
tirumala
తిరుపతిలో శ్రీ మహా విష్ణువు విగ్రహంపై రచ్చ రచ్చ : ఏం జరిగింది.. ఎందుకీ వివాదం..?
తిరుమలలో శ్రీమహా విష్ణువు విగ్రహంపై రచ్చ నెలకొంది. అలిపిరి పాదాల చెంత రోడ్డు పక్కన మద్యం బాటిళ్ల మధ్య శ్రీ మహా విష్ణువు విగ్రహం కలకలం రేపింది. టీటీడీ
Read Moreతిరుమల అలర్ట్ : ఈ తేదీల్లో బ్రేక్, VIP దర్శనాలు రద్దు.. క్రౌడ్ మేనేజ్ మెంట్ కోసం ఇస్రో సహకారం
కలియుగ వైకుంఠం తిరుమలలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
తిరుమల: మారిషస్ దేశ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్గూలం సోమవారం (సెప్టెంబర్ 15) సాయంత్రం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చే
Read Moreతిరుమలలో స్పెషల్ డ్రైవ్.. యాచకులు, అనధికారిక వ్యాపారులు తరలింపు
తిరుమలలో పోలీసులు స్పెషల్ డ్రైవర్ చేపట్టారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భద్రతను దృష్టిలో ఉంచుకుని యాచకులు, అనధికార వ్యాపారులను తిరుమల నుంచ
Read Moreతిరుమల తిరుపతి కొండలకు అరుదైన గౌరవం
తిరుమల తిరుపతి కొండలకు అరుదైన గౌరవం దక్కింది. సహజ వారసత్వ సంపదగా ప్రసిద్ధికెక్కిన తిరుమల కొండలు, భీమిలి ఎర్రమట్టి దిబ్బలతో పాటు దేశంలోని ఏడు ఆస్తులు య
Read Moreతిరుమలలో శ్రీవారి సేవకుల సేవలు అమోఘం: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
అమరావతి: తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలు అమోఘమని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొనియాడారు. శుక్ర
Read Moreతిరుమల హుండీ దొంగను పట్టుకున్నారు...
కలియుగ దేవుడు.. శ్రీనివాసుడు.. వెంకటేశ్వరస్వామి.. భక్తుల కోర్కెలు తీరుస్తాడని ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఏడుకొండలవాడికి కానుకలు సమర్పిస్తుంటారు.
Read Moreశ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక ఆదేశాలు..
కలియుగ వైకుంఠం తిరుమలలో త్వరలో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.సెప్టెంబర్ 24 నుం
Read Moreటీటీడీ కొత్త సభ్యుడుగా టీవీఎస్ మోటార్స్ CMD సుదర్శన్ వేణు.
ప్రముఖ వ్యాపారవేత్త టీవీఎస్ మోటార్స్ CMD సుదర్శన్ వేణును టీటీడీ బోర్డు కొత్త సభ్యుడిగా నియమించింది ఏపీ సర్కార్. ఈమేరకు గురువారం ( సెప్టెంబర్ 11 ) ఉత్త
Read Moreతిరుమల శ్రీవారి సేవలో మంత్రి పొన్నం, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఫ్యామిలీలు
తిరుమల: మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం (సెప్టెంబర్ 9) వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఇ
Read Moreతిరుమలలో తెరుచుకున్న శ్రీవారి ఆలయ తలుపులు.. ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనాలు
చంద్రగ్రహణం కారణంగా మూత పడ్డ తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత సోమవారం (సెప్టెంబర్ 08) ఉదయం 3 గంటల వరకు శ్రీవారి
Read Moreప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన చంద్రగ్రహణం.. 82 నిమిషాలు భూమి నీడలోనే చంద్రుడు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ప్రారంభమైంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేయనుండగా.. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్
Read Moreతిరుమలలో ఈ సీన్స్ చాలా రేర్.. ఖాళీగా అలిపిరి మెట్ల మార్గం.. టోల్ గేట్ దగ్గర వాహనాలే లేవు...
ఆదివారం ( సెప్టెంబర్ 7 ) చంద్రగ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ఆలయాలు మూతపడ్డాయి. ఈ క్రమంలో కలియుగ వైకుంఠం తిరుమలలోని శ్రీవారి ఆలయం కూడా మూసేశారు. నిత్యం
Read More