telugu breaking news
ఎస్సీ వర్గీకరణ చట్టంపై హైకోర్టుకు మాల మహానాడు
2011 జనాభా లెక్కల ఆధారంగా వర్గీకరణ జరిగింది ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి విచారణకు స్వీకరించిన సీజే, రేణుకా యారా ధర్మాసనం హైదరాబాద్:
Read Moreహైదరాబాద్లో.. మరీ ముఖ్యంగా మాదాపూర్ బార్ల్లో.. మందు కొట్టేవాళ్లు ఈ వీడియో మస్ట్గా చూడండి !
హైదరాబాద్: వీకెండ్ వస్తే చాలు.. మద్యం ప్రియులు బార్లు, పబ్లకు క్యూ కడుతుంటారు. మెరిసేదంతా బంగారం కానట్టే తాగేదంతా ప్యూర్ లిక్కర్ కాదు. ప్రీమియం లిక్
Read Moreకేజీ బంగారం దొంగలు ఇంట్లో పని మనుషులే.. కాచిగూడ వ్యాపారి ఇంట్లో చోరీ కేసులో పురోగతి
హైదరాబాద్: కాచిగూడ వ్యాపారి ఇంట్లో చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దొంగతనం జరిగిన గంటల వ్యవధిలోనే దొంగలను పట్టుకున్నారు. కేజీ బంగారం, 50 లక్షల
Read MoreEarth Day: పునరుత్పాదక శక్తితోనే.. వాతావరణ మార్పు కట్టడి
ఎర్త్ డే. ఓఆర్ జి (EARTH DAY.ORG) అనే అమెరికా దేశానికి చెందిన సంస్థ ప్రపంచవ్యాప్తంగా ‘ధరిత్రి దినోత్సవాన్ని’ ప్రతి సంవత్సరం ఏప
Read Moreఓటమే.. సక్సెస్కు దారి.. టెన్త్ లేదా ఇంటర్లో ఫెయిల్ అయినవాళ్లలో ఇంతమంది సక్సెస్ అయ్యారా..?
‘ఈ రోజు తాము అనుకున్న రంగంలో సక్సెస్ సాధించినవారందరూ ఒకప్పుడు ఓటమి చెందినవారే.. అది పరీక్షలైనా, వ్యాపారమైనా, ఉద్యోగం, జీవితం.. ఏదైనా సరే మొదట్లో
Read Moreవిదేశాల్లో ఇండియాను అవమానించడం అస్సలు మిస్ చేసుకోరు: రాహుల్పై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్&zw
Read Moreభారత ఉప రాష్ట్రపతికి సుప్రీంకోర్టు మీద కోపం వచ్చినట్టుంది.. న్యాయ ఘర్షణ మంచిదేనా?
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కి సుప్రీంకోర్టు మీద కోపం వచ్చినట్టుంది. చాలారోజుల నుంచి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును నియంత్రించాలని ఆ
Read Moreఎలక్షన్ కమిషన్ రాజీపడింది.. మహారాష్ట్ర ఎన్నికల నిర్వహణే అందుకు ఉదాహరణ: రాహుల్
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. కమిషన్ రాజీపడిందని, ఇటీవల జరిగిన మహ
Read Moreచైల్డ్ ట్రాఫికింగ్ చేసేటోళ్లు.. హంతకుల కన్నా డేంజర్: ఢిల్లీ పోలీసులకు సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీలో మిస్సయిన ఆరుగురు పిల్లలను ఎలాగైనా కాపాడాలని స్థానిక పోలీసులను సుప్రీం కోర్టు ఆదేశించింది. చిన్నారుల ట్రాఫికింగ్కు పాల
Read Moreకర్నాటక మాజీ డీజీపీ కేసు: సోదరి పేరిట ఆస్తి రాసిండని లొల్లి.. కారం చల్లి, కత్తులతో పొడిచి హత్య
బెంగళూరు: కర్నాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(68) హత్య కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఆస్తి గురించి మొదలైన గొడవలో ఆయన భార్యే ఓం ప్రకాశ్ను చంపే
Read Moreబీజేపీ, షిండేలను దూరంపెడ్తే ఇబ్బంది లేదు: శివసేన
ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే బీజేపీతో పాటు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి దూరంగా ఉంటే ఉద్ధవ్తో ఎలా
Read Moreకెన్యాలో సింహం దాడిలో బాలిక మృతి: రాజధాని నైరోబి శివార్లలో ఘటన
నైరోబి: కెన్యాలో సింహం దాడి చేయడంతో14 ఏండ్ల బాలిక మరణించింది. దేశ రాజధాని నైరోబి శివార్లలో ఈ ఘటన జరిగింది. నైరోబి నేషనల్ పార్కు నుంచి సింహం తప్పించుకు
Read Moreప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా ఏపీ రాజధాని అమరావతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో ప్రజ్వరిల్లే తొలి నగరంగా చరిత్ర సృష్టించనుంది. అమరావతి టౌన్ ప్లానర్స్ ఈ
Read More












