TTD
తిరుమల లడ్డూ వివాదం : కల్తీ నెయ్యి కేసులో వాళ్లందరికీ బెయిల్
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. కల్తీ నెయ్యి కేసులో ని
Read Moreసమ్మెబాట పడితే ఎస్మా తప్పదు.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు టీటీడీ స్ట్రాంగ్ వార్నింగ్..
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెకు సిద్దమవుతున్న క్రమంలో వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది టీటీడీ. సమ్మె బాట పడితే ఎస్మా చట్టం
Read Moreతిరుమలలో మామూళ్ల రచ్చ.. షాపు యజమానిపై విజిలెన్స్ సిబ్బంది దాడి..
కలియుగ వైకుంఠం తిరుమలలో మామూళ్ల వసూళ్లు రచ్చకు దారి తీశాయి.విజిలెన్స్ సిబ్బందికి స్టూడియో యజమానికి మధ్య మామూళ్ల విషయంలో తలెత్తిన వివాదం పిడిగుద్దులు గ
Read Moreతిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భక్తులకు టీటీడీ కీలక సూచన
తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. మంగళవారం (జూలై 1) సాయంత్రం నాలుగు గంటల సమయంలో హెచ్వీసీ అన్నమయ్య భవన్ సమీపంలోని పార్క్ వద్ద పిట్టగొడపై భక్తు
Read Moreతిరుమల ఆలయ నమూనాతో నాన్ వెజ్ రెస్టారెంట్ : టీటీడీకి జనసేన కంప్లయింట్
కలియుగ వైకుంఠం తిరుమల పట్ల అందరికి పవిత్ర భావన ఉంటుంది. దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటారు భక్తులు. అంతటి పవిత
Read Moreతిరుమలలో కారులో ఒక్కసారిగా మంటలు... పరుగులు తీసిన భక్తులు..
తిరుమల కొండపై ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ( జూన్ 29 ) తిరుపతి నుంచి తిరుమల వెళ్లిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తంగా
Read Moreపాము కాటుకు గురైన తిరుమల స్నేక్ క్యాచర్ భాస్కర్.. ఆందోళనలో టీటీడీ అధికారులు..
తిరుమల ఆస్థాన స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు మళ్ళీ పాము కాటుకు గురయ్యారు. ఇప్పటికే పలుమార్లు పాము కాటు వల్ల చావు అంచులదాకా వెళ్లొచ్చిన భాస్కర్ నాయుడు మ
Read Moreతిరుమలలో యథేచ్ఛగా దళారీల దందా... శ్రీవారి సేవ టికెట్ల పేరుతో భక్తులకు టోకరా..
కలియుగ వైకుంఠం తిరుమలలో మరోసారి దళారీల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీవారి దర్శన టికెట్ల కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని టీటీడీ పదేపదే హెచ్చరికలు
Read Moreతిరుమల కొండపై రీల్స్.. దివ్వెల మాధురికి టీటీడీ నోటీసులు..
దివ్వెల మాధురి... తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో ప్రేమాయణం ద్వారా అటు ఏపీ పాలిటిక్స్ లో ఇటు సోషల్ మీ
Read Moreతిరుమల కొండపై వేణుగోపాలస్వామి ఆలయంలో టికెట్ విధానం : ఇదేం అన్యాయం అంటున్న పీఠాధిపతి విజయశంకర్
ఇటీవల కలియుగ వైకుంఠం తిరుమలలో వరుసగా వివాదాలు వెలుగులోకి వస్తుండటం కలవరపెడుతోంది. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి మొదలు.. మొన్న క్యూలైన్లో సౌకర్యా
Read Moreజులై 4 నుంచి నందలూరు సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు...
అన్నమయ్య జిల్లా నందలూరులో శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని భావిస్తారు భక్తులు. చోళుల కాలంలో నిర్మించి
Read Moreతిరుమల సమాచారం : జూలై నెలలో కొండపై శ్రీవారి ఉత్సవాలు ఇవే
కలియుగ వైకుంఠం తిరుమల బ్రహ్మోత్సవాలకు, విశేష ఉత్సవాలకు పెట్టింది పేరు. జులై నెల వస్తోందంటే తిరుమలలో విశేష ఉత్సవాలు అంబరాన్నంటుతాయనే చెప్పాలి. ఈ ఏడాది
Read Moreటీటీడీ ఆధ్వర్యంలో యోగా : విద్యార్థుల విజయం యోగాతోనే సాధ్యమన్న అదనపు ఈవో వెంకయ్య చౌదరి
ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా నియంత్రణలో ఉండడం యోగాతోనే సాధ్యమన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఉరుకులు, పరుగుల నేటి సమాజంలో.. యోగాతోనే స్థిర
Read More












