tirumala
ఫిబ్రవరి 7 నుంచి మన్యంకొండ బ్రహ్మోత్సవాలు
తిరుమల తరహాలో ఆలయంలో ఏడు ద్వారాలు మహబూబ్నగర్ రూరల్, వెలుగు:మహిమాన్విత క్షేత్రంగా మన్యంకొండ వేంకటేశ్వర ఆలయం విరాజిల్లుతోంది. పాలమూరు జిల్లా
Read Moreతిరుమల కొండపై యహోవా కారు : అన్యమత ప్రచారంపై భక్తుల ఆగ్రహం
తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా వైఫల్యాలు.. తనిఖీల్లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తిరుమల కొండపై అన్యమత ప్రచారం అనేది నిషేధం.. నేరం. కనీసం కార్లక
Read Moreతిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
కలియుగ వైకుంఠం తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. మంగళవారం ( ఫిబ్రవరి 4, 2025 ) జరగనున్న ఈ వేడుకలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశా
Read Moreతిరుమలలో చిరుత కలకలం.. భక్తులకు టీటీడీ కీలక సూచన
తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. గురువారం (జనవరి 30) శిలాతోరణం వద్ద చిరుత సంచరించింది. ఔటర్ రింగు రోడ్డులో సర్వదర్శన క్యూలైన్ అటవీ ప్రాంతంలో భక్త
Read Moreతిరుమలలో మినీ బ్రహోత్సవాలు.. వీఐపీ బ్రేక్, అర్జిత సేవలు రద్దు
సూర్య జయంతిని పురస్కరించుకుని రథసప్తమి వేడుకలకు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ముస్తాబైంది. 2025, ఫిబ్రవరి 4వ తేదీన తిరుమల శ్రీవారి ఆల&
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. గోడను ఢీకొన్న కారు.. నలుగురికి గాయాలు
కలివైకుంఠం తిరుమలలో రోడ్డు ప్రమాదం జరిగింది.. బుధవారం ( జనవరి 29 )తిరుమల ఘాట్ రోడ్డులో 7వ మైలు దగ్గర కారు అదుపు తప్పి పిట్టగోడను ఢీకొనడంతో ఈ ప్రమాదం జ
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం: రెయిలింగ్ ను ఢీకొని నుజ్జునుజ్జయిన కారు..
తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది.. ఆదివారం ( జనవరి 26, 2025 ) జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి..తిరుమల రెండవ ఘ
Read Moreతిరుమలలో ఏం జరుగుతుంది : ఆలయం ఎదుట ఎమ్మెల్యే ఫొటో షూట్.. గంటన్నరపాటు హంగామా
కలియుగ వైకుంఠం తిరుమల విషయంలో ఇటీవల వరుసగా చోటు చేసుకున్న ఘటనలు చూస్తే ఆలయ పవిత్రతపై శ్రీవారి భక్తులకే కాక సమస్త హిందూ సమాజానికి ఆందోళన కలుగుతోంది. కూ
Read Moreతిరుమల అన్నప్రసాదంలో మార్పులు.. టీటీడీ కీలక నిర్ణయం
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి అన్నప్రసాదం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ.. శ్రీవారి భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా అన్నప్రసాదం మెనూలో
Read Moreరేణిగుంట - కడప హైవేపై ఘోర ప్రమాదం.. తిరుమలకు వెళ్లి వస్తున్న ముగ్గురు మృతి..
ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది.. రేణిగుంట కడప హైవేపై ఓ కారు ప్రైవేటు బస్సును దీక్నడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. సోమవారం ( జనవరి 20, 2
Read Moreసంక్రాంతి ఎఫెక్ట్: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అలిపిరి దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్
సంక్రాంతి హడావిడి ముగిసింది.. రెండు మూడు రోజుల్లో పిల్లలు స్కూళ్లకు తిరిగి వెళ్లాల్సిన టైం వచ్చింది. వారమంతా సంక్రాంతి హడావిడిలో గడిపిన జనం వీకె
Read Moreతిరుమల కొండపై అపచారం..కొండపైకి తీసుకొచ్చిన కోడిగుడ్ల కూర, పలావ్ అన్నం
తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం. .. కలియుగ దేవుడు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలి వస్తుంటారు. &n
Read Moreతిరుమలలో మరో విషాదం.. వసతి సముదాయం పై నుంచి పడి బాలుడు మృతి
తిరుపతి: తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందిన విషాద ఘటన మురువకముందే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరో విషాదం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శించుకునేందుక
Read More












