Telangana

తెలంగాణలో వారం రోజులు వానలు..రాష్ట్రమంతటా ఎల్లో అలర్ట్

రాష్ట్రమంతటికీ ఎల్లో అలర్ట్​.. 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్  తగ్గుతున్న టెంపరేచర్లు..  4 జిల్లాల్లోనే 40 డిగ్రీలకుపైగా నమ

Read More

ములుగు జిల్లాలో లారీ బీభత్సం.. ముగ్గురి మృతి.. ఇద్దరికి సీరియస్

వరంగల్: ములుగు జిల్లా తాడ్వాయిలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకెళ్లిన లారీ ఓ ట్రాక్టర్‎ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్&lrm

Read More

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అందాల భామల సందడి: తుపాకులు పట్టుకుని ఫోజులు

హైదరాబాద్: మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన సుందరీమణులు తెలంగాణను చుట్టేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని ప్రముఖ పర్యాటక స్థలాలు చార్మినా

Read More

హైదరాబాద్‎లో భారీ పేలుళ్లకు కుట్ర.. భగ్నం చేసిన తెలంగాణ ఇంటెలిజెన్స్

హైదరాబాద్: హైదరాబాద్‎లో భారీ పేలుళ్లకు పన్నిన కుట్రను తెలంగాణ ఇంటలిజెన్స్ భగ్నం చేసింది. ఏపీతెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి.. హైదరాబాద్&l

Read More

అత్యంత బాధాకరం..హైదరాబాద్ అగ్నిప్రమాదంపై రాహుల్ గాంధీ

హైదరాబాద్ అగ్నిప్రమాద ఘటనపై కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. ప్రమాదంలో ఎనిమిది మంది పిల్లలతో సహా 17 మంది చ

Read More

ఎంపీ వంశీకృష్ణకు జరిగిన అవమానంపై... ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

అధికారుల తీరుపై దళిత సంఘాల నేతల ఆగ్రహం బషీర్‌బాగ్‌, వెలుగు : సరస్వతి పుష్కరాల నేపథ్యంలో ఆఫీసర్లు ప్రొటోకాల్‌ పాటించకుండా పెద్దప

Read More

కర్రెగుట్టల నుంచి బయటకు వస్తున్న.. 20 మంది మావోయిస్టుల అరెస్ట్

ములుగు జిల్లాలోకి వస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించిన ఎస్పీ శబరీష్ వారి సమాచారంతో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడి ములుగు, వె

Read More

డిజైన్ లోపంతోనే చెక్ డ్యాంలు కూలినయ్: మాజీ మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు: వరద ఎంత వస్తుందనే అంచనా లేకుండా ఇంజనీర్లు ఇచ్చిన డిజైన్  లోపంతోనే చెక్ డ్యామ్ లు కూలిపోయాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాక

Read More

చెట్టు మీద పిడుగు పడి ఇద్దరు పిల్లలు మృతి

ఒకరికి తీవ్రగాయాలు మెదక్  జిల్లాలో ఘటన తూప్రాన్, వెలుగు: చెట్టు మీద పిడుగు పడడంతో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. తూప్రాన్  ఎస్సై శివ

Read More

ప్రభుత్వ శాఖల భూ తగాదాలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

చిలప్ చెడ్/కౌడిపల్లి, వెలుగు: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, ఫారెస్ట్, - రెవెన్యూ, ఎండోమెంట్  భూములకు సంబంధించి వివాదాలు ఉన్న మ

Read More

అన్నదాతలపై.. హమాలీ భారం... క్వింటాల్​కు రూ.55 చొప్పన చెల్లిస్తున్న రైతులు

ఈ సీజన్​లో 70.13 లక్షల టన్నుల సేకరణ టార్గెట్ రాష్ట్రవ్యాప్తంగా రైతులపై రూ.385.71 కోట్ల భారం 2017 నుంచి హమాలీ చార్జీలపై చేతులెత్తేసిన సర్కారు

Read More

టెర్రరిజం, పీవోకేపైనే చర్చలు.. ఏ దేశ మధ్యవర్తిత్వం అవసరం లేదు: వెంకయ్య నాయుడు

హైదరాబాద్: పాక్, పీవోకేలోని టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేసిన సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పహల్గా

Read More

త్వరలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ: మంత్రి పొన్నం

హైదరాబాద్: త్వరలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం (మే 17) జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‎లో హైదరాబాద్ ఇన్&zw

Read More