TTD

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు. కుటుంబ సమేతంగా నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి… ఉదయం ఇస్తికఫార్ మర

Read More

శ్రీవారికి హైదరాబాదీ రూ.కోటి విరాళం

శ్రీవారిపై ఉన్న భక్తితో భారీ విరాళాన్ని సమర్పించుకున్నారు హైదరాబాద్ కు చెందిన భక్తుడు. శనివారం హైదరాబాద్‌కు చెందిన ఎమ్‌.భూపతిరాజు, శారద దంపతులు శ్రీవా

Read More

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్‌

ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌-2 ప్రయోగం సందర్భంగా ఆయన శ్రీవారిని దర్శంచుకున్నారు. చం

Read More

తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు 

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో జూలై 16న ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయ అర్చకులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హించ‌నున్నారు. అదేరోజు చంద్రగ్రహణం

Read More

వీఐపీ బ్రేక్ దర్శనాలు ఎవరి కోసం?

టీటీడీ లో అమలవుతున్న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. దేవాలయాల్లో దైవరాధన హక్కు అందరికి సమానంగా ఉంటుందంటూ పిటిషన

Read More

భారీగా పెరిగిన శ్రీవారి ఆదాయం : జూన్ లోనే రూ.100కోట్లు

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. సమ్మర్ హాలిడేస్ తో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి డబ్బులు, కానుకలు సమర్పించుకున్నారు. ఎన్నడూలూని విధంగా ఈ

Read More

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల కొండ

తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూ లైన్లు, కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దాదాపు మూడు కిలో మీటర్ల వ

Read More

TTD ఛైర్మన్ పదవికి సుధాకర్ యాదవ్ రాజీనామా

టీటీడీ ఛైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీటీడీ ఈవో సింఘాల్‌కు పంపారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజ

Read More

ఫ్యామిలీ గొడవ : TTD ఉద్యోగి ఆత్మహత్య

తిరుపతిలో TTD ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతిలోని TTD పరిపాలనా భవనంలోని JEO కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న సంపత్ ..కుటుంబ కలహాల కారణంగా ఆ

Read More

ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 2019 సెప్టెంబర్‌ నెలకు సంబంధించి 70,918 టికెట్లను విడుదల చేసి

Read More

తిరుమలలో దర్శనానికి 26 గంటలు- ఒక్క మే లోనే 25.82 లక్షల భక్తులు

మేలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 25.82 లక్షలు తిరుమల, వెలుగు: తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు శనివారం పోటెత్తారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అ

Read More

టీటీడీ భ్రష్టు పట్టింది: చల్లాబాబు

టీటీడీ బోర్డు మీటింగ్ లో హై డ్రామా కొనసాగుతోంది. సమావేశం మొదలవ్వగానే కొద్దిసేపటికే ఈవో, జేఈవోలు… బయటకు వచ్చారు. ఆ తర్వాత  బోర్డు సభ్యుడు… చల్లా బాబు ర

Read More