు అదనంగా 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా
హైదరాబాద్: యూరియా కొరతతో ఇబ్బందులు పడుతోన్న రైతులకు భారీ గుడ్ న్యూస్. తెలంగాణకు అదనంగా 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపేందుకు కేంద్ర ప్రభుత్వం
Read Moreకమీషన్లు వచ్చే పనులకే ప్రయారిటీ ఇచ్చిండ్రు: బీఆర్ఎస్పై మంత్రి వివేక్ ఫైర్
మంచిర్యాల: చెన్నూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కమీషన్లు వచ్చే పనులకే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రయారిటీ ఇచ్చాడని మంత్రి వివేక్ విమ
Read Moreనీ సంగతి ఏందో త్వరలో బయటపెడతా: KTR పరువు నష్టం కేసుపై బండి సంజయ్ రియాక్షన్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిరాధార ఆరోపణలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం
Read Moreగ్రామాల్లో వీధి దీపాల బాధ్యతలు సర్పంచులకే అప్పగించండి: సీఎం రేవంత్
హైదరాబాద్: రాష్ట్ర మంతా ఎల్ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు,
Read Moreకేంద్ర మంత్రి బండి సంజయ్పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు హైదరాబాద్
Read Moreతెలంగాణలో మరో వారం వర్షాలే..ఈ 21 జిల్లాల వాళ్లు జాగ్రత్త
తెలంగాణలో మరో వారం రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే మూడు రోజులు మాత్రం భారీ వర్షాలు కురిసే
Read Moreబీజేపీ పాలకులారా సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తే చరిత్ర క్షమించదు
తెలంగాణలో నిజాం పరిపాలన పూర్తిగా రాచరిక పద్ధతిలో జరిగేది. ఆ రోజుల్లో తెలంగాణ సంస్థానం అంటే 8 జిల్లాలు తెలంగాణ, ఐదు జిల్లాలుమహారాష్ట్ర, మూడు జిల్లాలు క
Read Moreతెలంగాణలో గ్రామీణ ఓటర్లలో మహిళలే టాప్.!
రాష్ట్రవ్యాప్తంగా 1.67 కోట్ల రూరల్ ఓటర్లు వీళ్లలో మహిళలు 85,35,935.. మగవాళ్లు 81,66,732 పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 4 లక్షలకు
Read Moreప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్.!..డిజిటల్ సర్వే చేసి చుట్టూ ఫెన్సింగ్
కబ్జాల నుంచి కాపాడేందుకురాష్ట్ర సర్కార్ నిర్ణయం డిజిటల్ సర్వే చేసి జియో ట్యాగ్ చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు రంగారెడ్డి, మేడ్చల్– మ
Read Moreగచ్చిబౌలిలో విషాదం: భారీ వర్షానికి గోడ కూలి ఇద్దరు మృతి
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం (సెప్టెంబర్ 14) రాత్రి కురిసిన భారీ వర్షానికి
Read Moreభర్త చనిపోయాడని తెలిసి భార్య మృతి సూర్యాపేట జిల్లా
హుజూర్నగర్లో ఘటన హుజూర్ నగర్, వెలుగు: భర్త చనిపోయాడని తెలిసి భార్య చనిపోయిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
Read Moreబీజాపూర్లో మరో ఎన్కౌంటర్... మావోయిస్టు మృతి
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో శనివారం మరో ఎన్కౌంటర్ జరగగా, ఓ మావోయిస్టు చనిపోయాడు. జిల్లాలోని మాంకేళీ అడవుల్లో కూంబ
Read More












