
Telangana
దేశానికే అచ్చంపేటను ఆదర్శంగా మారుస్తా: సీఎం రేవంత్ రెడ్డి
అచ్చంపేట నియోజకవర్గాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గంలో ప్రతి రైతుకు సోలార్ పంపు సెట్లు పంపిణీ చేస్తామని చెప్పారు.10
Read Moreరాజీవ్ యువ వికాసంలో ఎస్సీ వర్గీకరణ అమలు
యాక్ట్ ప్రకారం 3 గ్రూపులకు 1, 9, 5 శాతం రిజర్వేషన్లు ఆ మేరకు అర్హులను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ఎస్సీ వెల్ఫేర్ లేఖ స్కీమ్ కు ఎస్సీల నుంచి లక్షా
Read Moreసర్కారు కాలేజీలకూ ఫైర్ సేఫ్టీ.. అన్ని కాలేజీల్లోనూ అగ్నిమాపక పరికరాల ఏర్పాటు
హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు, సిబ్బంది భద్రతా చర్యలను ప్రభుత్వం మొదలు పెట్టింది. ప్రైవేటు కాలేజీల మాదిరిగానే
Read Moreబహుజనవాదానికి భూమిక అవసరం
కుల సంస్కరణకు సంబంధించి ఏవైనా పేర్లు చెప్పమని యాక్టివిస్టులనో, కుల సంఘాలను నడిపే నాయకులనో అడిగితే చెప్పే పేర్లు డా. బీఆర్ అంబే
Read Moreమహంకాళి పీఎస్ పరిధిలో అర్ధరాత్రి వ్యక్తి దారుణ హత్య
పద్మారావునగర్, వెలుగు: మహంకాళి పీఎస్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంజు థియేటర్ సమీపంలో ఫుట్ పాత్పై నివసిస్తున్న దాదాపు 5
Read Moreప్రజాస్వామ్య గొంతు నొక్కేస్తున్న మోడీ సర్కార్: చాడ వెంకటరెడ్డి
ఎల్కతుర్తి, వెలుగు: ప్రజాస్వామ్య గొంతును కేంద్రం నొక్కేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కార్పొరేట్ కంపెనీల
Read Moreఆర్జీయూకేటీ, వీహబ్ మధ్య ఎంవోయూ
నిర్మల్, వెలుగు: ఆర్జీయూకేటీ, తెలంగాణ ప్రభుత్వ మహిళా అభివృద్ధి కేంద్రం, వీహబ్ల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. దీనిపై వర్సిటీ అధికారులు, వ
Read Moreవరంగల్లో కార్పొరేటర్ నరేందర్ అరెస్ట్పై హైడ్రామా..!
వరంగల్/కరీమాబాద్, వెలుగు: వరంగల్ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కాంగ్రెస్ కార్పొరేటర్పై అట్రాసిటీ కేసు నమోదు ఉమ్మడి
Read Moreపులిని చంపిన వేటగాళ్ల కోసం ముమ్మర దర్యాప్తు
ఆసిఫాబాద్, వెలుగు: వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి పులి మృతి చెందిన ఘటనలో ఫారెస్ట్ ఆఫీసర్లు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత కవ
Read Moreబీసీలకు రిజర్వేషన్లు పెంచే వరకు స్థానిక ఎన్నికలు పెట్టొద్దు: ఆర్.కృష్ణయ్య
బషీర్బాగ్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సవాళ్లు విసురుతున్న బీఆర్ఎస్ పార్టీ నేతలకు బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించే ధైర్యం ఉందా అన
Read Moreతెలంగాణకు ఖర్చు చేసిన నిధులపై..వైట్ పేపర్ రిలీజ్కు సిద్ధం : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
రోడ్ల కోసం రూ.లక్షన్నర కోట్లు, రైల్వేలకు రూ.33 వేల కోట్లు కేటాయించినం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్, వెలుగు: జాతీయ రహదారుల కోసం ర
Read Moreమియాపూర్లో విషాదం.. సంపులో పడి బాలుడు మృతి
మియాపూర్, వెలుగు: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి బాలుడు మృతి చెందాడు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన కుంచాల కల్యాణ్, జ్యోతి దంపతులు ఉపాధి కోసం సిటీకి
Read Moreతెలంగాణలో వారం రోజులు వానలు..రాష్ట్రమంతటా ఎల్లో అలర్ట్
రాష్ట్రమంతటికీ ఎల్లో అలర్ట్.. 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్ తగ్గుతున్న టెంపరేచర్లు.. 4 జిల్లాల్లోనే 40 డిగ్రీలకుపైగా నమ
Read More