TTD

చిరుత దాడి వల్లే చిన్నారి మృతి..ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడి

తిరుమల నడక దారిలో బాలిక లక్షితను చంపింది చిరుతేనని ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైంది . బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా చిరుత దాడి వల్లే చనిప

Read More

తిరుమ‌లలో దాడి చేసింది చిరుతా లేక ఎలుగుబంటా..?.. ఎందుకీ అనుమానాలు..?

ఏడుకొండ‌ల‌పై.. మొద‌టిసారి తిరుమ‌ల అలిపిరి కాలి బాట‌లో.. ఓ చిన్నారి భ‌క్తుడు జంతువుల దాడిలో చ‌నిపోవ‌టం ఇదే. చిర

Read More

తిరుమల చరిత్రలో తొలిసారి.. చిరుత దాడిలో ఎనిమిదేండ్ల చిన్నారి మృతి

ఏపీ  తిరుమల కొండపై తీవ్ర విషాదం నెలకొంది.  అలిపిరి నడకమార్గంలో చిరుత దాడిలో ఎనిమిదేండ్ల బాలిక చనిపోయింది. ఆగస్టు 11  వారం రాత్రి 8 గంటల

Read More

తిరుమలలో సామాన్య భక్తులకే ప్రాధాన్యత: టీటీడీ ఛైర్మన్ భూమన

 సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా శ్రీవారి దర్శనం కలిగేందుకు ప్రాధాన్యత కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు.  ధనవంతులు,

Read More

తిరుమలలో ఆడికృత్తిక పర్వదినం.. శ్రీ వల్లీ కళ్యాణం

 తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 9వ తేదీన బుధవారం ఆడికృత్తిక పర్వదినం అంగరంగ వైభవంగా జరిగింది.  శ్రీ వల్లి దేవసేన సమేత సు

Read More

తిరుమ‌ల‌లో త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ.. 18 గంట‌ల్లోనే ఉచిత ద‌ర్శ‌నం

తిరుమలలో భక్తుల రద్దీ సాధరణంగా ఉంది.  స్వామివారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి భక్తుల

Read More

అలిపిరి మార్గంలో షెడ్లు, లడ్డూ ప్రసాదాల నెయ్యి ప్లాంట్ ఏర్పాటు : టీటీడీ పాలక మండలి

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన  తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావ

Read More

టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి

టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకరరెడ్డి టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఛైర్మన్ గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్  నియమించారు.

Read More

ఆగస్టు 12న శుద్ధ తిరుమల- సుందర తిరుమల కార్యక్రమం

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆగస్టు 12న శుద్ధ తిరుమల- సుందర తిరుమల కార్యక్రమం జరుగుతుంందని  జేఈవో సదా భార్గవి  తెలిపారు.  ఈ కార్యక్రమం నిర

Read More

తిరుమల శ్రీవారికి భారీగా ఆదాయం.. ఈసారి కూడా రికార్డ్ నమోదు... ఎన్ని కోట్లంటే..

తిరుమల శ్రీవారి హుండీకి కాసుల వర్షం కురుస్తున్నది. ఈ ఏడాది ఏడు నెలల్లో  శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం రావడం విశేషం. తిరుమలేశుడి హుండీ కానుకల

Read More

టీటీడీకి నందిని మిల్క్ డేయిరీ షాక్..అలా అయితే కష్టమే

టీటీడీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ షాక్ ఇచ్చింది. నందిని పాల బ్రాండ్ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేయొద్దని  నిర్ణయించింది. నెయ్యి ధ

Read More

నెల రోజులపాటు శ్రీవారి పుష్కరిని మూసివేత

తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం దగ్గర ఉన్న పుష్కరిణిని  ఆగస్టు 01 2023 మంగళవారం నుంచి నెలరోజుల పాటు మూసివేయనున్నారు. పుష్కరిణిలోని  

Read More

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆగస్టు మొత్తం శ్రీవారి పుష్కరిణి మూత

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణ యం తీసుకుంది.  వచ్చే నెల ఆగస్టు నుంచి శ్రీవారి పుష్కరిణిని మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది.  ఆగస్టు 1 న

Read More