tirumala
తిరుమలలో తెలంగాణ వ్యక్తి మిస్సింగ్
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఓ తెలంగాణ వ్యక్తి తప్పిపోయాడు. వివరాల ప్రకారం.. గద్వాల జిల్లాలోని మనోపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన వడ
Read Moreతిరుమల శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత కలకలం..
ఆదివారం ( జూన్ 1 ) తిరుమల శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది... శ్రీవారిమెట్టు మార్గంలోని 500వ మెట్టు దగ్గర పొదల్లో సేదతీరుతూ కనిపించి
Read Moreతిరుమలకు పోటెత్తిన భక్తులు : క్యూలో నిరసనలతో దిద్దుబాటుకు దిగిన అదనపు ఈవో వెంకయ్య చౌదరి
వేసవి సెలవులు ముగిసే సమయం దగ్గరపడుతున్న క్రమంలో కలియుగ వైకుంఠం తిరుమలకు పోటెత్తుతున్నారు భక్తులు. శ్రీవారి దర్శనానికి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుం
Read Moreభక్తులకు అలర్ట్: తిరుమల కాలి నడక మార్గంలో పులి.. భద్రతను సమీక్షించిన అదనపు ఈవో
తిరుమల కానిడకన వెళ్లే మార్గంలో ఈ మధ్య పులల సంచారం ఎక్కువైంది. ఇప్పటికే పలుమార్లు చిరుత పులులు కంటపడటం.. టీటీడీ అధికారులు భద్రతా చర్యలు తీసుకోవడం జరుగు
Read Moreతిరుమల కొండ కిటకిట: మెట్లమార్గం భక్తులకు మజ్జిగ పంపిణి
తిరుమల కొండకు రద్దీ పెరిగింది. వేసవి సెలవుల కారణంగా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్లే భక్తు
Read Moreతిరుమలలో మద్యం మత్తులో పోలీసుల హాల్ చల్.. బ్రీత్ అనలైజర్ టెస్ట్లో 300 దాటిన మీటర్
తిరుమల: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే సామాన్య ప్రజలను పట్టుకునే పోలీసులే మద్యం మత్తులో హల్ చల్ చేశారు. ఈ ఘటన కలియుగ దైవం శ్రీవారి సన్నిధి తిరుమలలో చోటు చే
Read Moreఒక్క రోజులోనే 72 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం : అర్థరాత్రి వరకు పర్యవేక్షించిన అదనపు ఈవో
వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత వారం రోజులుగా శ్రీవారి దర్శనం కోసం భక్తుల తాకిడి ఎక్కువ అయ్యింది. గురువారం (మే 22) రికా
Read Moreతిరుమలలో అన్యమత ప్రార్థనలు.. ఆరా తీసిన ఎస్పీ
తిరుమలలో ముస్లిం వ్యక్తి నమాజ్ చేసిన విషయంపై ఎస్పీ వి. హర్షవర్దన్ రాజు స్పందించారు. తిరుమల కళ్యాణ వేదికను సందర్శించిన ఆయన అక్కడ స్
Read Moreగోవిందా గోవిందా : తిరుమలలో నమాజ్ చేసిన ముస్లిం వ్యక్తి
తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న అన్యమతస్తుల ఉద్యోగులను సైతం బదిలీ చేయాలని బోర్డు నిర్ణయించింది. తిరుమల కొండకు వచ్చే వాహనాలపై ఇతర మతస్తుల చిహ్
Read Moreమే 22న జాపాలిలో హనుమాన్ జయంతి వేడుకలు..
జాపాలి తీర్థం.. తిరుమలలో శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం గురించి చాలామందికి తెలియదు. మే 22న హనుమాన్ జయంతి సందర్భంగా జాపాలి తీర్థంలో హను
Read More300 సంవత్సరాల తర్వాత శ్రీవారికి అఖండాల విరాళం.. అందజేసిన మైసూరు రాజమాత
తిరుమల: శతాబ్దాల అనంతరం కలియుగ దైవం తిరుమల శ్రీవారికి అఖండాలు విరాళంగా అందాయి. మైసూరు రాజమాత ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండాల (అఖండ దీపాలు)ను సోమవ
Read Moreతిరుమలలో ఫ్రైడ్ రైస్, మంచూరియా బ్యాన్.. అన్ని రకాల చైనీస్ ఫుడ్ నిషేధం
తిరుమల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. ఇక్కడకు వచ్చి శ్రీవారిని దర్శించుకొనే భక్తులు ఎంతో నిష్టగా ఉండాలి. మద్యం.. మాంసం వంటి పదార్దాలను తిరుమలలో
Read Moreతిరుమలలో గెస్ట్ హౌస్ లకు భగవంతుడి పేర్లు.. టీటీడీ కీలక నిర్ణయం..
కలియుగ వైకుంఠం తిరుమలలో ఆధ్యాత్మికశోభ ఉట్టిపడేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఇందులో భాగంగా తిరుమలలో ఉన్న పలు గెస్ట్ హౌస్ లకు పేర్లు మార్చింది ట
Read More












