TTD
తిరుమల క్యూలైన్ లో పాము కలకలం
తిరుపతి: తిరుమలలో భక్తులు బస చేసే కాటేజీల దగ్గర కాలనాగులు కలకలం సృష్టిస్తున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు వెళ్లే క్యూలైన్ల మధ్యనున్న ప్రదేశానిక
Read Moreటిటిడి నిధులపై కాగ్తో ఆడిట్ చేయించండి: ప్రభుత్వాన్ని కోరిన ధర్మకర్తల మండలి
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం నిధులపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ నిధుల వినియోగంపై కాగ్త
Read Moreతిరుమలలో ఏకాంతంగా అనంత పద్మనాభ వ్రతం
తిరుపతి: పురుషులకు సిరి సంపదల కోసం ఏటా భాద్రపద మాసంలో నిర్వహించే అనంత పద్మనాభ వ్రతాన్ని ఇవాళ సంప్రదాయబద్దంగా ఏకాంతంతా నిర్వహించారు. అనంత పద్మనాభ వ్రతా
Read Moreఎక్కువ వడ్డీ వచ్చేలా బ్యాంకుల్లో డబ్బు, బంగారం డిపాజిట్
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలకమండలి నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. డిపాజిట్ల ద్వారా వడ్డీ వచ్చేలా బ్యాంకుల్లో డబ్బును జమ చేయాలని
Read Moreటిటిడి పాలక మండలి సమావేశం
తిరుమల: టీటీడీ పాలక మండలి ఇవాళ సమావేశమైంది. అన్నమయ్య భవన్ లో సమావేశం జరిగింది. కరోనా నేపధ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించార
Read Moreశ్రీవాణి ట్రస్టు దాతలకు బ్రేక్ దర్శన టికెట్లు
శ్రీవాణి ట్రస్టు దాతల సౌకర్యార్థం సెప్టెంబరు నెలలో ప్రతిరోజూ 100 ఆన్లైన్ బ్రేక్ దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచినట్లు టీటీడీ తెలిపింది. ఇందులో
Read Moreఅందుబాటులోకి టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు
కరోనా కారణంగా రద్దు చేసిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చింది. దాంతో భక్తులు ముందుగా దర్శన టిక
Read Moreసెప్టెంబరు 19 నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారికి ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అధిక మాసం ఏర్పడిన సందర్భంలో భాద్రపద మాసంలో ఒకసారి, ఆశ్వియుజ మాసంలో రెండో సారి ఉత్సవ
Read Moreఏపీ బీజేపీ నేత యామినిపై టీటీడీ ఫిర్యాదు
తిరుమల: ఏపీ బీజేపీ మహిళా నాయకురాలిపై టీటీడీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయోధ్య రామాలయ నిర్మాణం భూమి పూజ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసా
Read Moreఆన్లైన్ ద్వారా శ్రీవారి కల్యాణోత్సవ సేవ
కరోనా కారణంగా మొదటిసారి ప్రవేశపెట్టిన తితిదే తిరుమల: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే శ్రీవారి కల్యాణ
Read Moreశ్రీవారిని దర్శించుకున్న రష్యన్ మహిళ ఎస్తర్
తిరుపతి: ఆధ్యాత్మిక యాత్ర కోసం వచ్చి లాక్డౌన్, ట్రావెల్ బ్యాన్ కారణంగా ఇండియాలోనే ఇరుక్కుపోయిన రష్యా యువతి ఎస్తర్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శ
Read Moreటీటీడీలో 98 మందికి కరోనా
టీటీడీలో 98 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. దాంతో ఉద్యోగులకు ఎక్కువ టెస్టులు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు
Read More












