tirumala
తిరుమలలో చిన్నారిని చంపిన చిరుత చిక్కింది
తిరుమల అలిపిరి మార్గంలో బాలికపై దాడి చేసిన చిరుతను ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. రెండు రోజుల క్రితం బాలికపై చిరుత దాడి చేసి చంపేయడంతో అప్రమత్తమైన
Read Moreతిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భయంతో పరుగులు తీసిన భక్తులు...
తిరుమల నడక మార్గంలో చిరుతల సంచారం భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. జూన్ 11 న కౌశిక్ అనే బాలుడు చిరుత దాడిలో గాయపడి కోలుకోగా.. ఆగస్టు 11న
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోహిత్ శర్మ..మరోసారి సెంచరీలు ఖాయమా..?
తిరుమల శ్రీవారిని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దర్శించుకున్నారు. ఆగస్టు 13వ తేదీ ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో రోహిత్ శర్మ భార్య, కూతురితో
Read Moreఅలిపిరి నడక మార్గంలో టీటీడీ ఈవో తనిఖీ
తిరుపతి నడకమార్గంలో బాలికపై చిరుత దాడి చేసి చంపిన ఘటనతో ఆలయ అధికారులు అప్రమత్తం అయ్యారు. అలిపిరి కాలిబాట మార్గంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసిన అనం
Read Moreభక్తుల రక్తం మరిగిన పులులు.. అలిపిరిలో టీటీడీ ఏం చేయబోతుంది
తిరుమల అడవుల్లో చిరుతల సంఖ్య పెరిగింది. రక్తం మరిగిన పులులు దాటికి ఓ చిన్నారి భక్తురాలి ప్రాణాలు కోల్పోయింది. నూరేళ్లు నిండకుం
Read Moreచిరుత దాడి వల్లే చిన్నారి మృతి..ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడి
తిరుమల నడక దారిలో బాలిక లక్షితను చంపింది చిరుతేనని ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైంది . బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా చిరుత దాడి వల్లే చనిప
Read Moreతిరుమలలో దాడి చేసింది చిరుతా లేక ఎలుగుబంటా..?.. ఎందుకీ అనుమానాలు..?
ఏడుకొండలపై.. మొదటిసారి తిరుమల అలిపిరి కాలి బాటలో.. ఓ చిన్నారి భక్తుడు జంతువుల దాడిలో చనిపోవటం ఇదే. చిర
Read Moreతిరుమల చరిత్రలో తొలిసారి.. చిరుత దాడిలో ఎనిమిదేండ్ల చిన్నారి మృతి
ఏపీ తిరుమల కొండపై తీవ్ర విషాదం నెలకొంది. అలిపిరి నడకమార్గంలో చిరుత దాడిలో ఎనిమిదేండ్ల బాలిక చనిపోయింది. ఆగస్టు 11 వారం రాత్రి 8 గంటల
Read Moreతిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 18 గంటల్లోనే ఉచిత దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ సాధరణంగా ఉంది. స్వామివారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి భక్తుల
Read Moreశ్రీవారి లడ్డూకి 308 ఏళ్ల చరిత్ర.... 1,715లో ప్రారంభమైన మహా ప్రసాదం
తిరుమల లడ్డూకు ఎంత ప్రాముఖ్యత ఉందో .. అందరికీ తెలిసిందే. దాని గురించి ప్రత్యేకంగా ఎవరూ చెప్పనక్కరలేదు. తిరుమల అనగానే మనకు లడ్డూ మాత్రమే గుర్తుకు
Read Moreనెల రోజులపాటు శ్రీవారి పుష్కరిని మూసివేత
తిరుమలలో శ్రీవారి ఆలయం దగ్గర ఉన్న పుష్కరిణిని ఆగస్టు 01 2023 మంగళవారం నుంచి నెలరోజుల పాటు మూసివేయనున్నారు. పుష్కరిణిలోని  
Read Moreతిరుమలలో స్టీల్ హుండీలు.. ఇకపై మూడు వైపులా కానుకలేయొచ్చు
తిరుమలలో ఇకపై పాత కానుకల హుండీలు మీకు కనిపించకపోవచ్చు. భద్రత తదితర కారణాల వల్ల పాత వాటి స్థానాల్లో కొత్తగా స్టీల్ తో తయారు చేసిన హుండీలను ఆలయ అధికారుల
Read Moreశ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆగస్టు మొత్తం శ్రీవారి పుష్కరిణి మూత
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణ యం తీసుకుంది. వచ్చే నెల ఆగస్టు నుంచి శ్రీవారి పుష్కరిణిని మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఆగస్టు 1 న
Read More