Telangana

23న తిరుపతిలో మాలల సింహగర్జన: ముఖ్య అతిథిగా వివేక్ వెంకటస్వామి

తిరుపతిలో 2025, మార్చి 23న జరగనున్న రాయలసీమ మాలల సింహగర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సభకు కాంగ్రెస్ నేత, చెన్నూర

Read More

ఈ తేదీల్లో జాగ్రత్త.. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో ఊదురుగాలుల బీభత్సం తప్పదా..

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే  అదనంగా 4నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పది దాటితే బయటికి వెళ్లాలంటే జనం భయపడిపోతున

Read More

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టండి : రాజీవ్ గాంధీ హనుమంతు

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  ఎడపల్లి, &

Read More

కేటీఆర్​ పై కేసు నమోదు

చేవెళ్ల, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్​ రెడ్డి ఫొటోలను బీఆర్ఎస

Read More

ఎస్సీ కులాల్లో సమానత్వం కోసమే వర్గీకరణ: మంత్రి దామోదర

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేసినం తీర్పు వచ్చిన ఆరునెలల్లోనే బిల్లును ఆమోదించినం  సీఎం రేవంత్​రెడ్డి చిత్తశుద్ధితో పనిచే

Read More

హైదరగూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్: హైదరగూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ (MS 3) వెనక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం (మార్చి 18) రాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిసపడ్డాయి. భయాం

Read More

ఆధారాలు ఉంటే ACB దగ్గరికెళ్లండి.. ఎమ్మెల్యే అనిరుధ్ వ్యాఖ్యలకు హైడ్రా కమిషనర్​రంగనాథ్ క్లారిటీ

హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్​ఫోన్ చేసినా రెస్పాండ్ కారని.. ముందు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత హైడ్రా సెటిల్మెంట్లు చేస్తోందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అని

Read More

ఇంట్రెస్ట్‎కు రూ.5 లక్షలు తీసుకున్న యువకుడు.. గ్యాంగ్‎తో కలిసి కిడ్నాప్​చేసిన ఫైనాన్సర్​

హైదరాబాద్: కుత్బుల్లాపూర్‎లోని పేట్​బహీరాబాద్​పీఎస్​పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అప్పు తిరిగి ఇవ్వలేదని యువకుడిని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. ఈ

Read More

మూసీ పునరుజ్జీవం చేసి తీరుతం: మంత్రి శ్రీధర్​బాబు

హైదరాబాద్: మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్​బాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు

Read More

ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో ఏపీ టాప్.. తెలంగాణ స్థానం ఎంతంటే..?

ఎమ్మెల్యేలపై అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ టాప్ ప్లేస్‎లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‎లో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా.

Read More

యాదగిరి గుట్ట బోర్డు ఏర్పాటు.. తిరుమల తరహాలోనే సభ్యులు

హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల బోర్డు తరహాలో యాదగిరి గుట్టకు బోర్డు

Read More

ఎండల నుంచి రిలీఫ్.. తెలంగాణలో మార్చి 21 నుంచి వర్షాలు

 తెలంగాణలో ఎండలు అపుడే దంచికొడుతున్నాయి. ఉదయం తొమ్మిది నుంచే బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఇక మధ్యాహ్నం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేద

Read More

కేసీఆర్ తెలంగాణ జాతి పిత కాదు.. ఒక పీత : చామల

పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని కేటీఆర్‌‌‌‌ లూటీ చేశారు: చామల  న్యూఢిల్లీ, వెలుగు: కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదని.. ఆయనో ప

Read More